editor

AP

వివిధ కాపు సంఘ నేతలతో చంద్రబాబు భేటీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలు కులాల ఓట్లపై ఫోకస్ పెడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో కాపు సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. కాసేపట్లో వివిధ కాపు సంఘ నేతలతో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీకి కాపు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించారు మాజీ మంత్రి చినరాజప్ప.   ప్రారంభం నుంచి కాపులు, బీసీలే టీడీపీకి అండగా ఉన్నారు…చిరంజీవి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది… గత ఎన్నికల్లో పవన్ పోటీ…

AP

ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల..

ఏపీలో ఒంటిపూట బడులకు సంబంధించి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. ఈ నెల మూడో తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 07:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం అందివ్వాలని ఉత్తర్వులు జారీచేసింది విద్యాశాఖ. ఒకటవ తరగతి నుండి IX తరగతులకు ఉదయం 7.45 నుండి 12.30 వరకు HALF DAY…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పేపర్స్‌ లీకేజీ కథ మరో మలుపు..

టీఎస్‌పీఎస్సీ పేపర్స్‌ లీకేజీ కథ మరో మలుపు తిరిగింది. క్లైమాక్స్‌లో ప్రీ క్లైమాక్స్‌లాగా సడన్‌ ఎంట్రీ ఇచ్చింది ఈడీ. టీఎస్‌పీఎస్సీపేపర్స్‌ లీకేజీ వెనక ఆర్ధిక లావాదేవీలపై గురిపెట్టింది. కేసు ఫైల్‌చేసి 15మంది నిందితుల బ్యాంక్‌ అకౌంట్లపై ఫోకస్‌ పెట్టింది. సిట్‌ నుంచి వివరాలు తీసుకుని, ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు అధికారులు. ఈడీ ఎంట్రీతో టీఎస్‌పీఎస్సీపేపర్స్‌ లీకేజీ ఎపిసోడ్‌ మరో మలుపు తిరిగినట్టయ్యింది. ఇప్పటివరకూ అసలు కుట్రధారులెవరు? లీకేజీ వెనక ఎవరున్నారనే కోణంలోనే సిట్‌ దర్యాప్తు సాగుతుంటే,…

AccidentAP

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కీలకంగా మారనుంది. 2019 ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ అధినేత చంద్రబాబు మినహా అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఈసారి మాత్రం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్తులు మారే అవకాశం కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా చంద్రగిరి నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో…

TELANGANA

హైదరాబాద్‌ లో శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా రాములోరి శోభయాత్ర…

హైదరాబాద్‌ లో శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌ లో శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి శోభయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఓల్డ్‌ సిటీలోని సీతారాంబాగ్‌ రామాలయంలో స్వామివారి కల్యాణం పూర్తి అయిన తర్వాత ఉత్సవ సమితి శ్రీరాముని శోభాయాత్రను ప్రారంభమైంది. ఈశోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు.. దూల్ పెట్ సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమైన శోభాయత్ర బోయగూడ కమాన్, మంగళ్ హాట్ జాలి హనుమాన్, దూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్…

SPORTS

నేడే ఐపీఎల్ సమరం ప్రారంభం..తొలి మ్యాచ్ గా CSK VS GT మధ్య పోరు..

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఇంకో 24 గంటల్లో ప్రారంభం కాబోతుంది. అయితే తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్.. నాలుగు సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మధ్య జరుగునుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లు ఒకదానితో ఒకటి రెండుసార్లు పోటి పడ్డాయి.. అయితే రెండుసార్లు గుజరాత్ విజేతగా నిలిచింది. కానీ ఈ సారి…

AP

ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం జగన్…

ఏప్రిల్ మూడో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించి తలపెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల సమావేశం ఆసక్తిక రేకిస్తొంది. ఢిల్లీ పర్యటనలో ఉండగానే ఈ సమావేశం ఉంటుందంటూ నాయకులకు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం చూస్తుంటే ఈ సమావేశానికి చాలా ప్రాధాన్య ఉన్నట్టు అర్థమవుతుంది. సీఎం ఎందుకు అత్యవసరంగా ఈ సమావేశం పెట్టారు? సీఎం ఎందుకు అందర్నీ పిలుస్తున్నారు? అనే డౌట్స్ నేతలలో మొదలయ్యాయి. త్రుల పని తీరు ఆధారంగా ఒకరిద్దరి ను కేబినెట్ నుంచి…

APNational

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం..పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి..

రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరారు.…

APNationalTechnologyTELANGANAWorld

యూపీఏ చార్జీల మీద వివరణ..

యూపీఏ చార్జీల మీద వివరణ ఇచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఏ). యూపీఏ వినియోగదారుల మీద ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థలే చార్జీలు చెల్లిస్తాయని స్పష్టం చేసింది. నియోగదారులకు తక్షణం ఎటువంటి చార్జీలు ఉండవని కేంద్రం వివరణ ఇచ్చింది. UPI చెల్లింపులపై ఛార్జీలు విధిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎన్‌పీసీఏ ఖండించింది. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి…

CINEMA

పవన్ కళ్యాణ్,సుజీత్ సినిమా టైటిల్ ఫిక్స్…

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో సుజీత్ సినిమా ఒకటి. అనౌన్స్‌మెంట్ సమయంలో టైటిల్ ప్రకటించని చిత్రబృందం.. #OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే వర్కింగ్ టైటిల్‌తో దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు దానినే సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా నిర్మాత దానయ్య ఐదు ఇండియన్ భాషల్లో OG టైటిల్‌ని రిజిస్టర్ చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ కూడా రావొచ్చని…