Technology

NationalTechnology

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవికి విజయ్ శేఖర్ శర్మ గుడ్‌బై..

ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌‌‌కు చెందిన పేటీఎం ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి స్పందించింది. కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై నిషేధం విధించిన అనంతరం ఆర్బీఐ స్పందించడం ఇదే రెండోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ ప్రకటన తరువాత పేటీఎం షేర్ల ధరలు ఢమాల్ అయ్యాయి. పాతాళానికి పడిపోయాయి. ఒకదశలో 52 వారాల్లో గరిష్ఠంగా 998 రూపాయల వరకు వెళ్లిన…

Technology

ఫేక్ డెలివరీ.. కాల్ ఫార్వార్డింగ్..సైబర్ మాఫియా నయా దందా

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో సైబర్ నేరస్తుల ఆగడాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఓటీపీలతో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కొట్టేయడం, ఫేక్ స్కానర్ తో ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా డబ్బులు దోచుకోవడం, విదేశాల నుంచి పార్శిల్ వచ్చిందని.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో స్కామ్ లు చేస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పుడు ఫేక్ డెలివరీ కాల్ చేసి.. డెలివరీ బాయ్ కు కాల్ చేయాలంటే ఈ కోడ్ ఎంటర్ చేయండంటూ…

Technology

సూర్యుడిపై భారత్ చేపడుతున్న ప్రయోగాల్లో తొలి అడుగు

సూర్యుడిపై భారత్ చేపడుతున్న ప్రయోగాల్లో తొలి అడుగు పడింది. భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఇవాళ ఉదయం సౌర మిషన్ ఆదిత్య ఎల్ 1ను విజయవంతంగా శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. దీంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ లో సంబరాలు మిన్నంటాయి. రాకెట్ ప్రయోగం తర్వాత దాదాపు గంటసేపు ఉత్కంఠగా ఎదురుచూసిన శాస్త్రవేత్తలు … రాకెట్ నుంచి ఆదిత్య ఎల్ 1 విడిపోగానే సంబరాలు చేసుకున్నారు. తాజాగా చంద్రయాన్ 3 విజయంతో ఉత్సాహంగా ఉన్న సైంటిస్టులు..…

Technology

స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్, పేలోడ్స్ టర్న్‌డ్ ఆఫ్

బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియ పూర్తయింది. తనకు అప్పగించిన పనులను ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా పూర్తి చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. చంద్రుడిపై పగలు(14 రోజులు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రోవర్‌ను సురక్షిత ప్రదేశంలో స్లీప్ మోడ్‌లోకి పంపింది. రోవర్‌కు అమర్చిన ఏపీ ఎక్స్‌ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్ పనులను నిలిపివేసినట్లు ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీ పూర్తిస్థాయిలో రీఛార్జ్ అయిందని,…

NationalTechnology

“చంద్రయాన్_3” తర్వాత.. జాబిల్లి మీద ఏం జరగబోతోంది?

చంద్రయాన్_2 విఫలమైన తర్వాత ఇస్రో చేపట్టిన చంద్రయాన్_3 ప్రయోగం విజయవంతమైంది. ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో జాబిల్లి దక్షిణ ధ్రువం మీద భారత్ జెండా పాతింది. ఇతర దేశాలకు సాధ్యం కాని రికార్డును సృష్టించింది. చంద్రయాన్_3 సగర్వంగా జాబిల్లి మీద అడుగు పెట్టింది.40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇస్రో అనుకున్న లక్ష్యాలను విక్రమ్ సాధించింది. సరే ఈ విజయం పూర్తయిన తర్వాత.. తదుపరి ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. కొన్ని గంటల్లో..…

Technology

: రూ. 2999 రీఛార్జీపై డబుల్ బెనిఫిట్స్

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాంగ్ టర్మ్ ప్లాన్‌ను అందిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం(Independence day) ఆఫర్ కింద రూ.2999తో ఏడాది కాల వ్యవధితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పరిచయం చేసింది. దీంతోపాటు ఉచితంగా రూ. 5800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తోంది. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వివరాల్లోకి వెళితే.. రూ. 2999తో రీఛార్జీతో తీసుకొచ్చిన ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌కు 365…

Technology

గ్రౌండ్‌ రిపోర్ట్‌: వెలమకోటలో బీసీల కొట్లాట..

కరీంనగర్‌.. ఉద్యమాల పురిటిగడ్డ. తెలంణలోనే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణ మలిదశ ఉద్యమం కరీంనగర్‌ నుంచే ఉవ్వెత్తున ఎగిసింది. ఇక తెలంగాణ ఉద్యమసారథి కె.చంద్రశేఖర్‌రావును ఉప ఎన్నికల్లో గెలిపించి తెలంగాణ వాదాని గట్టిగా వినిపించింది. పోరాటాలు, ఉద్యమాలకు నెలవైన కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి 15 ఏళ్లుగా గంగుల కమలాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హ్యాట్రిక్‌ విజయం సాధించిన గంగుల ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన…

NationalTechnology

ప్రవీణ్ ఎఫెక్ట్, పంజా విసిరిన ఎన్ఐఏ, సిద్దూ ప్రభుత్వానికి షాక్, పీఎఫ్ఐ లీడర్స్ తో !

బెంగళూరు: కర్ణాటకలో గత జూలైలో జరిగిన హిందూ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసుకు సంబంధించి దక్షిణ కన్నడ జిల్లా, కొడగు జిల్లాలో నిషేధిత పీఎఫ్‌ఐ కార్యకర్తల ఇళ్లపై మంగళవారం అధికారులు దాడులు చేశారు. రెండు జిల్లాల్లోని ఆరు చోట్ల అధికారులు మంగళవారం దాడులు…

POLITICSTechnology

అధికార, ప్రతిపక్ష పార్టీల హెల్ప్ లైన్ వార్, ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదని ?

బెంగళూరు: నెల రోజుల క్రితం వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో అధికారంలోకి వస్తామని ఆశపడిన బీజేపీ నాయకుల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్…

NationalTechnology

రూ 500 నోట్లు కూడా రద్దవుతాయా – ఏం జరుగుతోంది…!!

రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెండు వేల నోట్లను ఉప సంహరించుకుంది. ఇప్పటికే వీటి ముద్రణ నిలిపివేయటంతో సామాన్యుల పైన అంతగా ప్రభావం ఉండే అవకాశం లేదు. ఇప్పటి వరకు సర్క్యులేషన్ లో ఉన్న రెండు వేల నోట్లు 2017 ముందు జారీ చేసినవి. వీటిని మార్చుకోవటానికి…డిపాజిట్ కు సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉంది. పెద్ద నోట్లు రద్దు అనే లక్ష్యంలో భాగంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో రూ 500 నోట్లు కూడా రద్దు చేస్తారా…