POLITICS

POLITICS

అమేథిలో రాహుల్ గాంధీనే వదల్లేదు, నిన్ను మాత్రం వదిలేస్తామా ?, సీన్ రిపీట్ !

బెంగళూరు/రామనగర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు నాయకులు కొందరు ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసుకుని వారిని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని స్కెచ్ లు వేస్తున్నారు. అమేథిలో రాహుల్ గాంధీని వదలని మేము నిన్ను వదిలేస్తామని అనుకుంటున్నావా అంటూ కేపీసీసీ అధ్యక్షుడిని ఓ బీజేపీ సీనియర్ నేత బెంగళూరు నగర శివార్లలోని కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే, కనకపురను కంచుకోట చేసుకున్న డీకే. శివకుమార్ తాను…

NationalPOLITICSTELANGANA

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు

తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పై పట్టు బిగిస్తున్నారు. మహారాష్ట్రలో బలంగా పాగా వేయడానికి గట్టిగానే ఫోకస్ చేశారు. ఇప్పటికి మూడు దఫాలుగా మహారాష్ట్రలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన కేసీఆర్, అక్కడ వివిధ పార్టీల నాయకులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.   ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని చంద్రపూర్ కు చెందిన నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ రోజు…

APCINEMAPOLITICSTELANGANA

అధికార పార్టీలకి కష్టం వస్తే ప్రజలు కన్నీళ్ళు కార్చాలా?

ఒకప్పుడు అధికార పార్టీలు రాష్ట్రాన్ని ప్రజలను ప్రభావితం చేసే వివిద అంశాలపై ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు ఓసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రతిపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొంటుండేవి. ఇటువంటి మంచి సాంప్రదాయాన్ని దాదాపు అన్ని పార్టీలు ఎప్పుడో మర్చిపోయాయి. కనీసం రాష్ట్రానికి సంబందించిన సమస్యల పరిష్కారానికి కూడా ప్రతిపక్షాలను కలుపుకుపోయేందుకు ప్రయత్నించడం లేదు. కానీ అధికార పార్టీల నేతలు అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు లేదా హత్యనేరాలలో దర్యాప్తు సంస్థలకు అడ్డంగా దొరికిపోయినప్పుడు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ…

POLITICS

ఎంపీ అవినాష్ రెడ్డికి జైలా. బెయిలా?

వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరికొద్ది సేపటిలో హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావలసి ఉండగా, ఇవాళ్ళ తనను అరెస్ట్‌ చేయవచ్చని భావిస్తున్న ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం లంచ్ మోషన్ పిటిషన్‌ వేశారు. దీనిపై మధ్యాహ్నం భోజన విరామం తర్వాత హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అరెస్టయిన ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ఇదివరకు ఇదే హైకోర్టులో వేసిన పిటిషన్‌లో నిందితులలో ఒకరైన…

POLITICSSPORTS

చేపాక్ వేదికపై సీఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ నేడే, ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు ఇవే

చెన్నై సూపర్‌కింగ్స్ చేపాక్ స్డేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఇవాళ తలపడనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎంఎం ధోని నేతృత్వంలోని సీఎస్కే వరుస విజయాలు సాధించినా..కొన్ని గాయాలు మాత్రం ఆ జట్టుని వెన్నాడుతున్నాయి. పేసర్ దీపక్ చాహర్ , ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇవాళ్టి మ్యాచ్‌లో సీఎస్కేకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా ఇవాళ్టి మ్యాచ్‌కు దూరమయ్యారు. నాలుగు సార్లు టైటిల్ గెల్చుకున్న సీఎస్కే తరపున ఆడేందుకు ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు…

NationalPOLITICS

సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు వేస్తున్నారు. ‘మీ బిడ్డ ఒక్కడిగా వస్తాడు.. మీ బిడ్డను ఓడించడానికి తోడేళ్ళ గుంపు సిద్ధంగా వుంది..’ అంటూ తాజాగా పాత పాటే పాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ఓ అధికారిక బహిరంగ సభలో. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించే…

POLITICS

బీజేపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ నేతలు అరుణ్‌ సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానన్నారు. గతంలో మోదీ, తాను ఒకేసారి ముఖ్యమంత్రులుగా ఉన్నామని, అప్పట్లో ఆయన్ను కొన్ని సందర్భాల్లో కలిశానని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ ని ఎందుకు వీడానంటే..?…

APPOLITICSUncategorized

చలో మచిలీపట్నం జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ..

ఈనెల 14న జరగభోయే జనసేనపార్టీ ఆవిర్భవ దినోత్సవం సభ విజయవంతం చేయాలని ఉలిసి అయిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యలయంలో ఏర్పాటుచేసిన మిడియాసమావేశంలో మాట్లాడుతూ మండలంలో నుండి ప్రత్యేకంగా 2 బస్ లు 10 కార్లు పైన బరిసంఖ్యలో బయలుదేరుతున్నామని తెలిపారు,, మచిలీపట్నంలో జరగభోయో పదోవ ఆవిర్భావ దినోత్సవము చాలా ప్రత్యేకమైనదని పవన్ కళ్యాణ్ ముఖ్యఅథిదిగా పాల్గొని ఎన్నికల ముందు జరగబోయే ఈకార్యక్రమంలో ఏవిధమైన దిశనిర్ధేశం చేస్తారాని *జనసేన శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా…

POLITICS

ఏపీలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన తీవ్ర కలకలం

ఏపీలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. స్ధానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సోషల్ మీడియాలో టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారనే కారణంగా అయన మద్దతుదారులు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీనిపై చర్యలు తీసుకోని పోలీసులు.. టీడీపీ నేత పట్టాభితో పాటు మరో 13 మందిని అరెస్టు చేశారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి తర్వాత స్ధానిక ఎస్సైపై దాడి జరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వీరిపై…

APCINEMAPOLITICS

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం

అమెరికా నుంచి వచ్చిన తరవాత చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై అనధికారిక సమాచారం బయటకు వచ్చింది. పదో తేదీన ఈ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరుగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సమావేశ ఏజెండా కుటుంబమా లేకపోతే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల స్పందించాల్సి వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా స్పందించలేదన్న విమర్శలు…