TELANGANA

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కాని ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుకాలేదు ఎమ్మెల్సీ కవిత. ఈడీ కార్యాలయానికి న్యాయవాదులను పంపించారు కవిత. తన తరఫున న్యాయవాది సోమభరత్‌ను పంపారు. ఈడీ కోరిన సమాచారాన్ని న్యాయవాదితో పంపారు. అనారోగ్యం కారణంగా చూపుతూ.. మరో తేదీన తాను విచారణకు హాజరువతానని చెప్పినట్లు తెలుస్తోంది.

TELANGANA

ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేసిన –: మంత్రి కేటీఆర్..

బీజేపీ, ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ అని ఆరోపించారు. మోడీ, ఈడీ, బోడీకి ఎవరికీ భయపడేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసిరారు.తాము ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేశారో 2023లో ప్రజలే తీర్పు చెబుతారని సవాల్‌ విసిరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ‘ఇటీవల…

TELANGANA

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోమారు విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత. ..

తెలంగాణ రాజకీయాల్లో  ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత.. రేపు మరోమారు విచారణకు హాజరు అవుతానని స్పష్టం చేశారు. 11న జరిగిన విచారణలో కవిత ఫోన్‌ను సీజ్‌ చేసింది ఈడీ. మరో వైపు ఈడీ సమన్లపై స్టే కోరుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు కవిత. మహిళను ఈడీ ఆఫీస్‌కి ఎలా పిలుస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్‌ సీజ్ విషయాన్ని కూడా…

TELANGANA

టీఎస్‌పీఎస్సీ పరీక్ష రద్దుపై ఏఈ మరోసారి భేటీ..

పేపర్‌ లీక్‌ ఎపిసోడ్‌లో తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇవాళ సచలన నిర్ణయం తీసుకోనుంది. ఏఈ పరీక్ష రద్దుపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకోనున్న అధికారులు. పేపర్ లీక్ అయినట్లు తేల్చిన పోలీసులు.. ఇవాళ నిర్ణయం వెల్లడిస్తామని ఇప్పటికే కమిషన్‌ చైర్మన్‌ బీ జనార్దన్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్ యధాతథంగా ఉంటుందని వెల్లడించారు. సాక్ష్యాలు లేకుండా నిర్ణయాలు తీసుకోలేమన్నారు చైర్మన్. నమ్మిన వాళ్ళే…

TELANGANA

ఖమ్మంలో ఘోరం..కుక్కల దాడిలో బాలుడు మృతి…

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ పంచాయతీలో జరిగింది. ఆదివారం కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. పుటానితండాకు చెందిన బానోతు భరత్ (5) ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు.…

TELANGANA

వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి…

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని పుటానితండా గ్రామ పంచాయతీలో జరిగింది. ఆదివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు చనిపోయిన ఘటన మరువక ముందే.. ఖమ్మంలో మరో ఘోరం చోటుచేసుకుంది. వీధి కుక్కల దాడిలో మరో బాలుడు చనిపోయాడు.. ఈ…

TELANGANA

TSPSC ఎగ్జామ్ పేపర్‌లీక్‌ కేసులో కీలక మలుపు..

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌లీక్‌ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్‌కుమారే పేపర్‌లీక్‌కి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హనీట్రాప్‌ కీలకంగా మారింది. ఓ యువతి కోసమే ప్రవీన్‌ ఇదంతా చేశాడని తెలిసి అధికారులే షాకయ్యారు. తరచూ ప్రవీన్‌ను కలిసేందుకు ఆ యువతి వచ్చేదని, ఇదంతా యువతికోసమే చేశాడన్న విషయం కలకలం రేపుతోంది. TSPSC సెక్రటరీ వద్ద పీఏగా పనిచేసే ప్రవీణ్‌.. ఆ…

TELANGANA

బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్‌..

బీఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసే దిశగా మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. భారత రాష్ట్ర సమితిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని గులాబీ శ్రేణులకు సూచించారు మంత్రి కేటీఆర్‌. గ్రామస్థాయి వరకూ బలోపేతం చేస్తూ 60 లోల మంది పార్టీ కార్యకర్తలను చైతన్య పరిచేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో…

APTELANGANA

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్‌..

తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 3 పట్టభద్రులు, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలున్నాయి. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. ఎన్నికల అధికారులు 137 పోలింగ్ కేంద్రాలను…

NationalTELANGANA

ఢిల్లీ లిక్కర్ కేసులో ఊహించని కొత్త ట్విస్ట్..

2015లో ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు నితీష్‌ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను వ్యక్తిగత కారణాలతోనే ఈడీ స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌గా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు రాణా. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి కీలక విచారణలు జరుగుతున్న ఈ సమయంలో..నితీష్‌ రాణా ఈడీ పబ్లిక్‌…