ధురంధర్’ భారీ ఓటీటీ డీల్: రూ. 285 కోట్లతో ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్!
రణ్వీర్ సింగ్ మరియు ‘ఉరి’ ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధార్ కలయికలో వచ్చిన ‘ధురంధర్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ. 285 కోట్లు వెచ్చించింది. ఇది ఇటీవలే ‘పుష్ప 2: ది రూల్’ (దాదాపు రూ. 275 కోట్లు) సాధించిన ఆల్ టైమ్ హైయెస్ట్ ఓటీటీ డీల్ రికార్డును అధిగమించడం విశేషం.…

