TELANGANA

TELANGANA

హోరాహోరీగా వాదనలు.. విచారణ ఏప్రిల్ 26కు వాయిదా..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాలం కలిసి రావడం లేదు. ఆమె ఏ కోర్టుకు వెళ్లిన చుక్కెదురే అవుతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఒకపక్క ఈడీ విచారణ తో పాటు, మరోపక్క సిబిఐ కూడా విచారణకు రెడీ అవ్వడంతో ఎమ్మెల్సీ కవిత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.   కవిత సీబీఐ విచారణ పిటీషన్ వాదనలు…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక పరిణామం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వార్ రూములను ఏర్పాటు చేసి రాజకీయ నాయకుల, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి, రకరకాల సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసు ఉన్నతాధికారుల నుండి, కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తాజాగా జరుగుతున్న విచారణలో తెలుస్తుంది.   ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు…

APTELANGANA

క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజు మనం ఉగాది జరపుకుంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని… జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. ఉగాది ప్రాముఖ్యతపై బిగ్‌టీవీ నెట్ యూజర్స్‌కు స్పెషల్‌.   ఉగాది హిస్టరీలోకి వెళ్తే..!   హిందూ పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. దుర్గామాత తొమ్మిది రూపాలను జరుపుకునే తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజు – చైత్ర నవరాత్రి.…

TELANGANA

కవిత మధ్యంతర బెయిల్ పై కోర్టు కీలక నిర్ణయం..!

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ.. బెయిల్‌ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది. మార్చి 26 నుంచి తిహార్‌ జైల్‌లో ఉన్నారు. రేపటితో కవిత జ్యూడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. దీంతో, కవిత నెక్స్ట్ స్టెప్ పైన ఆసక్తి కొనసాగుతోంది.  …

TELANGANA

ఎన్నికల వేళ కేసీఆర్ బిగ్ స్కెచ్ – టార్గెట్ రేవంత్…!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొని గులాబీ పార్టీని దెబ్బ తీసేందకు ప్రయత్నిస్తోంది. దీంతో, పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. రైతు సమస్యలపైన రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.   తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో గెలుపే…

TELANGANA

ప్రయాణికులకు షాక్.. హైదరాబాద్ మెట్రో రైలులో ఆ కార్డు రద్దు..?

వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది కూడా. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు రెండు నెలల పాటు రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు అమలులో ఉంది. జూన్ 1వ తేదీన తరగతులు పునఃప్రారంభమౌతాయి.   అలాగే- ఈ నెల 25వ తేదీ నుంచి పాఠశాలలకు హాలిడే ఉంటుంది. జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో ఒంటిపూట బడులు సాగుతున్నాయి. ఈ…

TELANGANA

ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే ..!!

తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గులాబీ పార్టీ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరారు. కొంత కాలంగా వెంకటరావు కాంగ్రెస్ లో చేరటం పైన ప్రచారం సాగుతోంది. ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.   భద్రాచలం నియోజకవర్గానికి…

TELANGANA

సీబీఐ విచారణ వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్ళిన కవితకు కొత్త టెన్షన్..!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఈడీ విచారణతో ఉన్న కవితను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిగిస్తున్న ఉచ్చు తోనే విలవిలలాడుతున్న కవిత, ఇప్పుడు కొత్తగా సిబిఐ విచారణను కూడా ఎదుర్కోబోతున్నారు. ఇక ఈ నేపద్యంలో సిబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు.   సీబీఐ విచారణపై కోర్టును ఆశ్రయించిన కవిత ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారించడానికి అనుమతి తీసుకున్న సిబిఐ…

TELANGANA

బీఆర్ఎస్‌ను తుక్కుతుక్కు చేసినట్టే బీజేపీని చేయాలి..

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని తుక్కుతుక్కు చేసినట్లే దేశంలో బీజేపీని తుక్కుతుక్కుగా తొక్కాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులు కలిసి తుక్కుగూడలో సునామీ సృష్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉందని అన్నారు.   లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జూన్ 9 ఢిల్లీలో మువ్వెనల జెండా ఎగరాలని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం వల్ల తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.…

TELANGANA

10వేల మందితో మేడిగడ్డ ముట్టడికి ముహూర్తం ఫిక్స్.. రైతులకు కేసీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి చోటు చేసుకోగా పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దృష్టిసారించి నేడు పొలం బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడుకరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.   రైతులతో మాట్లాడిన కేసీఆర్ పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. గత…