మా కులం అధికారులకు ఇంత అన్యాయం చేస్తారా ?, సొంత పార్టీ లీడర్ తో సీఎం షాక్, అంతే !
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్ అధికారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాటలను కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప (yediyurappa) సమర్థించారు. శామనూరు శివశంకరప్ప (congress) ప్రకటనను సమర్థిస్తున్నానని, రాష్ట్రంలో లింగాయత్ అధికారులను నిర్లక్ష్యం చేస్తున్నారని బీఎస్ యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వ అధికారుల్లో వీరశైవ లింగాయత్ అధికారులు అధిక సంఖ్యలో ఉన్నారని బీఎస్ యడియూరప్ప(yediyurappa) చెప్పడం ఇఫ్పుడు కర్ణాటక రాజకీయాల్లో…