News

National

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నెల నెలా వారికి పెన్షన్ అందించనుంది. వయసు పై బడిన తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అరుణ్ జైట్లీ ప్రకటించారు:అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అటల్ పెన్షన్ యోజన ప్రకటించారు. అనంతరం మే 9 2015న కోల్‌కతా వేదికగా…

National

ఒక్క ముస్లీం ఓటు మిస్ అయితే బీజేపీ రెండు ప్లస్ పాయింట్లు, ఆలోచించండి, జమీర్ !

బెంగళూరు: ఆరు నెలల ముందే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కర్ణాటక గృహనిర్మాణ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ (jameer ahmed) వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మైనార్టీ (muslim) వర్గం కాంగ్రెస్‌కు వంద శాతం అండగా నిలవాలని మనవి చేశారు. సండూర్‌లోని చప్పరద్‌ గ్రామంలో జామియా మసీద్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షాదీమహల్‌ పనులను పరిశీలించిన అనంతరం జమీర్ అహ్మద్ ఖాన్ ముస్లీం (muslim) మత పెద్దలతో మాట్లాడారు. పొత్తులతో ఉన్నదే ఊసిపోతోంది, అధికార…

National

7 కాదు.. 8 ఖండాలు: కొత్త మ్యాప్ విడుదల

అక్లాండ్: భూగోళం మీద ఏడు ఖండాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. దీని ఆధారంగానే మ్యాప్స్ తయారయ్యాయి. ఈ ఏడు ఖండాల ఆధారంగా దేశాలను విభజించారు. టైమ్ జోన్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొత్తగా మరో ఖండం తెర మీదికి వచ్చింది. 2017లో భూగర్భ శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. తాజాగా ఈ ఖండాన్ని పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేశారు. దాని విస్తీర్ణాన్ని వెల్లడించారు. కొత్త మ్యాప్‌ను విడుదల చేశారు. దీని పేరు జిలాండియా. 94 శాతం సముద్రంలో మునిగిపోయిన ఖండం…

AP

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగిశాయి. పలు కీలక బిల్లుల ఆమోదంతో పాటు విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న పలు స్కాంలపై చర్చించేందుకు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశ్చర్యకరంగా సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సభలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలు, సస్పెన్షన్లు, చంద్రబాబు స్కాంలపై చర్చ, పలు బిల్లులపై చర్చలు కూడా జరిగినా జగన్ మాత్రం ఎక్కడా నోరు…

National

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా, సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టమని చెబుతారు. అయితే కలబంద మొక్కను పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి. ఏ దిశలో కలబంద మొక్కను పెట్టాలి? ఏ దిశలో పెట్టకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. వాస్తు ప్రకారం ఇంట్లో…

TELANGANA

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు రూ. 10 వేల జరిమానా విధించింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతంలో ఆమెపై పిటిషన్ దాఖలైంది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి…

AP

జైల్లో దోమలు కుట్టక రంభా, ఊర్వశి.. తిరనాళ్లలో తప్పిపోయినట్లు లోకేష్- కొడాలి సెటైర్లు..

చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే వైసీపీ నేతల జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని ముందుంటారు. సందర్భం దొరికితే చాలు చంద్రబాబుపైనా, ఆయన కుమారుడు లోకేష్ పైనా కొడాలి తనదైన శైలిలో రెచ్చిపోతుంటారు. చంద్రబాబు అరెస్టుపై ముందుగానే స్పందించిన కొడాలి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అరెస్టుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి విమర్శలకు దిగారు. చంద్రబాబు,లోకేష్, భువనేశ్వరిపై వైసీపీ నేత కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్…

National

బాహుబలి విగ్రహం కాదని నిర్మాత ఆగ్రహం, మ్యూజియం నుంచి ప్రభాస్ విగ్రహం ఔట్!

బెంగళూరు/మైసూరు: బాహుబలి సినిమా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాహుబలిగా (baahubali) ప్రభాస్ (prabhas) నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు బాహుబలి మైనపు విగ్రహం వివాదంలో ఉంది. బాహుబలి సినిమా నిర్మాత అభ్యంతరంతో బాహుబలి మైనపు బొమ్మను మ్యూజియం నుంచి తొలగించారు.   మైసూరులోని చాముండి కొండ దిగువన చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ఉంది. చాలా మంది ప్రముఖఉలు, సినీ ప్రముఖుల విగ్రహాలు తయారు చేసి ఈ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. ఈ…

National

బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల

బెంగళూరు: రోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు అభ్యర్థనను కావేరీ జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) తిరస్కరించడం హర్షణీయం అని డీకే శివకుమార్ చెప్పారు. డి.కె.శివకుమార్‌ (dk sivakumar) మాట్లాడుతూ మన కర్ణాటక రాష్ట్ర అధికారులు సమర్థంగా వాదించారన్నారు. ప్రతిరోజు 3 వేల క్యూ సెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చెయ్యాలని కావేరి (cauvery) వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.   ఈ సందర్బంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే…

TELANGANA

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి

హైదరాబాద్‌లో మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వచ్చింది. చారిత్రాత్మక హుస్సేన్‌ సాగర్‌కు ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ తోడైంది. ఈ సాయంత్రం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ దీన్ని ప్రారంభించారు. అదే- లేక్ ఫ్రంట్ పార్క్. మొత్తం 26 కోట్ల రూపాయలతో ఈ పార్క్‌ను నిర్మించింది హెచ్ఎండీఏ. ఇందులో పార్క్ నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు, సుందరీకరణకు నాలుగు కోట్ల రూపాయలను వ్యయం…