కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు
కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు నెల నెలా వారికి పెన్షన్ అందించనుంది. వయసు పై బడిన తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అరుణ్ జైట్లీ ప్రకటించారు:అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అటల్ పెన్షన్ యోజన ప్రకటించారు. అనంతరం మే 9 2015న కోల్కతా వేదికగా…