POLITICS

NationalPOLITICS

కేసీఆర్ నా గురువు, ఆయన బాగుండాలి: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆదిలాబాద్: తెలంగాణలో త్వరలో పేదల రాజ్యం వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగిన జన గర్జన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్. రాష్ట్రంలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ అప్పును ఎలా తీరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పు కేవలం మోడీ…

APPOLITICS

జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతన్న విషయం తెలిసిందే. అయితే.. ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే జగన్ సర్కార్ పై పవన్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. బైజూస్ ట్యాబ్ ల వ్యవహారంపై మరో ట్వీట్‌ చేశారు పవన్‌. ‘1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి…

POLITICSTechnology

అధికార, ప్రతిపక్ష పార్టీల హెల్ప్ లైన్ వార్, ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదని ?

బెంగళూరు: నెల రోజుల క్రితం వరకు కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండేది. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చుక్కలు చూపించిన కాంగ్రెస్ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో అధికారంలోకి వస్తామని ఆశపడిన బీజేపీ నాయకుల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్…

NationalPOLITICS

పొత్తులపై పవన్ కళ్యాణ్ సూచనలపై బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుంది: బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. నేడు గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు పాల్గొన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు వైసిపి అవినీతిపై మండిపడ్డారు. వైసిపి అవినీతిపై చార్జిషీట్, మోడీ పాలనలో జరిగిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం అజెండాగా…

POLITICS

సిద్దూ సీఎం అని డీకే శివకుమార్ తోనే చెప్పించిన కాంగ్రెస్, స్కెచ్ అంటే అదేనా మేడమ్?

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను ప్రకటిస్తున్నామని స్వయంగా డీకే శివకుమార్ చెప్పడం ఆయన అభిమానులు, ఆయన వర్గంలోని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం రాత్రి సీఎల్ పీ సమావేశం జరిగిన తరువాత కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కర్ణాటకకు కాబోయే సీఎం సిద్దరామయ్య అని ప్రకటించారు. ముచ్చటగా మూడు కారణాలతో సీఎం రేసు నుంచి తప్పుకున్నా, డీకే శివకుమార్ మాటతో! సీఎల్ పీ సమావేశం జరుగుతున్న సమయంలో సిద్దరామయ్య ఏం మాట్లాడుతారు ?, డీకే శివకుమార్ ఏం మాట్లాడుతారు…

POLITICS

షరతులు అంగీకరిస్తే పొత్తుకు సిద్ధం; మాజీ సీఎం హెచ్‌డీకే సందేశం పంపారు

బెంగుళూరు : ఈసారి పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నందున సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో మాజీ సీఎం హెచ్.డి. మా షరతులకు అంగీకరిస్తే పొత్తుకు సిద్ధమని కుమారస్వామి సందేశం పంపారు. ఓ ఇంటర్వ్యూలో కుమారస్వామి మాట్లాడుతూ.. ‘మేం 50 సీట్లు గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఈసారి మా షరతులు నెరవేర్చే పార్టీతో పొత్తుకు సిద్ధమన్నారు. సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ…

NationalPOLITICS

ఒకే ఇంట్లో డబుల్ ఢమాక, తండ్రీకొడుకు ఎమ్మెల్యేలు, భారీ మెజారిటీ !

బెంగళూరు/దావణగెరె: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని మెజారిటీ వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటుందని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, కాని కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వస్తాయని సర్వేలు కూడా చెప్పలేకపోయాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మూడు పార్టీలతో ఫుట్ బాల్ ఆడుకున్న గాలి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే ! కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దావణగెరెకి ఓ ప్రత్యేకత దక్కింది. దావణగెరె దక్షిణ, దావణగెరె…

POLITICS

‘మహా’ఫైట్‌ : శివసేన గెలిచింది.. బీజేపీ ఓడింది..

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సమయంలో గవర్నర్‌ వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదని, అయితే ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఉద్ధవ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చినా.. ఊటర మాత్రం లభించలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను తిరిగి నియమించలేమని స్పష్టం చేసింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది. మహా సంక్షోభంపై సుప్రీంలో విచారణ.. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్‌షిండే వర్గం దాఖలు చేసిన…

APPOLITICS

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో 54 మంది మృతి: సీఎం అత్యవసర భేటీ

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సమన్వయ కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం ట్వీట్ చేశారు. ‘మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొనేందుకు అలాగే ప్రజలను దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ఇంటిగ్రేషన్ (COCOMI) పై సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యాను’ అని ముఖ్యమంత్రి బీరెన్ ట్వీట్ చేశారు.       మణిపూర్‌లో హింసాకాండ కారణంగా మరణించిన వారి సంఖ్య…

NationalPOLITICS

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరు

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీ అభ్యర్థుల్లో క్రిమినల్స్ కూడా ఎక్కువమందే ఉన్నారు. వారి క్రిమినల్ హిస్టరీని దాచి పెట్టి వారికి మద్దతుగా అగ్రనాయకులు ప్రచారం కూడా బాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలు, బియ్యం దొంగతనం కేసులో శిక్ష పడ్డ ఓ బీజేపీ అభ్యర్థి తరపున ఈ రోజు ప్రధాని మోడీ ప్రచారం చేయాల్సి ఉండింది. అయితే హఠాత్తుగా ఆ సభను పార్టీ రద్దు చేసుకుంది. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గంలో బీజేపీ…