4news HD TV

TELANGANA

తెలంగాణకు చెందిన ఓ సినీ నిర్మాతతో కలిసి వెళ్లి జయసుధ బీజేపీ చేరికల కమిటీతో భేటీ

తెలంగాణ బీజేపీ సారధిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి పార్టీలోకి చేరికలను పెంచడంపై ఫోకస్ పెట్టారు. బీజేపీలోకి చేరేందుకు ఆసక్తి ఉన్న నాయకులతో ఆయన భేటీ అయి చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు. దీంతో జయసుధ బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. ఇదే విషయంపై కిషన్ రెడ్డితో ఆమె చర్చించారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి…

CINEMA

రకుల్ ప్రీత్‌ సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..

ప్రస్తుతం ఇండస్ట్రీ లో విడాకుల హడావిడి ఎక్కువైంది. చాలా మంది సెలెబ్రేటీలు విడాకులు తీసుకొని తమ కుటుంబాలతో పాటు అభిమానులను కూడా బాధపడుతున్నారు. అలానే సమంత, నాగచైతన్య విడిపోయి కుటుంబ సభ్యులతో పాటుగా ఫ్యాన్స్ ని చాలా బాధపెట్టారు. ఇక తమిళ్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య పెళ్లి చేసుకొని దాదాపు 18 ఏళ్ళ తరువాత విడాకులు తీసుకొని విడిపోయారు. వారి విడాకుల విషయం లో రజినీకాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా…

CINEMA

నక్క తోక తొక్కిన శ్రీలీల.. ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఛాన్స్‌.

సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం లేకనే ఎంతో మంది నటులు ఇండస్ట్రీలోకి ముప్పు తిప్పలు పడుతున్నారు. అయితే అందాల భామ శ్రీలీలకు మాత్రం అదృష్టం గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల్లో ఉంది. వచ్చి రెండేళ్లు కాకముందే శ్రీలీల టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఏలేస్తోంది. ఇటు యంగ్ హీరోలతో పాటు అటు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.   ఇప్పటికే శ్రీలీల…

TELANGANA

హైదరాబాద్‌లో భార్యను హత్య చేసిన కేసులో యువజన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్

హైదరాబాద్‌లో భార్యను హత్య చేసిన కేసులో యువజన కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభరెడ్డి అనే యూత్ కాంగ్రెస్ నేత తన భార్య లహరి(27) గుండెపోటుతో మరణించిందని పోలీసులకు తప్పుడు సమాచారం అందించాడు. అయితే విచారణలో ఆమె మృతికి కారణం భర్తే అని పోలీసులు అరెస్ట్ చేశారు. జులై 14న తలకు గాయమైన లహరిని ఆమె భర్త వల్లభరెడ్డి కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంటి పనులు చేస్తుండగా లహరి…

CINEMA

ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాల బాలీవుడ్ హీరోయిన్ గా సెట్టిల్

ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాల బాలీవుడ్ హీరోయిన్ గా సెట్టిల్ అయింది. ఈ అమ్మడు తెలుగు లో కూడా సినిమా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కాక పుట్టిస్తుంది. వరుస ఫోటో షూట్ లతో చెలరేగిపోతుంది. ఈ తెనాలి పిల్ల బాలీవుడ్ హీరోయిన్ల ను మించిన అందాల ప్రదర్శనతో అద్భుతం చేస్తుంది. పిచ్చెక్కించే తన అందంతో అందరికి మతి పోగొడుతుంది. శోభిత ఏ డ్రెస్ వేసినా చాలా హాట్…

TELANGANA

ఉస్మానియా ఆస్పత్రిని కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం

ఉస్మానియా ఆస్పత్రిని (Demolish Osmania Hospital )కూల్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కోర్టులో ఉన్నప్పటికీ రోగులకు సురక్షితం కాదని మంత్రుల కమిటీ తేల్చింది. కొత్త భవనాన్ని నిర్మించడానికి రూ. 200కోట్లతో్ అంచనాలను తయారు చేశారు. ఆ ప్రకారం ఉస్మానియాకు కొత్త రూపం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో, కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించడానికి ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఉస్మానియా ఆస్పత్రిని…

CINEMA

శృంగారం గురించి బోల్డ్ పోస్ట్ షేర్ చేసిన యాంకర్ రష్మి.. షాక్‌లో అభిమానులు.

జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది యాంకర్ రష్మీ గౌతమ్. బుల్లితెరపై యాంకరింగ్ చేయడంతోపాటు, సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం వరకు రష్మి, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. అయితే బుల్లితెరపై గ్లామర్ షో చేస్తూ అడపాదడపా కామెడీ పంచ్‌లతో కనిపించే రష్మి వేరు, ఆఫ్-స్క్రీన్‌లో రష్మి వేరు. ఆమెలో మరొక కోణం కూడా ఉంది. రష్మి జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో, రష్మి జంతువులపై తన ప్రేమను…

TELANGANA

కేసీఆర్ మొద్దు నిద్ర

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేస్తున్నారు విపక్ష నేతలు. తాజాగా వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు చేశారు. ఊర్లు మునిగినా,ఇండ్లు కూలినా,జనం వరదల్లో పడి కొట్టుకుపోతున్నా..దొర గడీ దాటి…

Health

ఈ నూనెతో దీపం వెలిగిస్తే? కానుగ ఆకులే కదా తీసిపారేయకండి..

ఔషధీయ గుణాలు కలిగిన మొక్కల్లో కానుగ కూడా ఒకటి. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలు అన్నింటికీ పలు రుగ్మతలను అరికట్టే గుణాలున్నాయి. కానుగ చెట్టు పువ్వును రక్తస్రావం హెమోరాయిడ్స్, పైల్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. పొత్తికడుపులో కణితులు, స్త్రీ జననేంద్రియ అంటువ్యాధులు, అల్సర్లకు కానుగ చెట్టు పండుతో చికిత్స చేస్తారు.మచ్చ కణజాల కణితులు, అధిక రక్తపోటు, రక్తహీనత చికిత్సలకు కానుగచెట్టు విత్తనం సారాన్ని ఉపయోగిస్తారు. బ్రోంకటైస్, కోరింత దగ్గు, జ్వరం చికిత్సలో కానుగ చెట్టు ఆకుల పొడి…

CINEMA

బాయ్ ఫ్రెండ్ కి హ్యాండ్ ఇచ్చిన రీతూ చౌదరి..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి రీతూ చౌదరి.. ఈమె పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించిన జబర్దస్త్ ద్వారానే తన క్రేజీను బాగా సంపాదించింది. గడిచిన కొన్ని రోజుల క్రితం రీతూ చౌదరి ,శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ త్వరలో మేము వివాహం చేసుకోబోతున్నాం అంటూ కూడా తెలియజేసింది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. అతను కూడా హైదరాబాదుకు చెందిన…