ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగిశాయి. పలు కీలక బిల్లుల ఆమోదంతో పాటు విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న పలు స్కాంలపై చర్చించేందుకు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశ్చర్యకరంగా సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సభలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలు, సస్పెన్షన్లు, చంద్రబాబు స్కాంలపై చర్చ, పలు బిల్లులపై చర్చలు కూడా జరిగినా జగన్ మాత్రం ఎక్కడా నోరు…