AP

AP

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగిశాయి. పలు కీలక బిల్లుల ఆమోదంతో పాటు విపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న పలు స్కాంలపై చర్చించేందుకు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆశ్చర్యకరంగా సీఎం వైఎస్ జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సభలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసనలు, సస్పెన్షన్లు, చంద్రబాబు స్కాంలపై చర్చ, పలు బిల్లులపై చర్చలు కూడా జరిగినా జగన్ మాత్రం ఎక్కడా నోరు…

AP

జైల్లో దోమలు కుట్టక రంభా, ఊర్వశి.. తిరనాళ్లలో తప్పిపోయినట్లు లోకేష్- కొడాలి సెటైర్లు..

చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే వైసీపీ నేతల జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని ముందుంటారు. సందర్భం దొరికితే చాలు చంద్రబాబుపైనా, ఆయన కుమారుడు లోకేష్ పైనా కొడాలి తనదైన శైలిలో రెచ్చిపోతుంటారు. చంద్రబాబు అరెస్టుపై ముందుగానే స్పందించిన కొడాలి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అరెస్టుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కొడాలి విమర్శలకు దిగారు. చంద్రబాబు,లోకేష్, భువనేశ్వరిపై వైసీపీ నేత కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ అయితే లోకేష్…

APTELANGANA

కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక

రాయ్‌పూర్: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల…

AP

ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ

అమరావతి: ఏపీలో మహిళా సాధికారికత అంశంపై అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. మంత్రులు ఆర్ కే రోజా, ఉష శ్రీచరణ్, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కంగాటి శ్రీదేవి, ధనలక్ష్మి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును చీటర్‌గా అభివర్ణించారు. చంద్రబాబు చీటర్…

AP

ఈ ఏడాది మొహమాటంగా పలకరించిన నైరుతి రుతుపవనాలు అరకొర వర్షపాతం తర్వాత వెనక్కి

ఈ ఏడాది మొహమాటంగా పలకరించిన నైరుతి రుతుపవనాలు అరకొర వర్షపాతం తర్వాత వెనక్కి మళ్లడం ప్రారంభించాయి. రాజస్తాన్ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ ఇవాళ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో 5 శాతం లోటు వర్షపాతం నమోదుచేసిన రుతుపవనాలు.. వారం రోజులు ఆలస్యంగా వెనక్కి మళ్లుతున్నట్లు ఐఎండీ తెలిపింది. దేశవ్యాప్తంగా జూన్ నెలలోనే నైరుతి రుతుపవన వర్షాలు పలకరించాల్సి ఉండగా.. ఆలస్యంగా జూలైలో అవి విస్తరించాయి. ఆ తర్వాత…

AP

తిరుమలలో రాయల కాలం నాటి సంప్రదాయం- కన్నుల పండువగా

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నుల పండువగా సాగుతున్నాయి. శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల తాకిడి పెరిగింది. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటోన్నారు. నడక మార్గాలన్నీ రద్దీగా మారుతున్నాయి. బుధవారం 74,884 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,213 మంది తలనీలాలను సమర్పించారు. గరుడ సేవ తరువాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్లల్లో భక్తులు వేచి ఉంటోన్నారు. కృష్ణ తేజ గెస్ట్…

AP

మోత్కుపల్లి మాటలను గుర్తు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ ప్రభుత్వంపై భారత్ రాష్ట్ర సమితి నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలను ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి తిప్పి కొట్టారు. దీక్షకు దిగడం పట్ల ఘాటు విమర్శలు…

AP

ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ దశలో బాబు పిటీషన్ల జాబితా ఇదే

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ…

AP

Botsa Satyanarayana: స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు..

స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టడీ మేరకు సీఐడీ విచారణ…

APNational

సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప

తిరుమల/తిరుపతి: కలియుగ వైకుంఠదైవ శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో (tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (brahmotsavam) నాలుగో రోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు (brahmotsavam) దర్శనమిచ్చారు. తిరుమలలో కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప ! వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి (tirumala) వాహనసేవ కోలాహలంగా జరిగింది.…