AP

APNational

ముత్యపుపందిరి వాహనంపై కాళీయమర్ధన అలంకారంలో శ్రీ మలయప్ప !

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు తిరుమలలో ఉదయం, రాత్రి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవలు నిర్వహిస్తున్నారు. తిరుమల మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరగుతున్న వాహన సేవలు కళ్లారా చూడటానికి వేలాది మంధి భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు బుధవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కలిసి కాళీయమర్ధన అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన…

APNational

ఉప్పందించిన కేంద్రం, చంద్రబాబు కేసు వెనుక – ఢిల్లీ టు అమరావతి..!!

చంద్రబాబు కేసులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ వర్సస్ టీడీపీ పొలిటికల్ వార్ గా టర్న్ తీసుకుంది. జనసేనాని పవన్ సైతం ఇది సీఎం జగన్ కక్ష్య పూరిత చర్యగా ఆరోపించారు. కానీ, ఈ కేసులో సీఐడీ కంటే ముందుగా కేంద్ర విచారణ సంస్థలు అనేక అంశాలు తేల్చాయి. ఈ స్కిల్ కుంభకోణానికి సంబంధించి కేంద్ర సంస్థలే ఉప్పందించాయని సమాచారం. కేంద్రం సంస్థలు ఇచ్చిన నివేదికలే కీలకంగా మారాయి.…

AP

రాజమండ్రి జైలర్‌గా తనకు తాను ఇంచార్జ్ గా ప్రకటించుకున్న కోస్తా జైళ్ల శాఖ డీఐజీ కి ఘన చరిత్ర

రాజమండ్రి జైలర్‌గా తనకు తాను ఇంచార్జ్ గా ప్రకటించుకున్న కోస్తా జైళ్ల శాఖ డీఐజీ కి ఘన చరిత్ర ఉన్నట్లుగా బయటపడింది. ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీప బంధువు. పేరు చివర తోక లేదని ఆయన ఏదో అనుకున్నారు కానీ.. గుట్టుగా కావాలనే ఉంచుకున్నారని స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఆయన కడపలో పని చేసేవారు. అదీ కూడా వివేకా హత్య కేసు నిందితులు జైళ్లలో ఉన్నప్పుడు కడప జైలు బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ వారికి జైలు…

AP

అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం

అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక్కకడ అరెస్ట్ చేశారు. అయితే ఇదే జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల్ని ముందు పెట్టి అగ్రిగోల్డ్ ఉద్యమం నడిపించారు. అప్పిరెడ్డి, పప్పిరెడ్డిల్ని ముందు పెట్టి నిరసనలు చేశారు. అప్పుడు ప్రభుత్వం అడ్డుకోలేదు అది వేరే విషయం. ప్రభుత్వం ఇవ్వదు కానీ .. తాము రాగానే డబ్బులు ఇచ్చేస్తామని మభ్య పెట్టారు. చివరికి నెత్తిన టోపీ పెట్టారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే…

AP

కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలను బయట పెట్టినా.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒకటే ప్రచారం

కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలను బయట పెట్టినా.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒకటే ప్రచారం చేస్తున్నారు. సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోలేదని.. రూ. 371 కోట్లు స్కాం జరిగిందని.. చంద్రబాబు డబ్బులు తీసుకున్నారని చెప్పిందే చెబుతున్నారు. అన్ని డాక్యుమెంట్లు.. స్కిల్ సెంటర్లు.. వాటి ద్వారా లబ్ది పొందిన వారు లక్షల్లో కళ్ల ముందు ఉన్నా నమ్మలేకపోతున్నారు. ఓ తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి.. పైశాచిక అనందం పొందుతూ.. అవే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కాపు…

APCINEMA

. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు

పొత్తులు ప్రకటించారు పవన్. టీడీపీ కూడా సమన్వయంతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ క్యాడర్ కు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరికైనా పొత్తులపై అభ్యంతరాలు ఉంటే.. తమ దారి తాము చూసుకోవచ్చని గతంలోనే చెప్పారు. తన నిర్ణయమే ఫైనల్ అని. తేల్చేశారు. ఇప్పుడు మరోసారి అదే సందేశం పంపే అవకాశం ఉంది. జగన్ రెడ్డి . వందల కోట్లు…

AP

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు.. ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం స్వచ్చందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వారికి వారు మాట్లాడుకుని ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఉన్న అత్యంత ఘోరమైన ఎమర్జెన్సీ తరహా నిర్బంధాల మధ్య కూడా ప్రజలు అనూహ్యంగా రోడ్ల మీదకు వస్తూండటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. రెండు రోజుల కిందట విజయవాడ బెంజ్ సర్కిల్ లో మహిళల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాజాగా శనివారం…

AP

కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు

కాంగ్రెస్ పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు చేరారు. ఆయనకు కండువా కప్పి ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు ఉదయమే ఆయన బీఆర్ఎస్ పార్టకి రాజీనామా చేశారు. అయితే షర్మిలను మాత్రం పార్టీలో చేర్చుకోలేదు. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను షర్మిల కలిసినట్లుగా ప్రచారం జరిగింది. పార్టీని విలీనం చేసే విషయంలో ఏం చేయాలన్నదానిపై చర్చించినట్లుగా చెబుతున్నారు. ఒక రోజు ముందు డీకే శివకుమార్ నూ కలిశారు. ఎవరి దగ్గర నుంచి…

APCINEMA

రైతు బిడ్డ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న బిగ్ బాస్‌.. సెకండ్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. గత సీజన్ తో పోలిస్తే ఈసారి షో కాస్త ఎంటర్టైనింగ్ గా మరియు ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 ఫస్ట్ వీక్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సారి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. తమ తమ స్టేటజీలతో గేమ్ ఆడుతూ ముందుకు సాగుతున్నారు. తొలివారం హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది.…

AP

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి కుటుంబంతో కలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్.. అయితే నందమూరి కుటుంబంతో కనిపిస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. హీరోగా స్టార్ రేంజ్కి ఎదిగిన ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం మాత్రం పెద్దగా. హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ తో బాగ కలిసిపోయారు.   ఈ మధ్యనే సీనియర్ ఎన్టీఆర్ 100…