AP

AP

టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు.. పోటీ ఎక్కన్నుంచో మరి..?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలుగు దేశం పార్టీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. టీడీపీ కండువా కప్పి చంద్రబాబు ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.   ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతోనే ప్రజలముందుకొచ్చాని తెలిపారు. టీడీపీ అధినేత, ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రభంజనం సృష్టించబోతున్నారని పాలకొల్లు సభలో అన్నారు.  …

AP

రఘురామ సీట్ ఫిక్స్, టిడిపి అభ్యర్థుల్లో మార్పులు – ఎవరెక్కెడ..!

ఏపీ ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే సీట్లు అభ్యర్థుల కసరత్తు పూర్తయింది. కానీ తాజాగా టిడిపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో మరోసారి అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తుంది. రఘురామరాజు టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.   సీట్ల సర్దుబాటు మూడు పార్టీల ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఏపీలో పూర్తయింది ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే దాని పైన నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీల నుంచి…

AP

చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకంటే..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఫిర్యాదు చేసింది.   సీఈవో ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో…

AP

జనసేనకు ఈసీ బిగ్ షాక్..!

రాష్ట్రంలో వేసవి వేడితో పాటు ఎన్నికల వేడి కూడా సెగ పుట్టిస్తోంది. అన్ని పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా సిద్ధం అంటే సిద్ధం అంటున్నాయి. ప్రచారాలను పోటాపోటీగా నిర్వహిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. జనసేన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌గా గుర్తించింది. ఈ క్రమంలో ఎన్నికల్ కమిషన్ గుర్తింపు పొందిన, గుర్తింపు లేని జాతీయ, ప్రాంతీయ పార్టీల జాబితాను విడుదల…

AP

ఏపీలో ఇప్పటి వరకు రూ. 34 కోట్లు సీజ్, 3300 ఎఫ్ఐఆర్​లు: ఈసీ వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఇప్పటి వరకు రూ. 34 కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులు సీజ్ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రూ. 11 కోట్ల నగదు, రూ. 7 కోట్ల మద్యం, రూ. 10 కోట్ల మేర బంగారం, వెండి ఆభరణాలను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు.   నగదు, మద్యం, వాహనాలు తదితర అంశాలపై 3300 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసినట్టు ఈసీ…

AP

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు సంచలనం..

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు బెయిల్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొన్న సంజయ్ సింగ్‌ గత ఏడాది అక్టోబర్‌లో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసును…

AP

పవన్ కళ్యాణ్ కు భారీ షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈసారి ఎలాగైనా ఎన్నికలలో విజయం సాధించి ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని టిడిపి జనసేన బీజేపీ కూటమి ప్రయత్నం చేస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల విజయంతో పాటు, కూటమి విజయం కోసం గతానికి భిన్నంగా వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.   జనసేనకు షాక్.. దిక్కు తోచని స్థితిలో జన సైనికులు ఇక…

AP

ఏపీలో పెన్షన్లు ఇళ్లకే పంపండి-ఈసీకి చంద్రబాబు లేఖ..!

ఏపీలో పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలన్న ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది. నిన్న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎస్ జవహర్ రెడ్డి.. రాత్రికి క్లారిటీ ఇస్తామని చెప్పినా ప్రకటనేదీ రాలేదు. దీంతో రేపు పెన్షన్ల పంపిణీ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పెన్షన్ల పంపిణీని సచివాలయ సిబ్బందితో చేయించాలని కోరుతూ ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు.   సచివాలయ ఉద్యోగులు, ఇతర…

AP

ఫొటోలంటూ వచ్చి బ్లేడ్లతో కోసేస్తున్నారు-పవన్ సంచలన ఆరోపణలు..!

ఏపీలో రాజకీయం అంతా ఓ ఎత్తు పిఠాపురం రాజకీయం ఓ ఎత్తు అన్నట్లుగా మార్చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురంలో మూడు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. అక్కడ తనకు ఎదురైన అనుభవాలపై ఇవాళ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.   ముఖ్యంగా అభిమానుల ముసుగులో వచ్చిన కొందరు తనతో ఎలా ప్రవర్తిస్తున్నారన్న దానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.   ఇవాళ పిఠాపురంలో టీడీపీతో పాటు పలు పార్టీల నేతలు…

AP

జగన్ Vs చంద్రబాబు, 66 లక్షల ఓట్ బ్యాంక్ – వణుకు మొదలు, సెల్ఫ్ గోల్..!

ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల పై ఈసీ ఆంక్షల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల వేళ పెన్షర్ల ఓట్ బ్యాంక్ ఎవరికి ఎన్నికల ప్రచార అస్త్రంగా మారుతోంది. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు కారణంగానే ఎన్నికల సంఘం వాలంటీర్ల పైన ఆంక్షలు విధించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆలస్యం కాకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు సీఎస్ ను కోరారు. 66 లక్షల లబ్దిదారులు ఉండటంతో ఎవరిని ముంచుతుందో అనే టెన్షన్ మొదలైంది.   పెన్షన్లు…