SPORTS

NationalSPORTSUncategorized

షమీని ఆత్మీయంగా హత్తుకొని ప్రధాని ఓదార్పు – ఎమోషనల్..!!

ప్రపంచ కప్ ఫైనల్ లో ఓడిన తరువాత ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. కోట్లాది మంది అభిమాన క్రికెటర్లు కన్నీటి పర్యంతమయ్యారు. టోర్నీ ఆసాంతం సక్సస్ అయి..ఫైనల్ లో విఫలమవ్వటం డైజెస్ట్ చేసుకోలేకపోయారు. వారి ఆట తీరుకు ఫిదా అయిన సెలబ్రెటీలు..క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియాకు మద్దతుగా నిలిచారు. మీవెంట మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. నేరుగా డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లిన ప్రధాని ప్లేయర్లలో ధైర్యం నింపారు. మహ్మద్ షమీని ఆత్మీయంగా హత్తుకొని ఓదార్చారు.   Advertisement ప్రధాని ఓదార్పు…

SPORTSTELANGANA

హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ హైకోర్టుకు

హెచ్‌సీఏలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్‌ చేసిన కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌ హైకోర్టుకు వెళ్లారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్‌మాల్ చేశారనే ఆరోపణలు అజహరుద్దీన్‌పై ఉన్నాయి. హెచ్‌సీఏ సీఈఓ ఫిర్యాదుతో ఉప్పల్ పీఎస్‌లో అజహరుద్దీన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కోట్ల రూపాయల నిధులను అజాహరుద్దీన్ అండ్…

SPORTS

ఎంఎస్ ధోనితో నాకు నిజంగానే విభేదాలు ఉన్నాయి..

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అతడు అందించారు. అంతేకాదు.. టీమ్ ఎంపికతో స్టార్ట్ అయి.. గ్రౌండ్ లో వ్యూహాల అమలు వరకు ఆటకు సంబంధించిన ప్రతీ విషయంలో పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతాడు ధోని. ఈ క్రమంలో కొన్నిసార్లు మహేంద్రుడు విమర్శల పాలయ్యాడు కూడా..! ముఖ్యంగా ఒకప్పటి స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు ధోని అన్యాయం చేశాడంటూ..…

NationalSPORTS

ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌

ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇదిలా ఉంటే.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఇది 15వ ఎడిషన్‌. ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి.  …

SPORTS

పాత, కొత్త కలయిక.. ఆసియా కప్ కోసం టీమిండియా ఇదే.. ఆ ఇద్దరి ఎంపిక షాకింగ్

ఈసారి బీసీసీఐ జాగ్రత్త పడింది. పాకిస్తాన్ తో ఫైట్ కోసం పటిష్టమైన జట్టునే తీసుకుంది. కొద్దికాలంగా 4వ స్థానంలో ఫినిషర్ లేకపోవడంతో అన్ని వైపులా విమర్శలు చుట్టుముట్టాయి. అందుకే ఆ స్థానంలో ఇటీవల విండీస్ టూర్ లో రాణించిన తిలక్ వర్మను తీసుకుంది. అయితే కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఫాంను బట్టి తిలక్ కు అవకాశం దక్కనుంది. ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే భారత జట్టును ప్రకటించింది.…

SPORTS

రజత పతకాలు సాధించిన స్విమ్మర్ ‘గంధం క్వీని’

అంతర్జాతీయ అండర్ వాటర్ ఫిన్స్ స్విమింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణకు చెందిన గంధం క్వీని విక్టోరియా సత్తా చాటింది. ఆమె రెండు రజత పతకాలు సాధించింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో ఈనెల 24నుంచి 27వరకు జరిగిన ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల నుంచి హాజరయ్యారు. భారతదేశం తరపున స్వీమ్మింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో గంధం క్వీని 200 మీటర్ల మహిళల విభాగంలో పాల్గొని 2వ స్థానం నిలిచి మరో రజత పతకం కైవసం…

SPORTS

అరుదైన ప్రదర్శనతో 15 ఏళ్ల రికార్డు బద్దలు..

ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2023 సీజన్ లో విశేషంగా రాణిస్తున్న యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ చరిత్రనే తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్ లో ఓ ఆటగాడూ సాధించని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్ ల్లో తన అద్భుత ప్రదర్శనతో టీమ్ కు వరంగా మారిన యశస్వీ ఇప్పుడు రాజస్తాన్ ప్లే ఆఫ్స్ కు కూడా చేరితే తాను సాధించిన రికార్డును మరింత మెరుగుపర్చుకోవడం…

SPORTS

పాలిట మెయిన్ విలన్ ఇతడే.. చెత్త నిర్ణయాలతో టీంను బొంద పెట్టేశాడుగా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కథ దాదాపుగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. ఈ సీజన్ లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. అలా జరిగేందుకు ఉన్న ఆస్కారం 0.0000001 శాతం కంటే తక్కువ. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన కీలక పోరులో…

SPORTS

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మే 9వ తేదీన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఇది 54వ మ్యాచ్. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ఆర్సీబీ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఆర్సీబీ, ముంబై జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ పది మ్యాచ్‌లు ఆడిన ఈ ఇరుజట్లు.. ఐదు విజయాలు…

SPORTS

రప్ఫాడిస్తున్న ఆర్సీబీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వాంఖడే స్టేడియంలో పరుగుల వర్షం కురిపిస్తోంది. తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 104 పరుగులు చేసింది. డు ప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆడుతున్న వీరోచితమైన ఇన్నింగ్స్ పుణ్యమా అని.. ఆర్సీబీ స్కోరు పరుగులు పెడుతోంది. నిజానికి.. మొదటి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ ఔట్ అవ్వడం, ఆ వెంటనే మూడో ఓవర్‌లో అనూజ్ పెవిలియన్ చేరడం చూసి.. ఆర్సీబీ ఒత్తిడికి గురవుతుందని, తద్వారా స్కోరు…