TELANGANA

TELANGANA

‘ఇండియా’ కూటమి భేటీ..! 15 నిమిషాలు మాట్లాడిన రాహుల్ గాంధీ

బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మిత్రపక్షాలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒకరినొకరు విమర్శించుకోవడం మానుకొని, సమైక్యంగా ముందుకు సాగాలని మిత్రపక్షాలకు సూచించారు.   సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించిన రాహుల్, “కలిసికట్టుగా ఉంటేనే మన మనుగడ సాధ్యం” అని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు, అధికార పక్షాన్ని సమర్థంగా…

TELANGANA

వచ్చేది మా ప్రభుత్వమే.. రాసి పెట్టుకోండి.. రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్..

పెద్దపల్లిలో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల గార్డెన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, దాసరి మనోహర్ రెడ్డి వంటి కీలక నేతలు పాల్గొన్నారు.   రేవంత్ పాలనపై ఘాటు విమర్శలు   రేవంత్ రెడ్డి ఎన్ని తలకిందుల తపస్సులు చేసినా రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, వచ్చే ఎన్నికల్లో తమ…

TELANGANA

కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ..! కవిత సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం, పటాన్ చెరు లో తెలంగాణ రక్షణ సేన జెండాలను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ, పటాన్ చెరు, సంగారెడ్డి లో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలే నడుస్తున్నాయని అన్నారు.   కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ   అన్ని పార్టీల్లోని పెద్ద నాయకులంతా ఒకరికి…

TELANGANA

సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్..

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో సుమారు రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారీ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కేటీఆర్ ఒక లేఖ రాశారు.   సింగరేణిలోని పలు స్టాక్‌యార్డులలో బొగ్గు నిల్వల…

TELANGANA

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన..

కృష్ణమ్మ జలాలతో పాలమూరు జిల్లాలోని పంటలను పచ్చగా కలకలలాడేలా చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు కీలక ప్రాజెక్టులను సీఎం రేవంత్ పరిశీలించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ,కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదించిన నూతన బ్యారేజీల స్థలాలు, జూరాల ప్రాజెక్టు డ్యాంను సీఎం వీక్షించారు. ప్రాజెక్టుల ప్రస్తుత…

TELANGANA

తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న ప్రమాదకర ‘ఎబోలా’ వైరస్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. సరిహద్దులు దాటి వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే లక్ష్యంగా ఎయిర్‌పోర్టుల్లో నిఘా పెట్టడంతో పాటు, అనుమానితులకు తక్షణ చికిత్స అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది.   గాంధీ ఆసుపత్రిలో.. ఎబోలా లాంటి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని నోడల్…

TELANGANA

పాలమూరులో సీఎం రేవంత్ పర్యటన..!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు తనిఖీ చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ పర్యటన పాలమూరు ప్రాంతంలో భవిష్యత్ నీటి పారుదల అభివృద్ధి గమనాన్ని నిర్దేశించే ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. జల సౌధలో సీనియర్ అధికారులతో మంగళవారం జరిపిన ఉన్నత స్థాయి సన్నాహక సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు.   పాలమూరులో సీఎం పర్యటన   ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభివృద్ధి…

TELANGANA

పవన్ సంచలన ప్రకటన..! తెలంగాణలో జనసేన పోటీ..!

హైదరాబాద్ లోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా ప్రాణాలు అర్పించారని పవన్ గుర్తుచేశారు. వారిపైన ఉన్న గౌరవంతో 12 ఏళ్ల కాలంలో తెలంగాణ పాలకుల గురించి ఒక్కమాట కూడ అనలేదని అన్నారు. తెలంగాణ అంటే తనకు అంత ఇష్టమని స్పష్టం చేశారు.   తెలంగాణపై తనకు ఉన్న ప్రేమను శంకిస్తే సహించేది…

TELANGANA

మా సహనాన్ని పరీక్షించొద్దు.. ఎంతకైనా తెగిస్తాం.. పవన్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్..!

తెలంగాణ అవతరణ దినోత్సవ వేళ పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి అమరవీరులను అవమానించేలా ఉందంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.   తెలంగాణ మీ అయ్య జాగీరా?   తెలంగాణ గడ్డపై నిలబడి పవన్ కళ్యాణ్ తన మనసులోని ద్వేషాన్ని, వివక్షను బయటపెట్టుకున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం…

TELANGANA

తెలంగాణలో జూన్ 1 నుంచి 12 వరకు సర్కార్ ‘ప్రగతి’ ప్లాన్..?

రెండు వారాల పాటు సర్కార్ బిజీ బిజీ గా గడపనున్నది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా జూన్ 1వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు స్పెషల్ ప్రోగ్రామ్స్ గా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజుకో డిపార్ట్ మెంట్ నుంచి యాక్టివిటీస్ నిర్వహించనున్నారు. ఇందులో…