ఏపీ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు మరోసారి పాత రోజులు గుర్తొచ్చే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మద్యం దుకాణాల లోపలే తాగడానికి ప్రత్యేక గదులు ఉండేవి అవే పర్మిట్ రూమ్స్. అయితే, వాటిని రద్దు చేసిన తర్వాత బహిరంగంగా తాగడం పెరిగి, మద్యం ప్రియులకు అసౌకర్యంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మళ్లీ పర్మిట్ రూమ్స్ను మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ పర్మిట్ రూమ్స్ను తిరిగి ప్రారంభించనున్నట్లు…