రాష్ట్రంలో భూ సమస్యలతో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి, రాష్ట్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రెవెన్యూ క్లినికల్ నిర్వహిస్తుంది అందులో భాగంగా
శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం లో కదిరి రూరల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కొంతమంది చెందిన రైతుల భూ సమస్యల్ని రెవెన్యూ క్లినిక్ ద్వారా ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం గాని సెక్షన్ 22A భూ సమస్య ను కేవలం 24 గంటల్లో కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట ప్రసాద్ గారి ప్రత్యేక శ్రద్ధతో.. జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించి N.O.C పత్రాలను రైతులకు అందజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు.. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం గాని సమస్యను ఉదయం అర్జీ ఇస్తే సాయంత్రానికి సమస్యను పరిష్కరించినందుకు ఆనంద వ్యక్తం చేశారు…

