AP

ఏసీబీకి చిక్కిన కదిరి ఏబీసీడబ్ల్యూఓ: రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారి

కదిరి అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ అధికారి (ఏబిసిడబ్ల్యూఓ) గుర్రం బాలాజీ రూ.15వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి పట్టుబడ్డాడు. పాత బిల్లులు మంజూరు విషయమై వార్డెన్ లక్ష్మినారాయణ నుండి తీసుకోగా రెడ్ హ్యాండ్ గా పట్టుకునట్లు ఏసిబి సీఐ హామీద్ ఖాన్ తెలిపారు