పాకిస్థాన్కు ఇండియన్ సిమ్ కార్డులు పంపిన వ్యక్తి అరెస్ట్.
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన కాసిం అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం గురువారం అరెస్టు చేసింది. కాసింను రాజస్థాన్లోని మేవాట్లోని డీగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసు రిమాండ్లో ఉన్నాడు.అధికారులు చెప్పిన వివరాల ప్రకారం… కాసిం రెండుసార్లు పాకిస్థాన్ను సందర్శించాడు. ఒకసారి 2024 ఆగస్టులో, అలాగే మళ్లీ 2025 మార్చిలో పాక్ వెళ్లాడు. మొత్తం 90 రోజులు అక్కడే…

