రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్.. మూడు రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు..
రాష్ట్రంలోని రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు ధాన్యం కోనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. సూర్యాపేట పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకు 50,40 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.2.760 కోట్ల డబ్బు చెల్లించాలని చెప్పారు. కాళేశ్వరం నుండి నీరు రాకపోయినా 66 లక్షల ఎకరాలలో 153 లక్షల ఎంటీ ధాన్యం ఉత్పత్తి అయ్యిందని…

