‘కశ్మీరీ ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు’: ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన కారణంగా కశ్మీరీ ముస్లింలపై వివక్ష పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కశ్మీరీ ముస్లింను ఉగ్రవాదిగా చూడవద్దని, కేవలం కొద్దిమంది చేసే తప్పులకు మొత్తం సమాజాన్ని నిందించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. అమాయక ప్రజలను ఇంత క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని…

