కొడంగల్ ను అత్యున్నత విద్యా కేంద్రంగా మారుస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని స్థానిక బహిరంగ సభలో ప్రకటించారు. కొడంగల్ను అత్యున్నత విద్యా కేంద్రంగా మార్చే లక్ష్యంతో, అన్ని రకాల సదుపాయాలు మరియు కార్పొరేట్ తరహా విద్యను అందించే ఒక సైనిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ విద్యాసంస్థ కోసం విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి కూడా కొడంగల్కు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సైనిక్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి ఆహారాన్ని…

