AP

AP

అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు..! దేశానికి క్వాంటమ్‌ హబ్‌గా అమరావతి..

క్వాంటమ్‌ టెక్నాలజీ విప్లవంలో అమరావతి తనదైన ముద్ర వేయనుంది. రెండు స్వదేశీ క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ సెంటర్లు-టెస్ట్‌ బెడ్‌ ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. దీంతో దేశానికి క్వాంటమ్‌ హబ్‌గా అమరావతి అవతరించనుంది.   అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ తొలి అడుగు   దేశంలో తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో టెస్ట్‌ బెడ్స్‌‌ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లోబల్‌ క్వాంటమ్‌ టెక్నాలజీ రోజు మంగళవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం రెండు టెస్టింగ్‌ బెడ్లను జాతికి అంకితం…

AP

రాష్ట్ర స్థాయి క్రికెటర్ తేజస్వినికి జనసేన నాయకుడు మల్లెం మోహన్ ప్రోత్సాహకం

పాత్రికేయ మిత్రులకు నమస్కారం వర్ధమాన క్రికెట్ క్రీడాకారిణికి ప్రోత్సాహకం కదిరి ACA – ADCA – RDT క్రికెట్ కోచింగ్ subcenter నుండి గత రెండు సంవత్సరాలనుండి వరుసగా under 15 బాలికల రాష్ట్ర జట్టుకు ఎంపిక అవ్వడమే కాక, U-15 జాతీయ క్రికెట్ క్యాంపు లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి తెజేశ్వని కి కదిరి సీనియర్ క్రీడాకారులు మరియు జనసేన నాయకులు మల్లెం మోహన్( రాము ) ఇంగ్లీష్ విల్లో క్రికెట్ bat ను ప్రోత్సాహకంగ…

AP

అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని నిర్మాణం, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చి నాలుగోసారి మోసపోయారని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు.   రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణను విస్మరించి, కేవలం అమరావతిపైనే లక్షల కోట్లు కుమ్మరించడం వల్ల ఉత్తరాంధ్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అమరావతి నగరం…

AP

మీడియా రంగంలోకి ఎంట్రీ.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన..

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బాంబ్ పేల్చారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. మీడియా రంగంలోకి వస్తున్నట్లు ప్రకటన చేశారు. త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ ను లాంచ్ చేయనున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ మీడియా.. బ్యాలెన్స్‌డ్, అన్‌బయాస్డ్, ట్రూత్‌కు కట్టుబడి ఉంటుందన్నారు. సాధారణ ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, పేదల సమస్యలపై పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ డిజిటల్ మీడియా సక్సెస్…

AP

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి….

  అసమానతలు, అజ్ఞానం రాజ్యమేలుతున్నప్పుడు ఒక్కడే నిలబడి “విద్యే శక్తి ” అని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప యోధుడు పూలే…. వైయస్సార్ విద్యార్థి భాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్ర యాదవ్ కదిరి పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైయస్సార్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షుడు సాయి నిఖిల్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 200 వ జయంతిని పురస్కరించుకొని వైయస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్రయాదవ్,…

AP

ఏపీ రాజకీయాల్లో షర్మిల వర్సెస్ రోజా..

ఏపీలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే హాట్ హాట్‌గా మొదలయ్యాయి. పలు అంశాలపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఎంట్రీ ఇచ్చారు. సూటిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను టార్గెట్ చేశారు. మీరు వారికి దత్తపుత్రిక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలేం జరుగుతోంది.   ఏపీ రాజకీయాల్లో షర్మిల వర్సెస్ రోజా   ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. అభివృద్ధి విషయం కాసేపు పక్కన…

AP

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..! వివరాలు ఇవిగో..

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తును మార్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో యువతకు ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం అడుగులు వేసింది. మొత్తం రూ. 39,436 కోట్ల విలువైన భారీ పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.   ఐటీ హబ్‌గా విశాఖ..…

AP

మావిగన్‌కు రాష్ట్రంలో భారీ స్పందన.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్, బొత్స సంచలన వ్యాఖ్యలు..

విశాఖపట్నం వేదికగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు విడదీయరాని అనుబంధం ఉందని బొత్స స్పష్టం చేశారు. కేవలం రాజకీయ పదవుల కోసం నీచమైన రాజకీయాలకు పాల్పడవద్దని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ధ్వజం   వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన సంతకాల…

AP

మావిగన్ జోకర్ అంటూ వైయస్ షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర నేటికి 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోడరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర తెలుగు ప్రజల గుండెల్లో చెక్కుచెదరని జ్ఞాపకమని, ఆ యాత్రే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ అధికారంలోకి తెచ్చిందని ఆమె…

AP

మావిగన్.. ఇష్టం లేకపోతే అయోధ్య అని పెట్టండి: పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తున్న తరుణంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించడం రాష్ట్రానికి పెను భారమని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.   మావిగన్ లేదా అయోధ్య..? పేర్ని నాని ప్రతిపాదన   మాజీ ముఖ్యమంత్రి…