ఏపీలో 15 ఏళ్ల సుస్థిర పాలన: గుజరాత్ తరహా అభివృద్ధి కోసం కూటమి ఐక్యత అవసరం – సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు బలంగా కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందు ప్రదర్శించిన ఐక్యతనే భవిష్యత్తులోనూ కొనసాగించాలని, అప్పుడే గుజరాత్ తరహాలో సుస్థిరమైన అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత 20 నెలల పాలనలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు రాకపోవడం శుభపరిణామమని, ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలకు…

