AP

AP

కదిరిలో ‘చలో సేవాగడ్’ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈరోజు తన కార్యాలయంలో ‘చలో సేవాగడ్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. బంజారా సామాజిక వర్గానికి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలం ‘సేవాగడ్’ (మహారాష్ట్ర) సందర్శనార్థం నిర్వహించనున్న ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నియోజకవర్గ ఎస్టీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..…

AP

కదిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: కారు-బైక్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

కదిరి (కౌలేపల్లి): కదిరి నియోజకవర్గం కౌలేపల్లి సమీపంలో శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాద వివరాలు: స్థానికుల కథనం ప్రకారం, కారు అతివేగంతో వచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. వారి తలలు,…

AP

పులివెందులలో గండి జయరాం యాదవ్ సంస్మరణ సభ: కుటుంబానికి అండగా ఉంటామని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ హామీ

పులివెందుల పట్టణంలో మాజీ ఎస్.కె. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, ప్రముఖ న్యాయవాది మరియు హేతువాది కీర్తిశేషులు శ్రీ గండి జయరాం యాదవ్ గారి సంస్మరణ సభ నేడు అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం యాదవ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ.. జయరాం యాదవ్…

AP

కదిరిలో ఆధ్యాత్మిక వెల్లువ: స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పోటెత్తిన భక్తులు

శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పెద్దయెత్తున పాల్గొన్న భక్తులు. సనాతన ధర్మంలో ప్రకృతిని , పంచభూతాలను ఆరాధించడం మన హిందూ సాంప్రదాయం అందులో భాగంగానే ప్రతి పుణ్య క్షేత్రాలలో గిరి ప్రదక్షిణ అంత ప్రాధాన్యత సంతరించుకుంది.అందులో భాగంగానే శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో స్వయంభువుగా ప్రహ్లాద సమేతంగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి కుమ్మర వాండ్ల పల్లి గ్రామంలో…

AP

కొల్లాపూర్‌లో సైకిల్‌పై మంత్రి జూపల్లి వినూత్న ప్రచారం: ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఓట్ల వేట

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్నంగా సైకిల్‌పై తిరుగుతూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. శనివారం పట్టణంలోని 11వ వార్డులో విస్తృతంగా పర్యటించిన ఆయన, ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా సైకిల్ తొక్కుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ పరిరక్షణ మరియు శారీరక శ్రమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. కొల్లాపూర్ పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన…

AP

బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చుకుందాం: శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం బాల్య వివాహాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ శ్యాంప్రసాద్ గారు తెలిపారు. ఈరోజు సమత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై జిల్లా స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించడం కోసం రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథంను గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్యాం ప్రసాద్ గారు జెండా ఊపి…

AP

కదిరిలో ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి: కాంగ్రెస్ నాయకుడు పి.ఎస్. అహ్మద్ డిమాండ్

కదిరిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే పూర్తి చేయాలి.PS అహ్మద్. డిమాండ్. ఈరోజు కదిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకులు P.S. అహ్మద్ హుస్సేన్. మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షులు అష్రఫ్ మీడియా కోఆర్డినేటర్ ఇర్ఫాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పిఎస్ అహ్మద్ మాట్లాడుతూ కదిరి పట్టణంలో ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్…

AP

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

కదిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు మరియు పట్టణానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 57,96,755.00 /- యాబై ఏడు వేల తొంబైఆరువేల ఏడు వందల యాబై అయిదు రూపాయల చెక్కులను కదిరి పట్టణం ఆర్&బి వసతిగృహం నందు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారు స్వయంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కదిరి నియోజవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు 410 మందికి గాను 3,58,94,050 /- మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంబై…

AP

ఘనంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటిబైలు) గ్రామంలో శ్రీ శ్రీ తిమ్మమాంబ బంధుగణ సేవా సమితి ఆధ్వర్యములో | నిర్వహించిన ఆంధ్రబోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవమునకు ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ కృష్ణ దేవరాయల వారి విగ్రహాన్ని అవిశరించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అన్నమయ్య జిల్లా టీడీపీ…

AP

వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి తిమింగలాలు.. ఏసీబీ విచారణ జరపాలి: విద్యార్థి సంఘాల డిమాండ్

వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అవినీతి తిమింగలాలు ఇంకా ఉన్నాయి PSFI మరియు NSUI నాయకులుఅరుణ్ కుమార్ మరియు ఉపేంద్ర మాట్లాడుతూ నిన్నటి దినం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏబీసీ్వో బాలాజీ 15000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దోరికాడు రెండు నెలల క్రితం కదిరి డివిజన్లో బిజీ వెల్ఫేర్ హాస్టల్ లో అవినీతి జరుగుతుందని పిల్లలు నోరు కొట్టి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే అధికార మదంతో విద్యార్థి సంఘాల నాయకుల పై అక్రమ…