తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుత కలకలం: భక్తులు, స్థానికుల్లో భయాందోళనలు!
తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఈ సంఘటన భక్తుల్లో, స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు కలిగించింది. తిరుమల రెండవ ఘాట్ రోడ్డు వద్ద చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ముఖ్యంగా అలిపిరి తనిఖీ కేంద్రం మరియు వినాయక స్వామి ఆలయం మధ్య ఉన్న కుసుమ రహదారిలో చిరుత సంచరించింది. అటుగా ప్రయాణిస్తున్న భక్తులు చిరుతను చూసి భయంతో వణికిపోయారు. చిరుత సంచారంపై సమాచారం అందుకున్న వెంటనే టీటీడీ విజిలెన్స్…

