AP

AP

జగన్ Vs చంద్రబాబు, 66 లక్షల ఓట్ బ్యాంక్ – వణుకు మొదలు, సెల్ఫ్ గోల్..!

ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల పై ఈసీ ఆంక్షల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల వేళ పెన్షర్ల ఓట్ బ్యాంక్ ఎవరికి ఎన్నికల ప్రచార అస్త్రంగా మారుతోంది. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు కారణంగానే ఎన్నికల సంఘం వాలంటీర్ల పైన ఆంక్షలు విధించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆలస్యం కాకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు సీఎస్ ను కోరారు. 66 లక్షల లబ్దిదారులు ఉండటంతో ఎవరిని ముంచుతుందో అనే టెన్షన్ మొదలైంది.   పెన్షన్లు…

AP

నా ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి.. కోట్లు ఎత్తుకెళ్లారు: సంధ్య కన్వేన్షన్స్ ఎండీ..

తెలంగాణలో సంచలం రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు తనఫోన్ ట్యాప్ చేశారంటూ.. సంధ్య కన్వేన్షన్స్ ఎండీ శ్రీధర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్య శ్రీధర్ రావును దర్యాప్తు బృందం విచారణకు రావాలని బంజారాహిల్స్‌ పీఎస్‌కు పిలిచింది.   విచారణ అధికారుల పిలుపు మేరకు.. సంధ్య శ్రీధర్‌రావు తన అడ్వకేట్స్‌తో కలిసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు వెళ్లారు. ప్రస్తుతం శ్రీధర్‌రావు స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. తన…

AP

వైసీపీ సర్కార్‌పై ఘాటు విమర్శలు, దివాలా తీసిందంటూ..?

జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు మాజీ సీఎం, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దివాళా తీసిందని ఆరోపించారు. ప్రతీనెలా ఆర్‌బీఐ, కేంద్రం నుంచి రుణాలు తీసుకోకపోతే రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి లేదన్నారు.   రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడిందన్ననారు కిరణ్ కుమార్‌రెడ్డి. శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కలికిరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించిన ఆయన, తర్వాత మీడియాతో మాట్లాడారు. 2014 తర్వాత మళ్లీ…

AP

పింఛన్లపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ .. సచివాలయాల్లో పంపిణీ..

ఏపీలో పింఛన్ల పంపిణీపై క్లారిటీ వచ్చింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు అందిస్తారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ.. సెర్ప్ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందే పింఛన్లు అందిస్తారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని ఇప్పటికే ఆదేశాలిచ్చింది. లబ్ధిదారులు ఆధార్‌ , ఇతర గుర్తింపు కార్డు తీసుకుని సచివాలయాలకు వెళితే అక్కడ పింఛన్ పంపిణీ చేస్తారు.  …

AP

నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి.. ఆ బాధ్యత వర్మదే: పవన్ కళ్యాణ్..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కూటమి కోసం తన సీటును త్యాగం చేసిన వర్మను ఉన్నత స్థానంలో ఉండేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు.   పిఠాపురంలో కూటమి నేతలతో పవన్ సమావేశమై.. పోలింగ్ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిపి పనిచేయాలని పిలుపునిచ్చారు. వర్మ త్యాగం గొప్పదని కొనియాడారు. ప్రస్తుతం అందరూ కలసి రాష్ట్రాన్ని…

AP

అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఆ ఫైల్ పైనే.. చంద్రబాబు కీలక హామీ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా మర్కాపురం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాన తర్వాత తొలి సంతకం డీఎస్సీ ఫైల్ పైనే చేస్తానని యువతకు హామీ ఇచ్చారు. దీంతో పాటుగా జగన్ పాలనపై మండిపడ్డారు.   జగన్ పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. వెలిగొండ నిర్వాసితులకు జగన్ ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం…

AP

ఎన్నికల వేళ వాలంటీర్లకు ఈసీ బిగ్ షాక్ – సంచలన ఆదేశాలు..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో వారిని జోక్యం చేసుకోకుండా కట్టడి చేస్తున్న ఎన్నికల సంఘం ఇవాళ మరో షాకిచ్చింది.   ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లపై భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.   రాష్ట్రంలో నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన సిటిజన్…

AP

ఏపీ డీఎస్సీ పరీక్షలు, టెట్ ఫలితాలపై ఈసీ కీలక నిర్ణయం..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయంలో అభ్యర్ధులకు సస్పెన్స్ తొలగిపోయింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ముందుగా నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాల వెల్లడితో పాటు డీఎస్సీ పరీక్షల నిర్వహణపైనా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈసీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు పంపింది.   రాష్ట్రంలో ఎన్నికలకు ముందే డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా హడావిడిగా పరీక్షల నిర్వహణకు హైకోర్టు…

AP

వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ప్రారంభిస్తున్నారు. కూటమి నుంచి అభ్యర్దుల ఎంపిక దాదాపు పూర్తయింది. దీంతో..ఇక ప్రచారం..మేనిఫెస్టో పైన పార్టీలు ఫోకస్ చేసాయి. జగన్..చంద్రబాబు ఇద్దరూ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ప్రచారంలో ఉన్నారు. జగన్ సీఎం లక్ష్యంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.   కొనసాగిస్తాం టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ పైన కీలక…

AP

జెండాలు జత కట్టడమే వారి ఏజెండా – సీఎం జగన్..

వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘మేమంత సిద్ధం’ పేరిట జగన్ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఎమ్మిగనూరు సహా పలు ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టారాయన.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఇక సాయంత్రం ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలో జగన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.   రైతన్నలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ‎నే అని అన్నారు. ప్రతి అక్కాచెల్లెమ్మ గుర్తుపెట్టుకోండి.. ఈ…