AP

AP

ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు..

ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం దాదాపు ఖాయమైంది. 2014 తరహా పొత్తులతోనే జగన్ ను ఓడించగలమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అయితే, సీట్ల ఖరారు పైనే తుది నిర్ణయం ఆధారపడి ఉంది. ఈ సమయంలో పవన్ కు బీజేపీ బిగ్ టాస్క్ అప్పగించింది. చంద్రబాబు పై ఒత్తిడి పెరుగుతోంది. పొత్తుల్లో కీలక మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.   ఎవరికెన్ని…

AP

జనసేనకు ఏడు లోక్‌సభ స్థానాలు- అభ్యర్థులు వీళ్లే ..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తోంది. షెడ్యూల్ వెలువడటానికి ఎంతో సమయం లేదు. మార్చి రెండో వారం నాటికి షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనడానికి అన్ని పార్టీలూ సిద్ధమౌతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు విడతల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్నికల ప్రచారానికీ దిగింది.   అటు తెలుగుదేశం- జనసేన పార్టీల కూటమి అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదు. సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా కొలిక్కి…

AP

వైఎస్ బతికుంటే ఉమ్మేసే వాడు-షర్మిలపై రోజా ఫైర్.. ..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక తర్వాత వైసీపీ నేతల్ని వరుసగా టార్గెట్ చేస్తుండటంతో అధికార పార్టీ కూడా అంతే దీటుగా బదులిస్తోంది. ఇందులో ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజాకూ, వైఎస్ షర్మిలకూ మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఇవాళ మరోసారి వైఎస్ షర్మిలపై మంత్రి రోజా రెచ్చిపోయారు.   వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో…

AP

చంద్రబాబుకు భారీ ఊరట-గవర్నర్ అనుమతిపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయంగా పార్టీలు తీసుకునే నిర్ణయాలు ఓ ఎత్తు. కానీ ప్రభుత్వం దూకుడుగా విపక్షాలపై తీసుకునే నిర్ణయాలు మరో ఎత్తుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓ కీలక కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబుపై నమోదైన కేసుల విషయంలో అరెస్టును సమర్ధిస్తూ రిమాండ్ కు సైతం పంపిన కోర్టు.. ఇవాళ మాత్రం దానికి భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంది.   టీడీపీ అధినేత…

AP

పవన్ కల్యాణ్ పోటీపై నాగబాబు క్లారిటీ..!

ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఢిల్లీ కేంద్రంలో ఏపీలో పొత్తుల రాజకీయం కొనసాగుతోంది. చంద్రబాబు తిరిగి ఎన్డీఏలో చేరేలా అడుగులు వేస్తున్నారు. అటు జగన్ రేపు (శుక్రవారం) ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన తో బీజేపీ పొత్తు ఖాయమైతే మరోసారి సీట్ల పంపిణీ పైన కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల్లోనే బీజేపీ తో పొత్తు వ్యహారం తేలిపోనుంది. ఇటు పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం గురించి నాగబాబు…

AP

ప్రధానితో జగన్ భేటీ..

ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. పొత్తుల లెక్కలు సమీకరణాలు మారుతున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి చేరటం దాదాపు ఖాయమైంది. అమిత్ షా తో చంద్రబాబు తాజా భేటీలో ఈ మేరకు చర్చ జరిగింది. కొన్ని ప్రతిపాదనల పైన తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ఆసక్తి కరంగా మారింది. ఇటు ఢిల్లీకి వెళ్లే ముందు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశం కానున్నారు. మారుతున్న లెక్కలు…

AP

ఎన్నికల బరిలో నాగబాబు – నియోజకవర్గం ఖరారు..!!.

ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. అభ్యర్దుల ఎంపిక పైన ప్రధాన పార్టీలు కసరత్తు వేగవంతం చేసాయి. సీఎం జగన్ అభ్యర్దుల కసరత్తు తది దశకు చేరింది. టీడీపీ జనసేన సీట్ల ఖరారు పైన ఒక అంచనాకు వచ్చినా..ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయం పైన చర్చలు జరుగుతున్నాయి. ఆ తరువాతనే అధికారికంగా సీట్ల ప్రకటన జరగనుంది. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.   పొత్తులు-…

AP

అమిత్ షాతో చంద్రబాబు భేటీ..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాుల చోటు చేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. అలాగే, జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. అయితే, టీడీపీతో బీజేపీ పొత్తుపైనే ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లారు. టీడీపీ ఎంపీలతో ఆయన సమావేశం అయ్యారు.   అనంతరం బుధవారం రాత్రి కేంద్రమంత్రి అమిత్ షా…

AP

జగన్ ఎన్నికల వరాలు – ప్రధాన ఓట్ బ్యాంక్ పై గురి, ఆపరేషన్ అపోజీషన్..!!..

ఏపీలో సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. సిద్దం సభల ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు తో అందరూ ఓడాల్సిందేనని నినదించారు. ప్రతీ సీటు గెలవాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము అమలు చేసిన సంక్షేమం – సామాజిక న్యాయం తమను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో కొత్త వరాల పైన సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త బడ్జెట్ ప్రతిపాదన వేళ వీటిని ఖరారు చేసే అవకాశం ఉంది.   జగన్ కొత్త వ్యూహాలు ముఖ్యమంత్రి జగన్…

AP

వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ప్రకటన వాయిదా ! కారణమిదేనా..?

ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే ఒకరు ఇవాళ రాజీనామా ప్రకటనకు సిద్దమయ్యారు. ఆయన అనుచరులతో భేటీ అయి ఈ ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో ఏమైందో ఏమో కానీ ప్రెస్ మీట్ పెట్టినా రాజీనామా ప్రకటన తప్ప మిగతా అన్నీ చెప్పారు. దీంతో అసలేం జరిగిందన్న చర్చ ఇప్పుడు అందరిలోనూ జరుగుతోంది.   వైసీపీలో అతి కొద్ది కమ్మ సామాజిక ఎమ్మెల్యేల్లో ఒకరైన…