పాస్టర్ మృతి కేసు.. మాజీ ఎంపీకి పోలీసులు నోటీసులు..
పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, నిన్న పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదం వలన జరగలేదని.. ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే అని.. ఇందులో ప్రభుత్వ హస్తం ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించిన విషయం తెలిసింద. సోమవారంఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాలను విజయవాడలోనే చంపేశారు. పోలీసులకు నేను సవాల్ విసురుతున్నా. నేను హెల్మెట్ పెట్టుకుని అదే వేగంతో ప్రవీణ్ పడిన…

