National

National

డీకే సంచలన వ్యాఖ్యలు, 42 మంది లీడర్స్ ఎవరు ?, ఏం జరుగుతోందని ఆరా తీస్తున్న ఢిల్లీ !

బెంగళూరు: కాంగ్రెస్‌లో (congress) చేరేందుకు ఎదురుచూస్తున్న వివిధ పార్టీలకు (BJP, JDS) చెందిన 42 మందికి పైగా నాయకులు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు చేసుకున్నారని, ఆ దరఖాస్తులు నా ముందు ఉన్నాయని. ఆ పేర్లను ఇప్పుడే వెల్లడించబోమని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar) బాంబు పేల్చారు. త్వరలో ఇతర పార్టీల నాయకులు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని డీకే శికుమార్ అన్నారు. సహజీవనం చేస్తున్న యువతిని టార్గెట్ చేసిన ఐటీ ఉద్యోగి, కామెంట్లు, శాడిస్టు…

National

చంద్రబాబుకు స్కిన్ అలర్జీ- రాజమండ్రి జైల్లో పరీక్షలు..!

స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా చంద్రబాబుకు అలర్జీ సోకినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఎండ వేడిమి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు స్కిన్ అలర్జీ సోకినట్లు రాజమండ్రి జైలు అధికారులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో వారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి జైలుకు చంద్రబాబు వచ్చి 33 రోజులు పూర్తయింది. ఈ…

National

ఇజ్రాయెల్ (Israel) సైన్యం, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ (Israel) సైన్యం, హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా (Gaza) వైపు దూసుకెళుతోంది. ఉగ్రవాదులను మొత్తంగా తుడిచిపెడతామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారతీయులను సురక్షితంగా తరలించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అత్యవసర హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా…

National

కరెంట్ కట్ చేస్తే మీ ఆఫీసులకు తాళం వేస్తామని మాజీ సీఎం వార్నింగ్, సిగ్గుమాలిన ప్రభుత్వంతో !

బెంగళూరు: ప్రభుత్వం రైతులకు ఏడు గంటల పాటు త్రీఫేజ్‌ కరెంటు (electricity) ఇవ్వకుంటే విద్యుత్‌ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన చేపడతామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ( basavaraj bommay) కర్ణాటకలోని సీఎం సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం చిక్కబళ్లాపురంలో మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ ఆద్వర్యంలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బిగ్ బాస్ లో ఎంట్రీకి ఎమ్మెల్యే ఎంత డబ్బులు తీసుకున్నారంటే ?, సినిమా…

National

3న బీజేపీ జెండా ఎగరాలి: మోడీ అలా.. కేసీఆర్ ఇలా అంటూ అమిత్ షా

ఆదిలాబాద్: డిసెంబర్ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కుమురంభీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా.. పవిత్ర భూమి ఆదిలాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు. మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడతుందన్నారు అమిత్ షా. కేసీఆర్ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. గిరిజన వర్సిటీకి…

National

మరణించిన పూర్వీకుల ఫోటోలు ఏ దిశలో పెడితే మంచిది? తెలుసుకోండి!!

ప్రస్తుతం పితృ పక్షాలు కొనసాగుతున్నాయి. పితృ పక్షాల సమయంలో పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ వారిని ఆశీర్వదిస్తారని సనాతన ధర్మంలో చాలా బలంగా నమ్ముతారు. ఇక పితృదేవతలను పూజించేవారు, ఇళ్లల్లో చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడ పెట్టుకోవాలి? పూర్వీకుల ఫోటోలు ఎక్కడ పెట్టుకుంటే వారికి కలిసి వస్తుంది? ఏ దిక్కులో పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు? వంటి వివరాలను కూడా తెలుసుకోవాలి. చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం వారి జ్ఞాపకార్ధం చాలా మంది ఇళ్లల్లో ఫోటోలు…

NationalPOLITICS

కేసీఆర్ నా గురువు, ఆయన బాగుండాలి: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆదిలాబాద్: తెలంగాణలో త్వరలో పేదల రాజ్యం వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం జరిగిన జన గర్జన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్. రాష్ట్రంలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ అప్పును ఎలా తీరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అప్పు కేవలం మోడీ…

National

బీజేపీ స్టీరింగ్ ఆయన చేతిలోనే: అమిత్ షా వ్యాఖ్యలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్: ఆదిలాబాద్‌ నిర్వహించిన జనగర్జనలో సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఆర్ఎస్ సర్కారుపై చేసిన విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదన్నారు. మోడీ, అమిత్‌ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో…

National

తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 9వ తేదీన సోమవారం (ఈరోజు) ప్రారంభం

చెన్నై/బెంగళూరు: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 9వ తేదీన సోమవారం (ఈరోజు) ప్రారంభం అయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఈరోజు వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం ఎంకే స్టాలిన్ తో (stalin) పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ నేపథ్యంలో కావేరి (cauvery) జలాల సమస్యపై తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (stalin) మాట్లాడుతూ తమిళనాడు వ్యవసాయానికి పునాది అయిన కావేరి…

National

భారీ వర్షాల దెబ్బతో బెంగళూరు ప్రజలకు బెంగ పట్టుకుంది. ట్రాఫిక్ సమస్యతో చిత్తడి!

కర్ణాటక రాష్ట్ర రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో (Bengaluru) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుండి పడుతున్న వర్షం (rain)సోమవారం కూడా కొనసాగింది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే మూడు రోజుల పాటు బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరు నగరంలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ప్రకటించారు.   బెంగళూరులో (Bengaluru) గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు (rain)చాలవని సోమవారం మధ్యాహ్నం కుండపోతగా వర్షం కురిసింది. బెంగళూరు నగరంలోని…