డీకే సంచలన వ్యాఖ్యలు, 42 మంది లీడర్స్ ఎవరు ?, ఏం జరుగుతోందని ఆరా తీస్తున్న ఢిల్లీ !
బెంగళూరు: కాంగ్రెస్లో (congress) చేరేందుకు ఎదురుచూస్తున్న వివిధ పార్టీలకు (BJP, JDS) చెందిన 42 మందికి పైగా నాయకులు కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు చేసుకున్నారని, ఆ దరఖాస్తులు నా ముందు ఉన్నాయని. ఆ పేర్లను ఇప్పుడే వెల్లడించబోమని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ (dk shivakumar) బాంబు పేల్చారు. త్వరలో ఇతర పార్టీల నాయకులు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని డీకే శికుమార్ అన్నారు. సహజీవనం చేస్తున్న యువతిని టార్గెట్ చేసిన ఐటీ ఉద్యోగి, కామెంట్లు, శాడిస్టు…

