4news HD TV

CINEMA

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఏప్రిల్ 14న విడుదల

యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా విడుదల కోసం మేకర్స్ బెస్ట్ స్లాట్‌ని ఎంచుకున్నారు. ఏప్రిల్ 14, 2023న ‘రుద్రుడు’ చిత్రం థియేటర్లలోకి వస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమా థియేటర్లలోకి వచ్చే సమయానికి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సినిమా…

NationalTechnology

యూఐడీఏఐ.. అందుబాటులోకి కొత్త సర్వీసులు!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో తప్పనిసరి అయింది ఇలా ఒక వ్యక్తి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఎంతో కీలకమైనది ప్రస్తుతం మన వ్యక్తిగత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ అనుసంధానం కావడంతో ఆధార్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీస్లను అందుబాటులోకి తీసుకువస్తుంది యూఐడీఏఐ.ఈ క్రమంలోనే తాజాగా ఆధార్ కార్డుదారుల కోసం మరొక కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది తద్వారా ఆధార్ సేవలు ఇకపై మరింత…

Technology

UPI ద్వారా ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేస్తున్నారా. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

ప్రస్తుత కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు అధికమయ్యాయి ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు.ఇలా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ఈ పొరపాట్లు కారణంగా పెద్ద ఎత్తున మోసానికి గురి కావాల్సి ఉంటుంది.ఈ క్రమంలోని యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసేవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడటం వల్ల డబ్బును నష్టపోకుండా…

AP

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా

పెద్దగా తేడాలేం లేవు.! అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎవరు అధికారంలో వున్నా ఇంతే.! గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పేరుతో విశాఖలో రెండ్రోజుల పాటు ప్రచార హంగామా నడిచింది. ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. గతంలో చంద్రబాబు దాదాపు పది లక్షల కోట్లన్నారు. అంతకు ముందూ ఇలాంటివి జరిగాయి. భవిష్యత్తులోనూ జరుగుతాయి. పెట్టుబడిదారుల్ని, పారిశ్రామిక వేత్తల్ని ఆహ్వానించేందుకు ఇదొక…

TELANGANA

ఎన్టీఆర్ భావమరిదికి సపోర్ట్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్

జూనియర్ ఎన్టీఆర్ భావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా రిలీజ్ కి నోచుకోలేదు. గత ఏడాది ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ మూవీపై ఎలాంటి బజ్ కూడా లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రంగంలోకి…

Technology

ఆపిల్‌ ప్రియులకు `హోలీ` ఆఫర్‌.. డిస్కౌంట్‌పై ఐ-ఫోన్లు.. ఇవీ డిటైల్స్‌!

| హోలీ పండుగ సందర్భంగా ఐ-ఫోన్13తోపాటు పలు ఐ-ఫోన్లపై ఆపిల్ డిస్కౌంట్ ధరలకు మొబైల్ ఫోన్ ప్రియులకు అందుబాటులోకి తెచ్చింది. I-Phone Discounts | ఆపిల్ ఐ-ఫోన్ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ఐ-ఫోన్ 13.. హోలీ పర్వదనం సందర్భంగా ఆఫర్ ప్రకటించింది. రెండేండ్ల క్రితం 2021లో దేశీయ మార్కెట్‌లో ఆవిష్కరించిన ఈ ఫోన్ రూ.49,099లకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.79,900. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్ మార్చి…

CINEMA

భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..

ప్రపంచం చాలా చిన్నది.. ఎక్కడ తిరిగినా మనకు తెలిసినవాళ్ళు.. ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటారు. ఒకరికి ఒకరు మధ్య బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిచయమవుతారు.. ఎవరు కలుస్తారు అనేది ఎవరికి తెలియదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్ళికి కరీనా కపూర్ గెస్ట్ గా వెళ్ళింది. అప్పుడు తెలియదు ఆమెకు.. జీవితంలో అతడే తన భర్తగా వస్తాడని.. భవిష్యత్తు ను ఎవరు ముందు చెప్పలేరు అనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనాలు. ఇక ప్రస్తుతం…

TELANGANA

ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరట

ఉప ఎన్నికల ఫలితాలు గురువారం కాంగ్రెస్‌కు కాస్త ఊరటనిచ్చాయి. మహారాష్ట్ర, బెంగాల్‌లలో అధికార బీజేపీ, టీఎంసీల సిట్టింగ్‌ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌..తమిళనాడులో సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకుంది. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలోని సాగర్‌దిఘి స్థానంలో అధికార టీఎంసీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఇక్కడ వామపక్షాల మద్దతుతో బరిలో నిలిచిన కాంగ్రెస్‌కు చెందిన బేరన్‌ బిశ్వాసం సుమారు 23 వేల ఓట్ల మెజారిటీతో టీఎంసీ అభ్యర్థిపై గెలుపు సాధించారు. ఇక్కడ బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ గెలుపుతో కాంగ్రెస్‌ పార్టీ…

AP

తిరుమల శ్రీవారి నడక మార్గం భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి నడక మార్గం భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు త్వరలో జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి భక్తులు అభిప్రాయాలను సేకరించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. భక్తులతో నేరుగా తిరుమలకు సంబంధించిన అంశాలపైన ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో భక్తులు దివ్య దర్శనం గురించి ప్రస్తావించారు. దీని పైన అన్ని రకాలుగా చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే…

AP

కేంద్రం నుంచి జగన్‌కు శుభవార్త- ఇన్వెస్టర్ల సదస్సు సాక్షిగా: విశాఖలో..!!

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం వేదికగా.. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోలాహలంగా కొనసాగుతోంది. దేశీయ, విదేశీ పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ అదాని, జీఎంఆర్, సజ్జన్ భజాంక, పునీత్ దాల్మియా, అర్జున్ ఒబెరాయ్, నవీన్ జిందాల్, హరి మోహన్ బంగూర్, కియా ఇండియా చీఫ్ కబ్ డోంగ్ లీ పాల్గొన్నారు. తొలి రోజే 11.50 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను ప్రభుత్వంతో కుదుర్చుకున్నారు. కేంద్రం నుంచి గడ్కరీ..…