Uncategorized

CINEMAUncategorized

రంగమార్తాండ సినిమా ట్రైలర్ రిలీజ్..

డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ప్రిమియర్ షోకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలోకి రాబోతున్న ఈ director-krishnavamshi కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించగా.. ఇళయారాజా సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన ట్రైలర్…

SPORTSUncategorized

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రా…

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకుండా ఐదు రోెజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. దీంతో అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. ఫలితంగా నాలుగు టెస్టుల బోర్డర్‌ – గావస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1తో గెలుచుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్‌ సొంతం…

APPOLITICSUncategorized

చలో మచిలీపట్నం జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ..

ఈనెల 14న జరగభోయే జనసేనపార్టీ ఆవిర్భవ దినోత్సవం సభ విజయవంతం చేయాలని ఉలిసి అయిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యలయంలో ఏర్పాటుచేసిన మిడియాసమావేశంలో మాట్లాడుతూ మండలంలో నుండి ప్రత్యేకంగా 2 బస్ లు 10 కార్లు పైన బరిసంఖ్యలో బయలుదేరుతున్నామని తెలిపారు,, మచిలీపట్నంలో జరగభోయో పదోవ ఆవిర్భావ దినోత్సవము చాలా ప్రత్యేకమైనదని పవన్ కళ్యాణ్ ముఖ్యఅథిదిగా పాల్గొని ఎన్నికల ముందు జరగబోయే ఈకార్యక్రమంలో ఏవిధమైన దిశనిర్ధేశం చేస్తారాని *జనసేన శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా…

CINEMAUncategorizedWorld

ఆస్కార్ వేడుకల్లో ఇండియన్ గా రెడ్ కార్పెట్ మీద నడుస్తా —:ఎన్టీఆర్

ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. అందుకే ఈ అవార్డు కోసం ప్రతి ఇండియన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇప్పటికే అమెరికా చేరుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. మొదట వెళ్లిన చరణ్ కొన్ని ఇంటర్వ్యూలు కవర్ చేయగా.. ఈ మధ్యనే వెళ్లిన తారక్…

CINEMAUncategorized

సీఈఓ గా చెర్రీ…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం RC15. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. ఈ చిత్రంలో చరణ్ రెండు…

CINEMAUncategorized

‘రైటర్ పద్మభూషణ్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..

డిఫ‌రెంట్ మూవీస్‌, వెబ్ సిరీస్‌లు, షోల‌ను ప‌లు భాష‌ల్లో ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న ఓటీటీ మాధ‌మ్యం జీ 5.  బెస్ట్ ఓటీటీల్లో ఒక‌టైన జీ 5 త‌మ ఆడియెన్స్ కోసం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, మ‌రాఠీ, గుజ‌రాతీ, బెంగాలీ స‌హా ఇత‌ర భాష‌ల్లో అప‌రిమిత‌మైన, కొత్త‌దైన, వైవిధ్య‌మైన కంటెంట్‌ను నిరంతంర అందుబాటులో ఉంచింది. పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ అనే కామెడీ డ్రామా చిత్రం,…

Uncategorized

మిమ్మల్ని థ్రిల్‌ చేసేందుకు వస్తున్నారు: అఖిల్‌

హైదరాబాద్‌: కిరణ్‌ అబ్బవరం థ్రిల్‌ చేసేందుకు వస్తున్నారని హీరో అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) అన్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అఖిల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ నటులు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి (Kashmira Pardeshi) ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురళీ కిశోర్‌ తెరకెక్కించిన చిత్రమిది. శివరాత్రి సందర్భంగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం…

Uncategorized

ఏలూరు పడమర వీధిలో ఉన్న గంగానమ్మ పాఠశాలలో ఫంక్షన్

ఏలూరు పడమర వీధిలో ఉన్న గంగానమ్మ పాఠశాలలో గురువారం ఓ ప్రైవేటు ఫంక్షన్ జరిగింది. పిల్లలు ఆడుకునే స్థలాన్ని ఓ ప్రజా ప్రతినిధి చెప్పారు అనే సాకుతో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చారు. దానికి గాను వారికి తగిన పారిపోషకం పుట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై వారిని ప్రశ్నిస్తే మాకు ప్రజా ప్రతినిధులు నుంచి ఫోన్ వచ్చిందని దాని వాళ్లే పిల్లలు స్కూల్లో ఉన్న టైంలో కూడా ఇచ్చామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు…

Uncategorized

సాగు భూములకు పట్టాలివ్వాలి……సానుకూలంగా స్పదించన తహశీల్దార్

  పార్వతీపురం మన్యం జిల్లా : సాగు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, సిపిఐ( ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి .సంఘం కోరారు. పార్వతీపురం మండలం పెదమరికి పంచాయితి శివందొరవలస చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసారు. అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఈ…

APUncategorized

ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా

ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టర్ వద్ద ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని ధర్నా నిర్వహించారు తక్షణమే ఆర్డర్ ను తేవాలని చట్ట సాధనకై కేవీపీఎస్ చేపట్టే నిర్వహణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కులవిపక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఏలూరు ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీసర్ ఎదురుగా ర్యాలీ నిర్వహించారు ప్రచార కార్యదర్శిగా A . ప్రాన్సీస్ గారు , సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు