National

National

చంద్రబాబుకు తాత్కాలిక ఊరట ! లింగమనేని ఇంటి జప్తుపై తేల్చని ఏసీబీ కోర్టు ?

ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణానదీ కరకట్టపై నివాసం ఉంటున్న పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు చెందిన ఇంటిని జప్తు చేసేందుకు సీఐడీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఇల్లు అటాచ్ మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు ప్రకటిస్తుందని ఆశించినా కోర్టు మాత్రం మళ్లీ వాయిదా వేసింది. చంద్రబాబు…

National

షాకింగ్ వీడియో: మద్యం మత్తులో ఫ్లైఓవర్ పైనుంచి దూకి వ్యక్తి మృతి

హైదరాబాద్: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలా మంది లిక్కర్ సేవించకుండా ఉండలేరు. పరిమితికి మించి తాగితే ఎన్నో అనర్థాలు తప్పవని తెలిసినా.. మద్యానికి బానిసగా మారి తమ ప్రాణాలకు ముప్పుతెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెల్డింగ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తున్న భూక్యా అశోక్..…

CINEMANational

మొదటి స్థానంలో ప్రభాస్.!. రెండో స్థానంలో చినజీయరు!!

దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టి ఆదిపురుష్ పైనే ఉంది. సినీ ప్రేక్షకులంతా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ప్రభాస్ రాముడిగా నటించడం. ఈనెల 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మొదటిసారి టీజర్ విడుదలైనప్పుడు ఈ సినిమాపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ట్రైలర్ తో సినిమా యూనిట్ నెగెటివిటీని తగ్గించగలిగింది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకు మంచి హైప్ వస్తోంది. చిత్ర యూనిట్ ఈ హైప్…

National

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన విమానం రష్యాకు మళ్లింపు: ఎందుకంటే?

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా రష్యాకు మళ్లించారు. చివరకు ఎయిర్ ఇండియా విమానం AI173 అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎయిరిండియా అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి శాన్‌ప్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI173 ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే విమానాన్ని రష్యా…

National

పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి

కూసుమంచి: పర్యావరణాన్ని కాపాడడానికి అందరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే కందాళ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అనంతరం పాలేరు గ్రామంలోని బివి.రెడ్డి పంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ…

National

సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కెసిఆర్

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం జెవి.ఆర్ కళాశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టరు గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సంధర్భముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి జూన్…

National

ఆడి కారులో వచ్చి ఫుట్‌పాత్‌పై చాయ్‌ బిజినెస్ …

పెద్దగా చదువుకోని వాళ్లు, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయలేని వాళ్లు మాత్రమే ఫుట్‌పాత్‌(Footpath)పై చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని జీవనోపాధి పొందుతుంటారు. కాని ముంబై(Mumbai)లో ఇద్దరు యువకులు బాగా చదువుకున్నారు. ఒకరు ఎంబీఏ(MBA), మరొకరు బీటెక్(B.Tech) చేశారు. ఇంత చదివిన వాళ్లకు ఉద్యోగం కంటే ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని ఆలోచించారు. అంతే ఆన్‌ డ్రైవ్ టీ(On Drive Tea) పేరుతో కొత్తగా స్టార్టప్ బిజినెస్‌(Startup business)ని ప్రారంభించారు. వీళ్ల వ్యాపారం ఏమిటంటే ఫుట్‌పాత్‌(రోడ్డు పక్కన) టీ…

National

రిజర్వ్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆర్‌బీఐ శాఖల్లో లీగల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, లైబ్రరీ ప్రొఫెషనల్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను rbi.org.in సందర్శించడం ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌ల గురించిన వివరాలను RBI అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా చూడవచ్చు. దరఖాస్తులు…

National

టీడీపీ, జనసేన పొత్తుతో జరిగేదిదే – తేల్చేసిన లగడపాటి..!!

ఏపీలో పొత్తుల రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలో ఆంధ్రా అక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వచ్చే ఎన్నికల్లో…

National

సొంత రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం: అశ్వి

భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. ఈ ఘటన నేపథ్యంలో- రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా…