ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఈ ముఖ్యమంత్రి బృందంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వీరు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను మరియు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కూడా భేటీ అయ్యారు. పార్టీ అగ్ర నాయకత్వంతో…

