PM Modi: కొత్త రాజ్యసభ ఎంపీలకు మోదీ కీలక సూచనలు.. 100% హాజరుపై ఫోకస్
నూతనంగా ఎన్నికైన ఎన్డీయే రాజ్యసభ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కొత్త ఎంపీల కోసం తన నివాసంలో మోదీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు పలువురు కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల్లో ఎంపీలు చురుగ్గా పాల్గొనాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. వీలైనంత…

