National

National

గెలుపు తర్వాత నియోజకవర్గ యువతకు ప్రశాంత్‌ కిశోర్‌ తొలి హామీ ఇదే..

బాంకీపూర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన జనసురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ యువతకు కీలక హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో నియోజకవర్గానికి చెందిన కనీసం 10 వేల మంది యువతకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం విద్యార్హతలు ఉన్న యువత బయోడేటాలు, సీవీలను తన కార్యాలయంలో అందజేయాలని కోరారు.బాంకీపూర్‌లో మంగళవారం నిర్వహించిన పలు కృతజ్ఞత సభల్లో ప్రశాంత్‌ కిశోర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు…

National

నా ఓటు కనిపించట్లేదు – ప్రకాష్ రాజ్..

విలక్షణ నటుడిగా, భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్ (Prakash Raj). ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికీ మొన్న ప్రశ్నా రావణ్ కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) లకు వ్యతిరేకంగా పోస్ట్ పెడుతూ “#జస్ట్ ఆస్కింగ్” అంటూ చెలరేగిపోయిన ప్రకాష్ రాజ్.. ఇటీవల…

National

ఝార్ఖండ్‌లో టెన్షన్‌.. బారికేడ్లు బద్దలుకొట్టిన విద్యార్థులు..

ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్‌ లీక్‌లకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాంచీలో అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు బారికేడ్లను దాటడంతో పోలీసులు వాటర్‌ కేనన్లు ప్రయోగించారు. అయినా కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ముందుకు కదలడం వీడియోల్లో కనిపించింది.నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీక్‌లతో తమ భవిష్యత్తు దెబ్బతింటోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం వేలాది మంది రాంచీకి తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల…

National

India: 6th Generation Fighter Jetsపై భారత్ ఫోకస్.. FCAS, GCAPలో చేరేందుకు ప్రయత్నాలు!

భారత్ తన వైమానిక శక్తిని మరింత ఆధునీకరించేందుకు కీలక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద ప్రధానంగా 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇదే సమయంలో అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు 5వ తరం యుద్ధ విమానాలను ఇప్పటికే అభివృద్ధి చేసి వినియోగిస్తున్నాయి. చైనా, అమెరికా 6వ తరం ఫైటర్ జెట్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో.. భారత్ కూడా ఈ అత్యాధునిక సాంకేతికతలో వెనుకబడకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఫ్రాన్స్ నేతృత్వంలోని…

National

RBI New Rules: రిటైల్ రుణాలపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు.. NBFCలపై ప్రభావం?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిటైల్ రుణాలపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణకు సిద్ధమవుతోంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCలు) అందిస్తున్న క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లు, రివాల్వింగ్ క్రెడిట్ వంటి రుణ ఉత్పత్తులపై పరిమితులు విధించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే బజాజ్ ఫైనాన్స్ సహా పలు NBFCలు తమ రుణ విధానాల్లో కీలక మార్పులు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లపై కూడా మార్కెట్లో…

National

PM Modi: కొత్త రాజ్యసభ ఎంపీలకు మోదీ కీలక సూచనలు.. 100% హాజరుపై ఫోకస్

నూతనంగా ఎన్నికైన ఎన్డీయే రాజ్యసభ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కొత్త ఎంపీల కోసం తన నివాసంలో మోదీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పలువురు కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల్లో ఎంపీలు చురుగ్గా పాల్గొనాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. వీలైనంత…

National

ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లపై FSSAI కొరడా.. విక్రయాలపై తక్షణ నిషేధం

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విస్కీ, రమ్ ప్రియులకు, ప్రముఖ మద్యం తయారీ సంస్థలకు షాక్ ఇచ్చింది. డయాజియో ఇండియాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్, ఇన్బ్రెవ్ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే పలు ప్రముఖ బ్రాండ్ల విక్రయాలపై తక్షణ నిషేధం విధించినట్లు సమాచారం. ఆహార, పానీయాల భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో కొన్ని ఉత్పత్తులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు…

National

E20 Petrol: పెట్రోల్ ధర తగ్గించేందుకు కాదు.. E20పై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్‌లోని కొన్ని భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇథనాల్ మిశ్రమ ఇంధనానికి ప్రత్యేక ధర నిర్ణయించాలని, సాధారణ పెట్రోల్‌కు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలని కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే E20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం…

National

బీజేపీకి భారీ షాక్.. బంకీపూర్ కోట బద్దలు కొట్టిన ప్రశాంత్ కిశోర్..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేశారు. బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో, ఆ పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై సుమారు 19,324 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 32 రౌండ్ల…

National

ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్లకు కాక్రోచ్ లు భారీ నిధులు..? ఎందకంటే..?

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సిజెపి చేపట్టిన నిరసనలు ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగాయి. ఈ ఆందోళనలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన పలువురు ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు.   డిజిటల్ ప్రచారం వెనుక భారీగా నిధులు?   సిజెపి చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగంగా నిరసనలకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించేందుకు సోషల్…