National

National

అది ఓ చారిత్రక రాత్రి..! స్వాతంత్ర్యం ఆగస్టు 15, అర్ధరాత్రే ఎందుకు..?

అది ఓ చారిత్రక రాత్రి.. తెల్లవారితే దేశం మొత్తం స్వేచ్ఛా భారతాన్ని చూడబోతోంది. కానీ స్వాతంత్ర్యం ప్రకటించాల్సిన సమయం దగ్గరపడే కొద్దీ ఓ విచిత్రమైన చర్చ మొదలైంది. ఆగస్టు 15న భారత్‌ కొత్త ప్రయాణం మొదలుపెట్టడం శుభం కాదని కొందరు జ్యోతిష్యులు హెచ్చరించారు. తేదీని మార్చే పరిస్థితి లేదు. దీంతో అదే తేదీలో.. ఓ ప్రత్యేక సమయాన్ని ఎంచుకునే ఆలోచన తెరపైకి వచ్చింది. చివరకు అర్ధరాత్రి వేళ భారత్‌ స్వేచ్ఛను అందుకుంది.మౌంట్‌బాటన్‌ ఖరారు చేసిన ఆగస్టు 151947…

National

కశ్మీర్‌లో గాజా తరహా సొరంగ యుద్ధానికి పాక్‌ ఉగ్రవాద సంస్థలు..

కశ్మీర్‌లో గాజా తరహా సొరంగ యుద్ధానికి ఉగ్రవాద సంస్థలను పాక్‌ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హమాస్‌ నుంచి లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్‌ (జేఈఎం)కు యుద్ధ నైపుణ్యాలు అందేలా పాకిస్థాన్‌ సైన్యం, ఐఎస్‌ఐ వ్యూహం పన్నుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా హమాస్‌, పాక్‌ ఉగ్ర సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాలపై భారత భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో సొరంగాల ఆధారంగా గెరిల్లా యుద్ధం సాగించేలా లష్కర్‌, జైష్‌ను సిద్ధం చేయడం…

National

భారత్‌తో సరిహద్దు వివాదం..! చేతులెత్తేసిన నేపాల్..

భారత్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఖరారు చేసిన 1816 నాటి చారిత్రక సుగౌలీ ఒప్పందానికి సంబంధించిన అసలు పత్రాలు తమ వద్ద ఉన్నాయో లేదో స్పష్టంగా తెలియదని నేపాల్ ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలపై భారత్‌తో వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.నేపాల్ విదేశాంగ మంత్రి షిశిర్ ఖనాల్ ఈ విషయాన్ని ప్రతినిధుల సభలో స్వయంగా…

National

రాజ్యసభనలో “లుంగీవాలా” వివాదం..!

రాజ్యసభలో బుధవారం ‘లుంగీవాలా’ వివాదం తీవ్ర దుమారం రేపింది. తనను ఉద్దేశించి బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ ఈ పదాన్ని ఉపయోగించారని కేరళకు చెందిన సీపీఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్ ఆరోపించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.సోమవారం నాడు సభలో తాను ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సమయంలో, పంచె కట్టుకుని ఉన్న తనను చూసి వెనుక సీటులో కూర్చున్న సుస్మితా…

National

జెన్-జీకి ప్రధాని నరేంద్రమోదీ కీలక సూచన..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి తరం యువతకు (జెన్-జీ) పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడొద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, రీల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం నాడు ఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్’ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.రైల్వే స్టేషన్లలో…

National

గెలుపు తర్వాత నియోజకవర్గ యువతకు ప్రశాంత్‌ కిశోర్‌ తొలి హామీ ఇదే..

బాంకీపూర్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన జనసురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ యువతకు కీలక హామీ ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో నియోజకవర్గానికి చెందిన కనీసం 10 వేల మంది యువతకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ రంగాల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం విద్యార్హతలు ఉన్న యువత బయోడేటాలు, సీవీలను తన కార్యాలయంలో అందజేయాలని కోరారు.బాంకీపూర్‌లో మంగళవారం నిర్వహించిన పలు కృతజ్ఞత సభల్లో ప్రశాంత్‌ కిశోర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు…

National

నా ఓటు కనిపించట్లేదు – ప్రకాష్ రాజ్..

విలక్షణ నటుడిగా, భాషతో సంబంధం లేకుండా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్ (Prakash Raj). ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూనే.. మరొకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికీ మొన్న ప్రశ్నా రావణ్ కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) లకు వ్యతిరేకంగా పోస్ట్ పెడుతూ “#జస్ట్ ఆస్కింగ్” అంటూ చెలరేగిపోయిన ప్రకాష్ రాజ్.. ఇటీవల…

National

ఝార్ఖండ్‌లో టెన్షన్‌.. బారికేడ్లు బద్దలుకొట్టిన విద్యార్థులు..

ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్‌ లీక్‌లకు వ్యతిరేకంగా ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రాంచీలో అసెంబ్లీ వైపు వెళ్లేందుకు విద్యార్థులు బారికేడ్లను దాటడంతో పోలీసులు వాటర్‌ కేనన్లు ప్రయోగించారు. అయినా కొందరు విద్యార్థులు నృత్యాలు చేస్తూ ముందుకు కదలడం వీడియోల్లో కనిపించింది.నియామక పరీక్షల్లో అక్రమాలు, పేపర్‌ లీక్‌లతో తమ భవిష్యత్తు దెబ్బతింటోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ సోమవారం వేలాది మంది రాంచీకి తరలివచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల…

National

India: 6th Generation Fighter Jetsపై భారత్ ఫోకస్.. FCAS, GCAPలో చేరేందుకు ప్రయత్నాలు!

భారత్ తన వైమానిక శక్తిని మరింత ఆధునీకరించేందుకు కీలక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద ప్రధానంగా 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇదే సమయంలో అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు 5వ తరం యుద్ధ విమానాలను ఇప్పటికే అభివృద్ధి చేసి వినియోగిస్తున్నాయి. చైనా, అమెరికా 6వ తరం ఫైటర్ జెట్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో.. భారత్ కూడా ఈ అత్యాధునిక సాంకేతికతలో వెనుకబడకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఫ్రాన్స్ నేతృత్వంలోని…

National

RBI New Rules: రిటైల్ రుణాలపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు.. NBFCలపై ప్రభావం?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిటైల్ రుణాలపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణకు సిద్ధమవుతోంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCలు) అందిస్తున్న క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లు, రివాల్వింగ్ క్రెడిట్ వంటి రుణ ఉత్పత్తులపై పరిమితులు విధించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే బజాజ్ ఫైనాన్స్ సహా పలు NBFCలు తమ రుణ విధానాల్లో కీలక మార్పులు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లపై కూడా మార్కెట్లో…