AP

AP

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు – 2026: ఘనంగా ఏర్పాట్లు, అధికారుల సమన్వయ సమావేశం

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి పట్టణము వెలశీయున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు-2026 సంవత్సరము సందర్భముగా 27.02.2026  నుండి 13.03.2026 వరకు 15 రోజులు పాటు అత్యంత వైభవముగా జరుగును. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవములకు వివిధ ప్రాంతముల నుండి విశేషముగా లక్షలాది మంది భక్తులు వచ్చెదరు. సదరు బ్రహ్మోత్సవ రోజులలో భక్తాదులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండ వుండుటకు, బ్రహ్మోత్సవములు విజయవంతముగా నిర్వహించుటకు తీసుకొనవలసిన చర్యలు విషయమై కదిరి శాసన సభ్యులు గౌరవనీయులైన శ్రీ.కందికుంట వెంకటప్రసాద్ గారి…

AP

స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*

కదిరి నియోజకవర్గం తలుపుల మండలం మేజర్ పంచాయతీ గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సుపరిపాలనకు నిదర్శనం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఇస్తే, ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ రథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో తలుపుల మండలం ఎంపిడివో గారు మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద…

AP

కొణిదెల గ్రామానికి మహర్దశ: పవన్ కల్యాణ్ దత్తతతో రూపురేఖలు మారుతున్న వైనం!

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్, తన వ్యక్తిగత విరాళంతో పాటు ప్రభుత్వ నిధులను వెచ్చించి గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన అందించిన రూ. 50 లక్షల సొంత నిధులతో నిర్మించిన 90,000 లీటర్ల సామర్థ్యం గల భారీ ఓవర్ హెడ్ ట్యాంకు పనులు పూర్తయ్యాయి. దీనివల్ల గ్రామస్థుల…

AP

ఆ ‘నాటకాల రాయుడు’ వేషాలు ఇక సాగవు: తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలేది లేదు – సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మహా పాపానికి బాధ్యులైన వారిని నడిరోడ్డుపై నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గుజరాత్‌లోని ఎన్డీడీబీ (NDDB) ల్యాబ్ నివేదిక ప్రకారం, ప్రసాదంలో వాడినది నెయ్యి కాదని, జంతువుల కొవ్వు అని తేలిందని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమాల నుండి తప్పించుకోవడానికే వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. వైఎస్…

AP

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు ఈ తలుపుల జామియా మస్జీద్ లో తలుపుల మండలం కన్వీనర్ డి. కే. బాబు (కృష్ణా రెడ్డి )గారు ఇచ్చిన ఇఫ్తార్ లో పాల్గొని ప్రార్థనలు చేసి అనంతరం అన్న దాన కార్యక్రమం లో పాల్గొన్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు, ఈ కార్యక్రమం లో జిల్లా స్థాయి నాయకులు , మరియు మండలస్థాయి వైస్సార్సీపీ…

AP

విద్యార్థులకు ఊరట: ఏపీలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కీలక తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఉదయం వేళల్లోనే తరగతులు ముగించడం ద్వారా విద్యార్థులు మధ్యాహ్నం వేళ ఎండ బారిన పడకుండా జాగ్రత్త వహించవచ్చని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పాఠశాలలు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి. తరగతులు…

AP

తిరుమల లడ్డూ వివాదం: రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై వాస్తవాలను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) జరిగిన పరిపాలన లోపాలు, నెయ్యి కొనుగోలు టెండర్లు మరియు కల్తీ నెయ్యి…

AP

కదిరిలో రూ. 10 లక్షల వ్యయంతో ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశానుసారం కదిరి నిజాం వలి కాలనీ లోని 13 14 15 వార్డులకు సంబంధించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ దాదాపు 10లక్షల వ్యయం తో నిర్మించే దానికి భూమి పూజ చేసిన కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కె ఎస్ దిల్షాదున్నిసా బహావుద్దిన్ గారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహబూబ్ బాషా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇలాహి,…

AP

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DCC అధ్యక్షులు కె.ఎస్. షానవాజ్

శ్రీ సత్యసాయి జిల్లా SP సతీష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన DCC అధ్యక్షులు KS షానవాజ్ గారు. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా SP గౌరవనీయులు శ్రీ సతీష్ కుమార్ గారిని సత్యసాయి జిల్లా DCC అధ్యక్షులు & కదిరి నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ KS షానవాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సన్మానించడం జరిగింది.

AP

IFR మిలన్ 2026: విశాఖ తీరాన ప్రపంచ దేశాల కవాతు.. నౌకాదళ శక్తి ప్రదర్శన!

గురువారం సాయంత్రం ఆర్కే బీచ్‌ రోడ్డులో నిర్వహించిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుకలో భారత సైన్యం (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్), కోస్ట్ గార్డ్ బలగాలతో పాటు ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి సుమారు 19 దేశాల నౌకాదళ ప్రతినిధులు తమ దేశాల బ్యాండ్‌లతో కలిసి కవాతు నిర్వహించారు. గగనతలం నుంచి నౌకాదళ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్…