ఏపీకి భారీ వర్ష సూచన: ఐఎండీ పిడుగుల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) మరియు రాష్ట్ర వాతావరణ కేంద్రం ‘బిగ్ అలర్ట్’ జారీ చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరియు ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం..…

