AP

AP

సీఎం జగన్ ఆపరేషన్ పిఠాపురం – కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. జగన్ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవటమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు. అటు పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైన అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం పైన జగన్ ఫోకస్ చేసారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.   పిఠాపురం సమరం జనసేనాని…

AP

పవన్ కళ్యాణ్ కు ఈసీ నోటీసులు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై తాజాగా అనకాపల్లి సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. 48 గంటల్లోగా ఈ వ్యాఖ్యలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆయనకు సూచించారు. దీంతో పవన్ వివరణ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.   ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో రాజకీయ…

APTELANGANA

క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజు మనం ఉగాది జరపుకుంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని… జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. ఉగాది ప్రాముఖ్యతపై బిగ్‌టీవీ నెట్ యూజర్స్‌కు స్పెషల్‌.   ఉగాది హిస్టరీలోకి వెళ్తే..!   హిందూ పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. దుర్గామాత తొమ్మిది రూపాలను జరుపుకునే తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజు – చైత్ర నవరాత్రి.…

AP

టీడీపీ కూటమి మేనిఫెస్టో పై కీలక నిర్ణయం – వైసీపీకి పోటీగా..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే అమలు చేసే నిర్ణయాల గురించి ప్రచారంలో వివరిస్తున్నారు. ఇక, మూడు పార్టీల ఎన్డీఏ కూటమి..వైసీపీ తమ మేనిఫెస్టోల రూపకల్పన పైన ఫోకస్ చేసాయి. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇటు జగన్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ కూటమి మేనిఫెస్టో పైన కీలక నిర్ణయం…

AP

దస్తగిరి మరో ట్విస్ట్- టీడీపీ, సునీత, షర్మిలపై ఈసీకి ఫిర్యాదు..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కడప ఎంపీగా బరిలోకి దిగిన పీసీసీ ఛీఫ్ షర్మిలతో పాటు ఆమె సోదరి, సునీత, టీడీపీ వివేకా హత్య కేసును జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాయి. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో అప్రూవర్, జై భీమ్ పార్టీ తరఫున పులివెందుల బరిలో దిగుతున్న దస్తగిరి ఈసీని ఆశ్రయించారు.   తెలుగుదేశం పార్టీ,…

AP

టీడీపీలో ఆ నేతలపై వైసీపీ గురి – ఆపరేషన్ షురూ..!!

ఏపీలో ఎన్నికల వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యర్ది పార్టీలపై పై చేయి సాధించేందుకు ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. టీడీపీ,బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా సీట్లు దక్కని నేతల పై వైసీపీ గురి పెట్టింది. మూడు పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను వైసీపీ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇందు కోసం సీఎం జగన్ సన్నిహిత నేతలు ఆపరేషన్ ప్రారంభించారు. చేరికలు మొదలయ్యాయి.   పొత్తులో భాగంగా సీట్లు దక్కని…

AP

ఏపీ సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసు.. ఎందుకంటే..?

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తరచూ అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం నోటీసు జారీ చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏప్రిల్ 5న జగన్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేస్తూ ఈసీకి లేఖ రాశారు.   వైఎస్‌ఆర్‌సిపి ‘మేమంత సిద్ధం’ సమావేశంలో చేసిన దురుద్దేశపూరిత వ్యాఖ్యలపై 48 గంటల్లోగా…

AP

జగన్‌కు షాక్.. కీలక నేత పార్టీకి గుడ్ బై ..

సార్వత్రిక ఎన్నికల ముందు అధికార పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయగా, తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కొద్దికాలంగా అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న యామిని బాల వైసీపీకి గుడ్…

AP

ఏపీలో రాజకీయ పార్టీలకు సీఈవో ఊరట..!

ఏపీలో రాజకీయ పార్టీలకు ఎన్నికల వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా భారీ ఊరటనిచ్చారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సిందేనని గతంలో ఆదేశాలు ఇచ్చిన ఆయన.. ఇవాళ మాత్రం కాస్త వెసులుబాటు ఇచ్చారు. ఇంటింటి ప్రచార అనుమతి విషయంలో తగిన వివరణకై భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని, ఈ అంశంలో తగిన వివరణ అందేలోపు ముందస్తు సమాచారాన్ని సంబంధిత ఆర్వోకు, పోలీస్ స్టేషన్ కు ఇస్తే చాలన్నారు.  …

AP

ఎప్రిల్ 7 నుంచి ఉత్తరాంధ్రలో వారాహి విజయభేరి యాత్ర..

ఏప్రిల్ 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా పవన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. పిఠాపురంలో వారాహి విజయభేరి ప్రచార యాత్ర తర్వాత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో మళ్లీ ప్రచారంలోకి దిగనున్నారు. ఏప్రిల్ 7 నుంచి ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు.   యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ…