AP

AP

పుట్టపర్తి విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన స్వాగతం: మర్యాదపూర్వక భేటీ

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి జిల్లా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ (జేసీ), జిల్లా ఎస్పీ మరియు ఆర్డీవో తదితర అధికారులు గవర్నర్‌ను మర్యాదపూర్వకగా కలిసి పూల బొకేలను అందజేశారు. అధికారులు గవర్నర్‌కు సాదరంగా ఆహ్వానం పలుకుతూ, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం. ఈ మర్యాదపూర్వక భేటీ అనంతరం గవర్నర్…

AP

వేంపల్లి వద్ద తప్పిన పెను ప్రమాదం: ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ తీగలు!

వైయస్సార్ కడప జిల్లా వేంపల్లి గండి వీరన్న గట్టుపల్లి సమీపమున తలుపుల మీదగా కడపకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తున్న ఆర్టిసి బస్సు పై విద్యుత్ తీగలు అకస్మాత్తుగా బస్సు టాప్ పైన పడడంతో చాకచక్కంగా వ్యవహరించిన డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులు బస్సు నుంచి దిగడంతో డ్రైవర్, కండక్టర్ కు ప్రయాణికులకు ఎవరికి ఏం కాలేదని తెలిసింది.

AP

ఉత్ఖంఠ క్రికెట్ పోటీలో కోచింగ్ క్యాంపు B జట్టు విజయం.

ఈరోజు డిగ్రీ కళాశాల మైదానం నందు జరిగిన క్రికెట్ పోటీలో మొదట బ్యాటింగ్ చేసిన కోచింగ్ క్యాంపు A జట్టు 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేశారు. మొహమ్మద్ 45 దేవేంద్ర 25 ప్రణయ్ 25 not అవుట్ రాణించారు. బౌలర్లు శివాజీ 2 తేజు, సన్నీ చెరో వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన B జట్టు చివరి ఓవర్ చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగ సాదిక్…

AP

పార్టీ పరువు తీస్తే సస్పెన్షనే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలన సాగిస్తూనే, పార్టీ అంతర్గత క్రమశిక్షణపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ఎవరు వ్యవహరించినా, వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.   వ్యక్తిగత…

AP

బీఆర్ నాయుడిని తొలగించాల్సిందేనని వైసీపీ నిరసనలు .

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం విప్పింది. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే…

AP

జగన్‌పై మంత్రి అనిత సంచలన విమర్శలు..

అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తీరుపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అమరావతి రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. సుమారు 1,631 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. రైతులు నేలపైన భోజనాలు చేస్తూ ఎన్నో అవమానాలు భరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించడం…

AP

అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. రైతుల త్యాగాలకు దక్కిన విజయం: సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదిక‌గా హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్ర గళం బలంగా వినిపించిన క్షణమిదని ఆయన పేర్కొన్నారు.   రాష్ట్ర ప్రజల కలలను…

AP

అమరావతి పేరుతో రాయలసీమకు తీరని అన్యాయం: రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ఆరోపణ

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం,అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం విభజనకు ముందు విభజన తర్వాత అప్పటి కేంద్రం వేసిన శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలకు ఏమాత్రం విలువ ఇవ్వని ఈ కూటమి ప్రభుత్వం ఈ అమరావతి రాజధాని పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర చేస్తూనే ఉన్న ఆగిత్యం అంతాఇంతా కాదన్నది జగమెరిగిన నగ్న సత్యము……. …. 1956నుండి2014వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలకులుగా వచ్చిన ముఖ్యమంత్రులలో ఎక్కువగా నేనే నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ కేవలం హైదరాబాద్…

AP

లోక్‌సభలో ఏపీ పునర్విభజన బిల్లు.. రెండు గంటలపాటు చర్చ, కాంగ్రెస్ పూర్తి మద్దతు

ఏపీ శాశ్వత రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. జీవో అవర్ ప్రారంభంలో పలు బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. అందులో జనవిశ్వాస, ఎఫ్‌సీఆర్ఏ(ఫారెన్ కంటిబ్యూషన్‌కు సంబంధించినది) వీటితోపాటు ఏపీ పునర్విభజన బిల్లు కూడా రానుంది.   లోక్‌సభలో ఏపీ పునర్విభన బిల్లులో రాజధాని అమరావతిపై చర్చ   ఏపీ రాజధాని అమరావతి బిల్లుపై సభలో రెండు గంటలపాటు చర్చ జరగనుంది. తొలుత ఈ బిల్లును హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశ పెట్టారు.…

AP

ఏపీ రాజధానిగా మావిగన్.. జగన్ సరికొత్త ప్లాన్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానించి ఒక భారీ రాజధాని ప్రాంతాన్ని నిర్మించాలని ఆయన సూచించారు. ఈ మూడు నగరాల కలయికతో ఏర్పడే ప్రాంతానికి ‘మావిగన్’ (MAVIGUN) అనే సరికొత్త పేరును జగన్ ప్రతిపాదించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   రాష్ట్ర…