కదిరిలో సామాన్యులపై సాక్షి పత్రిక కక్ష సాధింపు…
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో సామాన్యులపై సాక్షి పత్రిక కక్ష సాధింపు సాక్షి పత్రికలో తప్పుడు కథనంపై పేద బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ తీవ్ర ఆవేదన కదిరిలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ కుటుంబ సభ్యులు 1915 లో ఆస్తిని కొనుగోలు చేశారు అయితే సాక్షి దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసిందని ఆవేదన సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిన అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాయడం తగదు సమాచారాన్ని దాచిపెట్టి లేని సమాచారం,…

