AP

AP

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసిందని, ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం ఆ శిథిలాల నుంచి నవ్యాంధ్రను పునర్నిర్మిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చట్టసభ గౌరవాన్ని తగ్గించి, దానిని ‘బూతుల అడ్డా’గా మార్చారని జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సభా గౌరవాన్ని కాపాడటమే తమ ప్రాధాన్యతని, ఇటీవల…

AP

ఘనంగా రఘువీరా రెడ్డి 69వ జన్మదిన వేడుకలు: ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

గౌ. డా.నీలకంఠాపురం రఘువీరా రెడ్డి గారి 69 వ జన్మదినం సందర్భంగా ఆయన ఇంటి ఇలవేల్పు అయిన శ్రీమథ్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రఘువీరా గారి పేరు మీద అభిషేకం, అర్చన చేపించడం జరిగింది. అపర భగిరథుడు, మా లాంటి యువతకు ఆదర్శం , మాకు మార్గ నిర్ధేశకులు , క్రమశిక్షణ , కఠోర శ్రమ , అన్నింటికీ మించి మానవత్వానికి , నిజాయితీకి నిలువెత్తు రూపం జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు…

AP

లడ్డూ వివాదంపై బాబును వదిలేయొద్దు: ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ ధ్వజం!

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారని విమర్శించారు. కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని, వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్ల సరఫరా జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సింది, క్షమాపణలు కోరాల్సింది చంద్రబాబేనని జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని గుర్తించకుండా…

AP

కదిరిలో కార్మిక గర్జన: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల భారీ ర్యాలీ, మానవహారం!

సత్యసాయి జిల్లా కదిరిలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె కేంద్రం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు వ్యతిరేకిస్తూ కదిరిలో ర్యాలీ.. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు.. ఏఐటీయూసీ,సిఐటియు కార్మిక, కర్షక సంఘాలు,బ్యాంకు ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బందితో అంబేద్కర్ సర్కిల్లో మానవహారం ప్రజా న్యూస్ కదిరి

AP

కదిరిలో ఘనంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి: ‘సమర్పణ దివస్’ నిర్వహించిన బీజేపీ శ్రేణులు

  పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా కదిరిలో బిజెపి ఆధ్వర్యంలో సమర్పణ దివస్… భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షలు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ జిఎం శేఖర్ స్వామి గారి ఆదేశాల మేరకు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు బిజెపి కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి బంగ్లా లో ఘనంగా నివాళులు అర్పించి సమర్పణ దివస్ కార్యక్రమం…

AP

ఏపీలో 15 ఏళ్ల సుస్థిర పాలన: గుజరాత్ తరహా అభివృద్ధి కోసం కూటమి ఐక్యత అవసరం – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు బలంగా కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందు ప్రదర్శించిన ఐక్యతనే భవిష్యత్తులోనూ కొనసాగించాలని, అప్పుడే గుజరాత్ తరహాలో సుస్థిరమైన అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత 20 నెలల పాలనలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు రాకపోవడం శుభపరిణామమని, ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలకు…

AP

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2026: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం!

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ప్రక్రియ పక్కాగా గాడిన పడిందని, రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి మరియు సంక్షేమం వైపు పరుగులు తీస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత 19 నెలలుగా కూటమి ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలను వెల్లడించారు: రాష్ట్ర GSDP: గత ఏడాది రూ.15.91 లక్షల కోట్ల నుంచి రూ.17.62 లక్షల కోట్లకు పెరిగింది (10.75%…

AP

తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రంలో కనువిందుగా మహాశివరాత్రి ఉత్సవాలు: భక్తులందరికీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి సాదర ఆహ్వానం

ఎన్.పి.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గుటిబైలు) గ్రామంలో. అనాదిగా జరిగే పండుగ తిమ్మమ్మ మాంబా మహాశివ రాత్రి ఉత్సవాలు ఈ తూరి ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ఈశా ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ నెల 14,15,16 తేదీలలో జరిగే ఉత్సవాలలో కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. మీరు అందరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు పాల్గొని శివానుగ్రహం పొందాలని కోరిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు. #mahasivaratri #thimmammamarrimanu…

AP

నిరుపేదలకు అండగా ‘ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్’: నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ నిర్వాహకులు అన్సర్ గారి పిలుపు మేరకు నిరుపేద కుటుంబాలకు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న మంచి కార్యక్రమాలకు మా తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ వారి అధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ…

AP

కదిరి రౌడీషీటర్ ‘బాలు’పై పీడీ యాక్ట్ నమోదు: కడప సెంట్రల్ జైలుకు తరలింపు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి టౌన్ నందు రౌడీ షీటర్ పై PD Act నమోదు, కడప సెంట్రల్ జైల్ కు తరలింపు…  కదిరి టౌన్, పూల బజారులో నివాసము ఉంటున్న బంగారు బాల మురళి క్రిష్ణ @ బాలు, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి: బి సురేశ్ ఆచారి అను వ్యక్తి కదిరి టౌన్ మరియు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఈ క్రింద తెలిపిన నేరాలలో పాల్గొనడము జరిగింది. అవి…