AP

AP

విద్యార్థులకు ఊరట: ఏపీలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కీలక తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఉదయం వేళల్లోనే తరగతులు ముగించడం ద్వారా విద్యార్థులు మధ్యాహ్నం వేళ ఎండ బారిన పడకుండా జాగ్రత్త వహించవచ్చని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పాఠశాలలు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి. తరగతులు…

AP

తిరుమల లడ్డూ వివాదం: రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై వాస్తవాలను వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) జరిగిన పరిపాలన లోపాలు, నెయ్యి కొనుగోలు టెండర్లు మరియు కల్తీ నెయ్యి…

AP

కదిరిలో రూ. 10 లక్షల వ్యయంతో ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ

ఈరోజు మన ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి ఆదేశానుసారం కదిరి నిజాం వలి కాలనీ లోని 13 14 15 వార్డులకు సంబంధించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ దాదాపు 10లక్షల వ్యయం తో నిర్మించే దానికి భూమి పూజ చేసిన కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కె ఎస్ దిల్షాదున్నిసా బహావుద్దిన్ గారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహబూబ్ బాషా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇలాహి,…

AP

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన DCC అధ్యక్షులు కె.ఎస్. షానవాజ్

శ్రీ సత్యసాయి జిల్లా SP సతీష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన DCC అధ్యక్షులు KS షానవాజ్ గారు. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లా SP గౌరవనీయులు శ్రీ సతీష్ కుమార్ గారిని సత్యసాయి జిల్లా DCC అధ్యక్షులు & కదిరి నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ KS షానవాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సన్మానించడం జరిగింది.

AP

IFR మిలన్ 2026: విశాఖ తీరాన ప్రపంచ దేశాల కవాతు.. నౌకాదళ శక్తి ప్రదర్శన!

గురువారం సాయంత్రం ఆర్కే బీచ్‌ రోడ్డులో నిర్వహించిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుకలో భారత సైన్యం (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్), కోస్ట్ గార్డ్ బలగాలతో పాటు ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి సుమారు 19 దేశాల నౌకాదళ ప్రతినిధులు తమ దేశాల బ్యాండ్‌లతో కలిసి కవాతు నిర్వహించారు. గగనతలం నుంచి నౌకాదళ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్…

AP

అబద్ధాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మాజీ సీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు

జగన్ నిర్వహించిన మీడియా సమావేశంపై స్పందించిన అచ్చెన్నాయుడు, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదని, తన సొంత పనుల కోసం ప్రజాధనాన్ని విమానాలకు దుర్వినియోగం చేసిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న పర్యటనలను ‘జల్సాలు’గా అభివర్ణించడం జగన్ ద్వంద్వ…

AP

శ్రీమత్ కాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి మునియప్ప

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి శ్రీమత్ కాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి మునియప్ప సతీ సమేతంగా శ్రీకాంత్ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శించుకున్న కర్ణాటక కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత, ఫుడ్ సివిల్ సప్లైస్ మునియప్ప ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు స్వామి వారి జ్ఞాపకం అందించి ఆలయ విశిష్టతను వివరించిన ఆలయ అర్చకులు శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీమతి లక్ష్మీ…

AP

పేకాట స్థావరంపై పోలీసులు దాడులు..

శ్రీ సత్య సాయి జిల్లా.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో.. పేకాట స్థావరంపై పోలీసులు దాడులు.. 8 మంది జూదరులు అరెస్టు.. రూ,64,340 నగదు 8 సెల్ ఫోన్లు స్వాధీనం.. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి సబ్ డివిజన్లో డిఎస్పీ శివన్నారాయణ స్వామి ఆధ్వర్యంలో పేకాట జూద కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. గాండ్లపెంట మండలంలోని కాటరుపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న రాబడిన సమాచారం మేరకు…

AP

పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం….

మంగళవారం కదిరి పట్టణంలోని ఇఖ్రా స్కూల్, నిజాంవలి కాలనీ (అల్ ఖైర్ నగర్) లో పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సిఎస్ ఇస్మాయిల్ ఆజాద్, మదన్ కుమార్ మాట్లాడుతూ పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో పేదల నివసించే ప్రాంతంలో ప్రత్యేకించి బీడీ కార్మికుల నివాస ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, బీడీ కార్మికులు శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందారు. పీపుల్స్…

AP

కదిరిలో వైస్సార్సీపీ వార్డు కమిటీ నియామక ప్రక్రియ: బాబ్జాన్ గారికి వివరాల అందజేత

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైస్సార్సీపీ సంస్థాగత బలోపేతానికి సంబంధించిన కీలక ప్రక్రియ జరిగింది. పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో 23వ వార్డు కమిటీకి సంబంధించిన సభ్యుల నియామక వివరాలను ఆ వార్డు నాయకులు పట్టణ అధ్యక్షులకు అధికారికంగా సమర్పించారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా, చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ఈ జాబితాను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టణ అధ్యక్షులు షేక్ బాబ్జాన్ గారిని 23వ వార్డు నాయకులు షేక్ జబివుల్లా గారు మరియు…