AP

AP

తాళం వేసిన ఇంటిలో చోరీ, కేసు నమోదు…

కదిరి టౌన్, నిజాం వలి కాలనీలో ఉమ్మర్ మసీద్ వద్ద నివాసం ఉండు షేక్ షాహీదా, భర్త బాబజాన్ అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తాను, తన పిల్లలు గత వారం రోజుల క్రితము హైదరాబాద్ లో ఉన్న వారి అమ్మగారు ఇంటికి వెళ్ళి ఈ రోజు ఉదయము కదిరికి వచ్చి చూడగా, గుర్తు తెలియని వ్యక్తులు వారింటికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 42 వేల రూపాయల నగదు, మరియు 1 ½ గ్రాముల…

AP

ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దు: కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కదిరిలో సిఐటియు (CITU) నిరసన

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి ! కదిరి మండలం మల్లయ్య గారి పల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, కరపత్రాలను పంచడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాంబా శివ, కదిరి పట్టణ కార్యదర్శి బాబ్ జాన్ మాట్లాడుతూ2005సం.లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీల కృషితోనే కేంద్ర ప్రభుత్వం, ఈ పథకం అమలు చేయడం…

AP

కదిరిలో క్షుద్రపూజల కలకలం: కుమ్మరివాండ్లపల్లి రహదారిపై భయానక దృశ్యాలు

కదిరి మునిసిపల్ పరిధిలోని స్థానిక కుమ్మరివాండ్లపల్లి కి వెళ్లేదారిలో క్షుద్రపూజలు భయాందోళనలోగ్రామ ప్రజలు నేషనల్ హైవే పక్కనే కుమ్మరివాండ్లపల్లికి వెళ్లే మెయిన్ రోడ్డులో పెద్ద భయంకర ఆకారంలో క్షుద్ర బొమ్మ వేసి భయంకరమైన రూపం లో తల ఆకారంలో బూడిద భోగ్గుల పొడి వేప పలురకాల భూడిదలతో భయానక వాతావరణం నెలకొంది అంతే కాక స్థానిక వైస్సార్సీపీ cec సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లే ప్రధాన దారిఆ గ్రామం నుంచి కూలి పనులకోసం నిత్యం *వందలాది…

AP

తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ బాస్ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న పోలీస్ సేవలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రికార్డులను మరియు పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావంతో పనిచేయాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. తనిఖీలో భాగంగా స్థానిక…

AP

ఉత్సాహంగా ముగిసిన కదిరి మండల అండర్-12 క్రికెట్ పోటీలు….

ముగిసిన under 12 క్రికెట్ పోటీలు కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల under 12 సెలెక్షన్స్ నిర్వహించి వాటి నుండి క్రీడాకారులను రెండు జట్లు గా చేసి నిర్వహించిన మ్యాచ్ లు ఈరోజుతో ముగిసాయి. ఈరోజు జరిగిన రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కదిరి టైటాన్స్ జట్టు 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. అఖిల్ 55, నిర్వీజ్ఞ 32,సన్నీ 26 పరుగులు చేశారు. ఆ తరువాత…

AP

వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యం: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్

కదిరి, జనవరి 19: సోమవారం రాత్రి కదిరి పట్టణంలోని అడపాల వీధిలో హేమలత నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ప్రతిరోజూ తరగతులకు హాజరై చదువుతోపాటు డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతను కూడా అవగాహన చేసుకోవాలని, తద్వారా ఎలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.…

AP

సమాజానికి దిశానిర్దేశం చేసిన ప్రజాకవి: ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు

సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన* రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ ప్రజాకవి యోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశం :- జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గాండ్లపెంట(కటారుపల్లి), జనవరి 19: విశ్వ కవి, ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారు. కుల, మత భేదాలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడమే వేమన…

AP

పులగంపల్లి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు – సిమెంట్ లారీ ఢీ, 10 మందికి గాయాలు

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బెంగళూరు నుంచి పులివెందుల దిశగా వెళ్తున్న సిమెంట్ లారీని ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి 108 అత్యవసర వాహనం ద్వారా క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు…

AP

ఉత్సాహంగా సాగిన కదిరి మండల అండర్-12 క్రికెట్ ఎంపికలు…

కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు under 12 క్రీడాకారుల సెలెక్షన్స్ జరిగాయి. ఈ సెలెక్షన్స్ లో under 12 విభాగం లో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ నైపుణ్యలను పరీక్షించారు. ఈ ఎంపికకు సీనియర్ క్రీడాకారుడు సంపంగి అనిల్ కుమార్ సెలెక్టర్ గా వ్యవహరించారు. ఈ క్రీడాకారులకు మ్యాచ్ లు నిర్వహించి తుది జట్టును అనంతపురం లో జరుగు పోటీలకు పంపుతారు. ఈ సందర్బంగా సెలెక్టర్ అనిల్…

AP

కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైనటువంటి ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే ఆల్ టైం రికార్డ్ ఎన్టీఆర్ దే పార్టీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకం పటేల్, పట్వారి వ్యవస్థలకు…