AP

AP

వెలగపూడిలో భారీ అగ్నిప్రమాదం: ఎల్ అండ్ టీ పైపులు దహనం.. ఆందోళనలో స్థానికులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డులోని ఎన్9 జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిల్వ ఉంచిన ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం ఒక్కసారిగా ఉధృతమైంది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో పాటు దట్టమైన నల్లని పొగ ఆ ప్రాంతమంతా అలుముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది…

AP

తిరుమలపైకి జగన్ అనకొండలను పంపిస్తున్నారు: టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తు

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్న జగన్ మోహన్ రెడ్డి ఏడుకొండలపైకి ‘అనకొండలను’ పంపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ నేతలు ఇప్పుడు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాదాపు 11 నెలల క్రితం…

AP

అది ఆలయాల విధ్వంసం కాదు.. పునర్నిర్మాణం: ఫేక్ ప్రచారాలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్!

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష వైసీపీ కావాలనే కులం, మతం మరియు ప్రాంతం పేరుతో ప్రజల మధ్య అలజడి రేపేందుకు ఫేక్ ముఠాలతో అసత్య ప్రచారాలు చేయిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెక్’ నివేదికను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం…

AP

బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి హౌస్ అరెస్ట్ వార్తలపై పోలీసుల స్పష్టత

ఈ రోజు ఉదయం బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారని కొన్ని ఛానల్స్ లో వార్తలు రావడం జరిగింది. వాస్తవానికి అటువంటిది ఏమీ జరగలేదు. బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి గారిని పోలీసులు ఎటువంటి హౌస్ అరెస్ట్ చేయలేదు. దేవాలయ కార్యనిర్వాహణ అధికారి (EO) గారు తేరు వద్దకు నాయకులు అందరూ ఒకే సమయంలో వస్తే ఇబ్బందులు ఉంటాయని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోమని సమాచారం ఇవ్వడంతో వారి సూచనల…

AP

తాడిపత్రిలో ఘోరం: భార్యను హత్య చేసి కొండల్లో పడేసిన భర్త

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సుధాకర్ అనే వ్యక్తి తన భార్య శ్రీలేఖను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ముచ్చుకోట కొండల్లో పడేసి ఆచూకీ లభ్యం కాకుండా చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత నిందితుడు సుధాకర్ నేరుగా పప్పూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితుడి వాంగ్మూలం మేరకు పోలీసులు ముచ్చుకోట కొండ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం…

AP

రాత్రి ప్రజా గరుడ సేవ ఉత్సవంలో పోటీెత్తెన భక్తుల మధ్య …దొంగలించిన మహిళ దొంగ.

రాత్రి ప్రజా గరుడ సేవ ఉత్సవంలో పోటీెత్తెన భక్తుల మధ్య … ఒక మహిళ మెడలో నుంచి ఐదు తులాలు బంగారు సైన్ తో పాటు మంగళసూత్రం. దొంగలించిన మహిళ దొంగ. (వయసులో పెద్ద ఆమె దొంగ) రెప్పపాటులో ఆమెతో పాటు వచ్చిన దొంగలు కు ఇచ్చి పంపించిన ఐదు తులాలు బంగారు చైను. పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించిన కదిరి పోలీసులు.

AP

గంగదేవిపల్లి రూపురేఖలు మార్చిన ఆదర్శవాది కూసం రాజమౌళి కన్నుమూత: సీపీఎం నేతల ఘన నివాళి

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఆ గ్రామ మాజీ సర్పంచ్,సిపిఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ కూసం రాజమౌళి గారు గుండెపోటుతో మరణించారు. అయన మృతదేహం పై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జి నాగయ్య కామ్రేడ్ ఎండి అబ్బాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు వారి మరణం పట్ల ప్రగాఢ…

AP

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: జాతీయ క్రీడాకారిణులు సిరి, నికితలకు ఘన సన్మానం

ప్రెస్ నోట్ ఉమెన్స్ డే సందర్భంగా క్రీడాకారిణులు సిరి, నికితకు సన్మానం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్. స్పోర్ట్స్ అకాడమీ కోచ్ షేక్షావలి ఆధ్వర్యంలో బ్లూ మూన్ విద్యాసంస్థ విద్యార్థినులు కరాటే, ఫెన్సింగ్, బాక్సింగ్, జూడో, వోవినం వంటి క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్. స్పోర్ట్స్ అకాడమీ కోచ్ షేక్షావలి శిష్యురాళ్లు, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు…

AP

బండ్లపల్లిలో రంగరంగ వైభవంగా నరసింహస్వామి పంజా మరియు దోసంగల ఉత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం బండ్లపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కదిరి పున్నమి (హోలీ) పండుగ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పంజా మరియు దోసంగల ఉత్సవం భక్తుల కోలాహలం మధ్య రంగరంగ వైభవంగా సాగింది. గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హోలీ…

AP

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం: ధర్మవరంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

📌ధర్మవరం ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇంచార్జ్ గౌరవనీయులు పరిటాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల ఇంద్రధనుష్ వరాలలో ఒకటైన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర విభిన్న ప్రతిబావంతుల మరియు వయో వృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ గడుపూటి నారాయణ స్వామి గారు,తెలుగు దేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాగూర్ ఉమర్ (స్టాలిన్) మరియు దివ్యాంగుల తో కలిసి ధర్మవరం…