AP

AP

కదిరి లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవానికి పటిష్ట భద్రత: స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

శ్రీ సత్య సాయి జిల్లా… కదిరిలో ఈనెల 10న జరుగునున్న లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ గారు… రథోత్సవ సందర్భంగా పటిష్టమైన భద్రత… భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు సౌకర్యాలు సిద్ధం చేసుకోండి… జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు… కదిరి పట్టణంలో జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 10న నిర్వహించనున్న రథోత్సవానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.…

AP

జగన్మోహన్ రెడ్డితో పుట్లూరు ఎంపీపీ రాఘవేంద్రారెడ్డి భేటీ: శింగనమల నియోజకవర్గ రాజకీయాలపై చర్చ

వైసిపి అధినేత YS Jagan Mohan Reddy గారిని తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన పుట్లూరు మండల అధ్యక్షులు Raghavendra Bhumi Reddy అన్నగారు గారు తాడేపల్లి:- క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసిపి అధినేత శ్రీవైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపిపి భూమిరెడ్డి రాఘవేంద్రారెడ్డి గారు దాదాపు అరగంట పాటు మాట్లాడి, పుట్లూరు మండలం మరియు శింగనమల నియోజకవర్గ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అడిగి…

AP

కదిరి బస్టాండ్‌లో ‘లేడీ గ్యాంగ్’ అరెస్ట్: ముగ్గురు మహిళా దొంగల నుంచి ₹6.40 లక్షల సొత్తు స్వాధీనం

కదిరి టౌన్ పోలీసు స్టేషన్… కదిరి APSRTC బస్ స్టాండ్ వద్ద దొంగతనాలు చేసిన ముగ్గురు మహిళా దొంగలు అరెస్టు, వారి వద్ద నుండి సుమారు  సుమారు 5,65,000/- విలువగల బంగారు ఆభరణాలు మరియు 75,000/- నగదు స్వాధీనము… కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని APSRTC బస్ స్టాండ్ వద్ద గత 5 నెలల కాలములో   వరుసగా జరుగుతున్న పర్సు మరియు బంగారు ఆభరణాల దొంగతనాలపై కదిరి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కదిరి DSP,…

AP

విగ్రహాలను ద్వంశం చేసిన కేసులో ముద్దాయి అరెస్టు…

కదిరి టౌన్, కుమ్మరోల్ల పల్లి గ్రామము పురాతన శ్రీరాములు గుడి వద్ద సిమెంట్ తో తయారు చేయబడిన హనుమంతుడు, మరియు గరుత్మంతుడు స్వామి వారి విగ్రహాలను ద్వంశం చేసిన వ్యక్తి అయిన కుంచపు వెంకటేష్, వయస్సు: 34 సంవత్సరాలు, తండ్రి: అంజినేయులు, మూర్తి పల్లి గ్రామము కదిరి అను వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. విచారణ చేయగా సదరు కుంచపు వెంకటేష్ గతములో సదరు గుడి గోపురము, మరియు రామాలయము ఆర్చ్ లను కట్టుటకు గుడి ధర్మకర్తలు…

AP

మార్ఫింగ్ వైసీపీ పేటెంట్ హక్కు.. పాలు, వెన్న లేకుండా నెయ్యి చేసిన ఘనులు -ధూళిపాళ్ల నరేంద్ర కుమార్..

వైష్ణవి పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎలా వచ్చిందో వైసీపీతో చేతులు కలిపిన మాజీ ఛైర్మన్ ను అడగాలని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. బందరు బియ్యం దొంగ నీతులు, చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి విమర్శలు చేశారు.   మార్ఫింగ్ వైసీపీ పేటెంట్ “వెబ్‌సైట్లు డౌన్ చేయటం, మార్ఫింగ్ చేయటం వైసీపీ పేటెంట్ హక్కులు. 33 రోజులు నన్ను జైల్లో పెట్టి…

AP

ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు కలకలం.. చంపేందుకు ప్లాన్..!

టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బాంబు పేల్చారు. ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కలకలం రేపాయి. ఇంతకీ కొలికపూడి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఇదే చర్చ టీడీపీలో జోరుగా నడుస్తోంది.   టీడీపీలో ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు కలకలం   తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గురువారం రాత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా…

AP

26 రకాల వివరాలతో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు: సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేలా రూపొందిస్తున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఎఫ్ బీఎంఎస్)పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అసెంబ్లీలోని తన చాంబర్‌లో అధికారులతో ఆయన కీలక సమీక్ష నిర్వహించారు. ఫ్యామిలీ ఐడీ, ఆధార్, రైస్ కార్డ్, మొబైల్ నెంబర్, విద్యార్హతలు, వృత్తి, చిరునామా, వ్యవసాయ భూమి, ఇతర ఆస్తుల వివరాలు వంటి మొత్తం 26 రకాల అంశాలతో పకడ్బందీగా డేటాబేస్ రూపొందించాలని…

AP

కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: స్వామివారి రథానికి నూతన గొడుగులు, వస్త్రాల సమర్పణ

శ్రీమత్ ఖాధ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి దేవస్థానం, కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా బ్రహ్మోత్సవాలు -2026 సం!! సందర్భముగా బ్రహ్మ రధోత్సవము (శ్రీ స్వామి వారి తేరు) నకు కావలసిన నూతన గొడుగులు (చిన్నవి-2, పెద్దవి-2), ధ్వజలు, శంకు చక్రాలు, చిత్రవర్ణ లిఖిత తేరు నూతన వస్త్రములు మొదలగునవి కడపల శ్రీకాంత్ రెడ్డి S/o,శివ గంగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు, పెద్దకదపవారి పల్లి, తనకల్లు మరియు నాగేళ్ళ లక్ష్మి నరసింహా ప్రసాద్ వారి కుటుంబ సభ్యులు,…

AP

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

తనకల్లు మండలం బండ్రేవారిపల్లికి చెందిన ఎద్దుల హర్షవర్ధన్ రెడ్డి బుధవారం తనకల్లు మండల కేంద్రంలో వారి స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే వైజాగ్ లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఉదయం వైజాగ్ నుండి రైలుకు వచ్చి తనకల్లు లో చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో కలకలం: రూ. 2.22 లక్షల పింఛన్ సొమ్ము స్వాహా

శ్రీ సత్య సాయి జిల్లా నంబులపూలకుంట మండలం ఎదురుదోన సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్, చంద్రశేఖర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ పింఛన్ సొమ్ము ను స్వాహా 2.22 లక్షల పింఛన్ సొమ్మును స్వాహా చేసినట్లు సమాచారం ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ చేయగా మిగిలిన డబ్బును బ్యాంకులో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి. ఇరువురి పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపిన ఎంపీడీవో పార్థసారథి శ్రీ సత్య సాయి…