AP

AP

రాయలసీమలో బంగారం అమ్మకం, జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు.. మరో యూనిట్‌కు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా..

దేశంలో బంగారు గనుల పేరు చెప్పగానే కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొస్తాయి. ఈ ప్లాంట్‌పై తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్ అయ్యాయి. ఆ ప్లాంట్ మూతపడిన తర్వాత దేశీయంగా పసిడి ఉత్పత్తి జీరోకి చేరింది. తాజాగా రాయలసీమ స్వర్ణగిరి‌గా మారబోతోంది. కేజీఎఫ్ తర్వాత దేశంలో జేజీఎఫ్‌(జొన్నగిరి గోల్డ్ మైన్స్)ని ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.   రాయలసీమలో బంగారం అమ్మకం.. జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు ప్రారంభం   విజయనగరం సామ్రాజ్యంలో వజ్రాలను కొనుగోలుకు…

AP

సాయికృష్ణ అదృశ్యం కేసు.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీఐ నాగరాజు..

విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏం జరుగుతోంది? మాజీ సీఐ నాగరాజును దాదాపు 8 గంటల పాటు సిట్ విచారించిందా? విచారణలో నాగరాజు ఎలాంటి విషయాలు బయటపెట్టారు? సిట్ ఐజీ విచారించినా నాగరాజు నోరువిప్పలేదా? నాగరాజు సైలెంట్‌పై ఖాకీ వర్గాల్లో కలకలం రేపుతోంది?   సాయికృష్ణ అదృశ్యం కేసు.. ముగిసిన సిట్ విచారణ   సాయికృష్ణ అదృశ్యం కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. మంగళవారం సస్పెండ్ సీఐ నాగరాజుని అరెస్టు చేసిన సిట్ అధికారులు, మధ్యాహ్నం…

AP

ఎర్రగుంట స్కూల్లో స్పోర్ట్స్ కిట్టు పంపిణీ..

*ఎర్రగుంట స్కూల్లో స్పోర్ట్స్ కిట్టు పంపిణీ* (కనేకల్ డేట్ లైన్) కనేకల్ మండలం ఎర్రగుంట ప్రభుత్వ పాఠశాలలో రేసోనియా కంపెనీ ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు స్పోర్ట్స్ కిట్టు పంపిణీ బుధవారం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఒక్కచదువుతో సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు…కణేకల్లు మండలంలోని ఎర్రగుంట జిల్లా పరిషత్ వున్నత పాఠశాలలో రెజోనియా కంపెనీ విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందచేశారు…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండలకన్వినర్ వన్నారెడ్డి హాజరయ్యారు..ఆయనతోపాటు రెజోనియా కంపెనీ…

AP

సాక్ష్యాలే మాయమవుతుంటే నిజం ఎలా బయటపడుతుంది?: రోజా కీలక వ్యాఖ్యలు..

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం సాయికృష్ణ అదృశ్యం కేసును మరింత సంచలనాత్మకం చేసింది. వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఈ అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “సాయికృష్ణ అదృశ్యంపై మొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కీలక సాక్ష్యాలైన సీసీటీవీ ఫుటేజీ మాయం కావడం ఆందోళన కలిగిస్తోంది” అని అన్నారు.   సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే వాటిని కాపాడలేకపోతే ప్రజలు ఎవరిని నమ్మాలి? సీసీటీవీ ఫుటేజీ మాయం కావడంపై…

AP

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..! ఉద్యోగులపై వరాల జల్లు.. భారీ పెట్టుబడులకు ఆమోదం..

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై క్యాబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.   భారీగా పారిశ్రామిక పెట్టుబడులు   రాష్ట్రంలో…

AP

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు..

విజయవాడ సాయికృష్ణ కేసు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆదివారం సీఐ నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు పెద్ద డ్రామానే సాగింది. ఆయన్ని అరెస్ట్ చేయవద్దని ఓ వర్గం ఆందోళనకు పిలుపు ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది?   విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు   విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు వ్యవహారం కాస్త రాజకీయ రంగు…

AP

సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు ఫైర్..!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి కేసు వ్యవహారం మేరకు అరెస్ట్ అయినటువంటి వంగ సాయి కృష్టా తల్లి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారింది. తన కొడుకును అక్రమంగా కేసులో ఇరికించారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మృతుడు సాయి కృష్ట కుటుంభాన్ని వారి ఇంటికి వెల్లి పరామర్షించారు. అనంతరం సాయికృష్ట తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు.   తల్లి విజయలక్షి ఎమోషనల్.. సాయి కృష్ణ మృతి…

AP

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏపీలో ప్రారంభం..

భారతదేశ బంగారు ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రంగా అవతరించనుంది. కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించడమే కాకుండా, వెలికితీత పనులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్ట్‌గా ఇది నిలవనుంది.   జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.400 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ‘జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌’ను చేపట్టింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఓపెన్-పిట్ మైనింగ్…

AP

గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!

విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే మృతుని కుటుంభ సభ్యులను ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం వైఏస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్ వారి కుటుంభ సభ్యులను పరామర్షిచారు. అనంతరం వారికి అండగా ఉంటామని హమీ ఇచ్చారు.   మే నెల 9వ తేదీన.. కూటమి ప్రభుత్వం పై తీత్రస్థాయిలో మండిపడ్డారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని…

AP

ఏపీకి రండి.. బెంగళూరు స్టార్టప్‌కు మంత్రి లోకేశ్ ఇన్విటేషన్.. కాసేపట్లోనే రెస్పాన్స్..

బెంగళూరులో ఎదురవుతున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్‌కు అవకాశాలుగా మలుచుకోవడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో చొరవ చూపారు. భూమి కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఓ ప్రముఖ స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వెంటనే స్పందించిన లోకేశ్.. ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించారు.   బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్ (Pixxel) అనే స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు క్షితిజ్ ఖండేల్వాల్, తమ శాటిలైట్ తయారీ కేంద్రం కోసం నగరం శివార్లలో…