AP

AP

శ్రీమత్ కాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి మునియప్ప

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి శ్రీమత్ కాద్రి లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి మునియప్ప సతీ సమేతంగా శ్రీకాంత్ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శించుకున్న కర్ణాటక కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత, ఫుడ్ సివిల్ సప్లైస్ మునియప్ప ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు స్వామి వారి జ్ఞాపకం అందించి ఆలయ విశిష్టతను వివరించిన ఆలయ అర్చకులు శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీమతి లక్ష్మీ…

AP

పేకాట స్థావరంపై పోలీసులు దాడులు..

శ్రీ సత్య సాయి జిల్లా.. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో.. పేకాట స్థావరంపై పోలీసులు దాడులు.. 8 మంది జూదరులు అరెస్టు.. రూ,64,340 నగదు 8 సెల్ ఫోన్లు స్వాధీనం.. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి సబ్ డివిజన్లో డిఎస్పీ శివన్నారాయణ స్వామి ఆధ్వర్యంలో పేకాట జూద కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. గాండ్లపెంట మండలంలోని కాటరుపల్లి గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న రాబడిన సమాచారం మేరకు…

AP

పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం….

మంగళవారం కదిరి పట్టణంలోని ఇఖ్రా స్కూల్, నిజాంవలి కాలనీ (అల్ ఖైర్ నగర్) లో పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సిఎస్ ఇస్మాయిల్ ఆజాద్, మదన్ కుమార్ మాట్లాడుతూ పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో పేదల నివసించే ప్రాంతంలో ప్రత్యేకించి బీడీ కార్మికుల నివాస ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు, బీడీ కార్మికులు శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందారు. పీపుల్స్…

AP

కదిరిలో వైస్సార్సీపీ వార్డు కమిటీ నియామక ప్రక్రియ: బాబ్జాన్ గారికి వివరాల అందజేత

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైస్సార్సీపీ సంస్థాగత బలోపేతానికి సంబంధించిన కీలక ప్రక్రియ జరిగింది. పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో 23వ వార్డు కమిటీకి సంబంధించిన సభ్యుల నియామక వివరాలను ఆ వార్డు నాయకులు పట్టణ అధ్యక్షులకు అధికారికంగా సమర్పించారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా, చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ఈ జాబితాను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టణ అధ్యక్షులు షేక్ బాబ్జాన్ గారిని 23వ వార్డు నాయకులు షేక్ జబివుల్లా గారు మరియు…

AP

కాకినాడలో సిపిఐ రాష్ట్రస్థాయి కీలక సమావేశాలు: పాల్గొన్న జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

కాకినాడ నగరంలో జరుగుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి సమావేశాల్లో నెల్లూరు జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ గారు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు పార్టీ బలోపేతంపై చర్చించేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నాయకత్వంతో కలిసి జిల్లా స్థాయి నివేదికలను ఆయన ఈ సందర్భంగా సమర్పించారు. సమావేశం సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై…

AP

కదిరిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు పాల్గొన్నారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు అవుతున్న టి.బి. ముక్త్ భారత్ అభియాన్ – gపోషణ యోజన పథకం కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వెంకట ప్రసాద్ మాట్లాడుతూసంగ్వూ మరియు AG&P ప్రధం కంపెనీ సహకారంతో క్షయవ్యాధి రోగులకు శనగలు, కంది బేడలు, పెసర బేడలు, చెనిగి…

AP

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్..

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్ 2026 బడ్జెట్ అంకెల గారిడి కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల మంది ప్రజల అభీష్టం మేరకు ముందుకు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన రైతాంగానికి పెద్ద పీట వేస్తూ 13వేలు కోట్లు అమలు ధరల స్త్రీరీకరణకు అత్యధికంగా కేటాయింపు ఆపద్ధాలు వల్లివేయడంలో జగన్ దిట్ట పేదవాడి సొంతింటి కోసం 6750 కోట్లు రూపాయలు నిధులు కేటాయింపు…

AP

కదిరిలో నూతన ‘సత్య’ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య షోరూంను స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో అత్యాధునిక హంగులతో వెలసిన ఈ షోరూం వినియోగదారులకు అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. షోరూంను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కదిరి లాంటి పట్టణాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇలాంటి ప్రముఖ బ్రాండ్లు…

AP

కదిరిలో వైభవంగా తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలు: ఆదియోగి పల్లకి సేవలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో కన్నుల పండుగగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఈశా ఫౌండేషన్ సద్గురు టీం వారిచే ఆదియోగి పల్లకి సేవ ఉత్సవం,శివాంగ స్ఫూర్తి,రుద్రాభిషేకం,తిమ్మమ్మ గారి జీవిత చరిత్ర గానం,సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున విచ్చేసిన భక్తులుకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్…

AP

తిమ్మమ్మ మర్రిమానులో వైభవంగా ప్రారంభమైన తిమ్మమాంబ, మహాశివరాత్రి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ గారు.

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో తిమ్మమ్మ మర్రిమాను లో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ,మహాశివరాత్రి ఉత్సవాలు సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటి బైలు) గ్రామంలో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ గుస్సాడి నృత్యాలతో, హిమాన్షు శాస్త్రీయ భరత నాట్యంతో కళాకారులు అద్భుతంగా అలరించారు. అనంతరం…