త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం: పార్లమెంట్లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వెల్లడి
విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలను వీఎంఆర్డీఏ (VMRDA)కు చెందిన ‘ది డెక్’ భవనం నుండి త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే రూ.106.89 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. విశాఖలోని ముడసర్లోవ వద్ద ఏపీ ప్రభుత్వం కేటాయించిన 52.2 ఎకరాల భూమిలో ప్రధాన కార్యాలయ భవన పునాది పనులు పూర్తయ్యాయని,…

