AP

AP

తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రంలో కనువిందుగా మహాశివరాత్రి ఉత్సవాలు: భక్తులందరికీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి సాదర ఆహ్వానం

ఎన్.పి.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గుటిబైలు) గ్రామంలో. అనాదిగా జరిగే పండుగ తిమ్మమ్మ మాంబా మహాశివ రాత్రి ఉత్సవాలు ఈ తూరి ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ఈశా ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ నెల 14,15,16 తేదీలలో జరిగే ఉత్సవాలలో కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. మీరు అందరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు పాల్గొని శివానుగ్రహం పొందాలని కోరిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు. #mahasivaratri #thimmammamarrimanu…

AP

నిరుపేదలకు అండగా ‘ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్’: నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ నిర్వాహకులు అన్సర్ గారి పిలుపు మేరకు నిరుపేద కుటుంబాలకు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న మంచి కార్యక్రమాలకు మా తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ వారి అధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ…

AP

కదిరి రౌడీషీటర్ ‘బాలు’పై పీడీ యాక్ట్ నమోదు: కడప సెంట్రల్ జైలుకు తరలింపు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి టౌన్ నందు రౌడీ షీటర్ పై PD Act నమోదు, కడప సెంట్రల్ జైల్ కు తరలింపు…  కదిరి టౌన్, పూల బజారులో నివాసము ఉంటున్న బంగారు బాల మురళి క్రిష్ణ @ బాలు, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి: బి సురేశ్ ఆచారి అను వ్యక్తి కదిరి టౌన్ మరియు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఈ క్రింద తెలిపిన నేరాలలో పాల్గొనడము జరిగింది. అవి…

AP

తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్

తిమ్మమ్మ మాంబ మహాశివ రాత్రి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ గ్రామ మహోత్సవాలను ఎన్నడు లేని విధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం, ఈశా ఫౌండేషన్ సద్గురు వారి అధ్వర్యంలో భక్తి సంస్కృతిక కార్యక్రమాలు 14,15,16, తేదీలలో 3 రోజులు పాటు ఉత్సవాలను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించి, తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రాన్ని…

AP

కదిరి దేవస్థానంలో ప్రారంభమైన శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రమం

శ్రీఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, కదిరి. దేవస్థానం నకు సంబంధించిన శ్రీవారి హుండీ లెక్కింపు కార్యక్రము నేడు 10.02.2026 మంగళవారం ఉదయం నుండి ప్రారంభించడమైనది..

AP

బేరిపల్లిలో కుక్కల స్వైరవిహారం: గొర్రెల మందపై దాడి, పది గొర్రెలు మృతి.. కన్నీరుమున్నీరవుతున్న బాధితురాలు!

ఈరోజు బేరిపల్లి కాలనీలో గొర్రెల మందపై కుక్కల దాడి చేయడం జరిగింది ఈ దాడిలో దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగింది ఈ కుక్కల దాడిలో బేరిపల్లి క్వార్టర్స్ లో నివాసం ఉండే అంజనమ్మ అనే గొర్రెల కాపరి మందపై ఈరోజు కుక్కల దాడి జరిగి దాదాపు పది గొర్రెలు నష్టం జరిగింది ఈ కుక్కల గురించి పట్టించుకున్న నాథుడు లేడు కమిషనర్ సార్ గారికి విన్నవించడం ఏమనగా బేరిపల్లి కాలనీలో కుక్కల బెడద గురించి పట్టించుకోవాలని…

AP

సుమన్ టీవీకి కింది సెంటర్లలో పనిచేయుటకు విలేకరులు కావలెను.

సుమన్ టీవీకి కింది సెంటర్లలో పనిచేయుటకు విలేకరులు కావలెను. రాప్తాడు, అనంతపురం, సింగనమల, బుక్కరాయసముద్రం, పెనుగొండ, గోరంట్ల, పుట్టపర్తి, కనేకల్లు, రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, ఉరవకొండ, కూడేరు, తాడిపత్రి, కదిరి, ఎన్ పి కుంట, ఒడిసి, నల్లమడ, ఆమడ గురు, ఎల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు, చెన్నై కొత్తపల్లి, పెద్దవడుగూరు, గుత్తి, గార్లదిన్నె, మడకశిర, రొల్ల, చిలమత్తూరు, బెలుగుప్ప, బ్రహ్మసముద్రం, సెట్టూరు, విడపనకల్, సెంటర్లకు కావలెను ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి 9000144466 అనంతపురం, సత్యసాయి జిల్లా ఇంచార్జ్

AP

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య…

కదిరి టౌన్, మూర్తిపల్లి గ్రామమునకు చెందిన ఎబ్బిలి చంద్రమౌళి, వయసు 35, తండ్రి నరసింహులు అను వ్యక్తి గత పది సంవత్సరాలు నుండి ప్రభుత్వాసుపత్రికి సంబంధించిన తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్ నందు గల వాహనానికి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, అతనికి భార్య లావణ్య, 04 సంవత్సరాల కుమారుడు కలడని, అయితే గత రాత్రి సుమారు 9 గంటల సమయంలో ప్రభుత్వ కాలేజీ సమీపములో పురుగుల మందు తాగి ఇంటికి వెళ్ళగా అక్కడ అతనికి పరిస్థితి గమనించిన…

AP

బాల్య వివాహ విముక్తి: పసిప్రాయంలో పసుపు తాడు.. కాకూడదు ఉరితాడు – ఆర్డీవో వి.వి.ఎస్ శర్మ

పసి వయసులో వేసే పసుపు తాడు వారికి అవుతుంది ఏదో ఒకనాడు ఉరితాడు అని కదిరి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వీవీఎస్ శర్మ అన్నారు ఈరోజు సమత స్వచ్ఛంద సంస్థ బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కల్పించడానికి రూపొందించిన బాల్య వివాహ విముక్తి ప్రచార రథం ను కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి వివిఎస్ శర్మ మరియు కదిరి డిఎస్పి శివ నారాయణ గారు మరియు కదిరి సిడిపిఓ రాధిక గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా…

AP

ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్: కోటి 40 లక్షల కుటుంబాలకు ‘వన్ కార్డ్ – ఆల్ బెనిఫిట్స్’.. జూన్ నుంచే పంపిణీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సాంకేతికతను జోడించి పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను తీసుకువస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని సుమారు 1.40 కోట్ల కుటుంబాలకు ఈ కార్డులను అందించడం ద్వారా సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 2026 నాటికి ఈ కార్డుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ…