AP

AP

‘గ్లోబల్ లెవెల్లో’ ఏపీ హస్తకళల ..! పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళల వారసత్వానికి పుట్టినిల్లని, ఒక జాతి యొక్క అసలైన గొప్పతనం ఆ దేశం నిర్మించిన భవనాల్లో కాకుండా, అక్కడి కళాకారుల్లోనే కనిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని అంబేద్కర్ కళావేదికలో ఘనంగా ప్రారంభమైన ‘ఏపీ హస్తకళా మహోత్సవం 2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హస్తకళాకారుల స్టాల్స్‌ను ఆయన సందర్శించి, వారి అద్భుతమైన ప్రతిభను అభినందించారు.   శ్రమకు…

AP

నల్లమల అడవుల్లో సంచలనం.. గుండ్లకమ్మ తీరంలో బయటపడ్డ.. 1800 ఏళ్ల నాటి రహస్యాలు..!

చరిత్ర అనేది కేవలం పుస్తకాల్లో దాగుండేది కాదు.. భూగర్భంలో, అడవుల్లో, నదీ తీరాల్లో శిలల రూపంలో నిగూఢంగా దాగి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అవి బయటపడి మన పూర్వీకుల జీవన విధానాన్ని మన కళ్లకు కడతాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఒక అద్భుతమైన చారిత్రక ఆవిష్కరణ జరిగింది. సాహసోపేతమైన అన్వేషణకు నిలయమైన నల్లమల పులుల సంరక్షణ అటవీ ప్రాంతంలో భారత పురావస్తు శాఖ (ASI) శాసన విభాగం చేపట్టిన ప్రత్యేక సర్వేలో రెండు అత్యంత అరుదైన, ప్రాచీనమైన…

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే 1,126 రకాల ప్రభుత్వ సేవలు..!

భారతదేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వాడుతున్నాయి. ‘కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా ప్రభుత్వ పాలనా వ్యవస్థలోనే AIని ఒక భాగం చేస్తోంది. ఏదో ఒకటి రెండు పథకాలకు మాత్రమే AIని పరిమితం చేయకుండా, సిటిజన్ సర్వీసులు, రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా అనలిటిక్స్, సంక్షేమ పథకాల డెలివరీ వీటన్నింటినీ ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఒక పెద్ద డిజిటల్ వ్యవస్థను…

AP

యూట్యూబర్ రావణ్‌కు మావోయిస్టులతో సంబంధాలు.. రిమాండ్ రిపోర్టులో సంచలన ఆరోపణలు..!

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బత్తుల జోసెఫ్) అరెస్టు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలు ఉన్నాయని గన్నవరం పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ఆయనకు జులై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.   పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు…

AP

నా బిడ్డ మరణాన్ని వాడుకున్నారు.. పవన్ కల్యాణ్ పై పోలీసులకు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు..!

ఎపీలో ఒకప్పుడు సుగాలి ప్రీతి మరణం కేసు సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి న్యాయం కోసం పోరాటం చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ప్రస్థుతం మల్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరుతున్నారు.   ఎన్నికలకు ముందు.. ఈ కేసుకు సంభందించి ప్రస్థుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‌పై కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్…

AP

కుప్పంలోనూ బంగారం నిక్షేపాలు ఉన్నాయంటున్నారు… వెలికితీస్తాం: సీఎం చంద్రబాబు..

తన సొంత నియోజకవర్గమైన కుప్పాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా, దేశానికే ఆదర్శంగా నిలిపే ‘స్వర్ణ కుప్పం’ నిర్మాణానికి నాంది పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం పర్యటనలో భాగంగా… రూ.118 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక ఆర్టీసీ బస్ స్టేషన్, డిపో పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు, అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూనే గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు.   కుప్పంలోనూ బంగారు గనులు…

AP

ఆస్ట్రేలియా వస్తే చంపేస్తాం… ప్రధాని మోదీకి బెదిరింపులు..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు కొద్ది రోజుల ముందు ఆన్‌లైన్‌లో హత్య బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు (ఏఎఫ్‌పీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీ పర్యటనను, ప్రవాస భారతీయులతో జరగనున్న భారీ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపు వెలువడింది.   వివరాల్లోకి వెళితే, ప్రధాని మోదీ జూలై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.…

AP

61 ఏళ్ల భూ సమస్యకు తెరదించిన సీఎం చంద్రబాబు..! రైతుల కళ్లలో ఆనందం..

ఆరు దశాబ్దాలుగా తమ బతుకుల్లో అలుముకున్న అనిశ్చితికి తెరపడింది. మూడు తరాలుగా సాగుచేస్తున్న భూమికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తమదన్న హక్కు పత్రాలు చేతికి అందడంతో ఆ రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో 61 ఏళ్లుగా నలుగుతున్న తీవ్రమైన భూ సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపారు. శనివారం కంగుందిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 322 రైతు కుటుంబాలకు చెందిన 460.19 ఎకరాల భూమికి సంబంధించిన డీకేటీ…

AP

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పవన్ కల్యాణ్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం పవన్ విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లారు. ఈ భేటీ చాలా ఆత్మీయంగా, ఫలప్రదంగా జరిగిందని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారని, గవర్నర్ మార్గదర్శకత్వం, ఆతిథ్యం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.   అంతకుముందు, పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ఈగల్’ విభాగం చీఫ్, సైబర్…

AP

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం..!

రాయల సీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లెలో రూ.16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జేఎస్ డబ్ల్యూ రాయలమీస ఉక్కు కర్మాగార పనులను అధికారికంగా చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న స్టీల్ ప్లాంట్ కల.. కూటమి ప్రభుత్వం వచ్చాక నెరవేరబోతోందని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభంతో రాయలసీమలో నవశకం మెుదలైందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత…