AP

AP

తిమ్మమ్మ మర్రిమానులో వైభవంగా ప్రారంభమైన తిమ్మమాంబ, మహాశివరాత్రి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ గారు.

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో తిమ్మమ్మ మర్రిమాను లో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ,మహాశివరాత్రి ఉత్సవాలు సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటి బైలు) గ్రామంలో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ గుస్సాడి నృత్యాలతో, హిమాన్షు శాస్త్రీయ భరత నాట్యంతో కళాకారులు అద్భుతంగా అలరించారు. అనంతరం…

AP

తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ…

శ్రీ సత్య సాయి జిల్లా…… తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ… శివరాత్రి మహోత్సవం సందర్భంగా వి.వి.ఐ.పిల రాక, భక్తులకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు… డ్రోన్, సిసి కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా… ఉత్సవాలకు పోలీస్ శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం…… భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం….. లేపాక్షి, హేమావతి, తిమ్మమ్మ మర్రిమాను, కాటి కోటేశ్వర ఆలయాల వద్ద పోలీసులతో బందోబస్తు…

AP

కాంగ్రెస్ గాలిలో మేడలు కట్టింది.. మా అంచనాలు కొంచెం తగ్గాయి: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అంచనాలపై కేటీఆర్ నిజాయితీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, బీఆర్ఎస్ కనీసం 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తాము అంచనా వేశామని కేటీఆర్ అంగీకరించారు. అయితే, తుది ఫలితాల్లో ఆ సంఖ్య ఆశించిన దానికంటే కొంత మేర తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ అడ్డంకులు, అధికార యంత్రాంగం దుర్వినియోగం వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపాయని ఆరోపించారు. అయినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలపై…

AP

ఏపీలో దివ్యాంగులకు అదిరిపోయే వార్త: ‘ఇంద్రధనస్సు’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రకటించారు. ఈ పథకానికి “ఇంద్రధనస్సు” అని పేరు పెట్టారు. గతంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50 శాతం రాయితీ మాత్రమే ఉండేది. అయితే, ఈ కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత, వారు మహిళల మాదిరిగానే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ మరియు సిటీ బస్సులలో రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా…

AP

బడ్జెట్‌లో అన్నీ అబద్ధాలే.. అప్పులెంతో ఎందుకు చెప్పలేదు?: ప్రభుత్వంపై బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం!

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం అంతా అబద్ధాల మయమని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సభలో వాస్తవాలను దాచి అబద్ధాలు చెప్పడం పెద్ద నేరమని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి కొత్తదనం లేదని, గతంలో తాము ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాన్నే మళ్లీ చదివినట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పుల గురించి పదేపదే మాట్లాడే కూటమి ప్రభుత్వం, ఈ బడ్జెట్‌లో రాష్ట్రంపై ఉన్న అసలు అప్పు ఎంత ఉందో…

AP

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధీమా!

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసానికి గురిచేసిందని, ప్రస్తుతం తమ కూటమి ప్రభుత్వం ఆ శిథిలాల నుంచి నవ్యాంధ్రను పునర్నిర్మిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చట్టసభ గౌరవాన్ని తగ్గించి, దానిని ‘బూతుల అడ్డా’గా మార్చారని జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సభా గౌరవాన్ని కాపాడటమే తమ ప్రాధాన్యతని, ఇటీవల…

AP

ఘనంగా రఘువీరా రెడ్డి 69వ జన్మదిన వేడుకలు: ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

గౌ. డా.నీలకంఠాపురం రఘువీరా రెడ్డి గారి 69 వ జన్మదినం సందర్భంగా ఆయన ఇంటి ఇలవేల్పు అయిన శ్రీమథ్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రఘువీరా గారి పేరు మీద అభిషేకం, అర్చన చేపించడం జరిగింది. అపర భగిరథుడు, మా లాంటి యువతకు ఆదర్శం , మాకు మార్గ నిర్ధేశకులు , క్రమశిక్షణ , కఠోర శ్రమ , అన్నింటికీ మించి మానవత్వానికి , నిజాయితీకి నిలువెత్తు రూపం జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు…

AP

లడ్డూ వివాదంపై బాబును వదిలేయొద్దు: ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ ధ్వజం!

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారని విమర్శించారు. కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని, వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే ట్యాంకర్ల సరఫరా జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సింది, క్షమాపణలు కోరాల్సింది చంద్రబాబేనని జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీని గుర్తించకుండా…

AP

కదిరిలో కార్మిక గర్జన: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల భారీ ర్యాలీ, మానవహారం!

సత్యసాయి జిల్లా కదిరిలో సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె కేంద్రం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలు వ్యతిరేకిస్తూ కదిరిలో ర్యాలీ.. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు.. ఏఐటీయూసీ,సిఐటియు కార్మిక, కర్షక సంఘాలు,బ్యాంకు ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బందితో అంబేద్కర్ సర్కిల్లో మానవహారం ప్రజా న్యూస్ కదిరి

AP

కదిరిలో ఘనంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి: ‘సమర్పణ దివస్’ నిర్వహించిన బీజేపీ శ్రేణులు

  పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా కదిరిలో బిజెపి ఆధ్వర్యంలో సమర్పణ దివస్… భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షలు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ జిఎం శేఖర్ స్వామి గారి ఆదేశాల మేరకు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు బిజెపి కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి బంగ్లా లో ఘనంగా నివాళులు అర్పించి సమర్పణ దివస్ కార్యక్రమం…