AP

AP

నకిలీ పోలీసులతో ర్యాలీలా..? వైసీపీపై హోంమంత్రి అనిత నిప్పులు..

నకిలీ పోలీసులతో ర్యాలీలు నిర్వహిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్ర పోలీసు వ్యవస్థను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ నేతలు ఇలాంటి దిగజారుడు చర్యలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు నకిలీ పోలీసుల ముసుగులో ర్యాలీలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించిన ఆమె, ముసుగులు వేసుకుని క్రిమినల్ రాజకీయాలు చేసేవారికి రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదని తేల్చి చెప్పారు.…

AP

ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలకు కూటమి పార్టీల హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు తమ సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. మిత్రపక్షాల నాయకులను గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు, విద్వేషపూరిత ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంయుక్తంగా హెచ్చరించాయి. ఈ మేరకు ‘ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ’ పేరుతో ఒక బహిరంగ ప్రకటనను విడుదల చేశాయి.గత కొంతకాలంగా కూటమి పార్టీల…

AP

డీఎస్సీపై వైసీపీ ఏపీ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు..

డీఎస్సీ‌లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు సర్కార్‌పై ఒత్తిడి తేవాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందా? దాని పేరుతో నిరసనలు.. ర్యాలీలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని భావిస్తోందా? ఈ ఇష్యూ ద్వారా జెన్ జీలను తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేసిందా? డీఎస్సీ వ్యవహారంపై కోర్టు కూడా సీబీఐ విచారణకు ససేమిరా చెప్పినా, ఎందుకు రాద్ధాంతం చేస్తోంది? సోమవారం నిరసన ర్యాలీలో కీలక నేతలు అరెస్టుతో పెద్దగా స్పందన లేదా? ఏపీలో కూటమి ప్రభుత్వం గతేడాది డీఎస్సీ నిర్వహించింది.…

AP

పోలవరంపై కేంద్రం సంచలన ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, పనుల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ ఆర్‌. కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల (2021-26) కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటివరకు రూ. 12,620.53 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా, ప్రాజెక్టు…

AP

దైవ నామాలను అపహాస్యం చేయొద్దు: పవన్ కల్యాణ్..

దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ ప్రయోజనాల కోసం పేరడీలుగా మార్చి అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర నామాలను కించపరచడం దారుణమని ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.నెల్లూరు నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటనను ఆయన ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ రాజకీయ పార్టీ, తమ కార్యక్రమాల్లో…

AP

రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. వైద్య విద్యార్థిని జీవన్మరణ పోరాటం

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్య విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఓ యువతి, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారి కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో పాటు రోడ్డు భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ఈ ప్రమాదం రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ సమీపంలో…

AP

డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: బొత్స

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో పార్టీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంపై జరిగిన దాడి దురదృష్టకరమని బొత్స పేర్కొన్నారు. టెంట్లను…

AP

Kurnool: వృద్ధురాలి ఆత్మహత్య కేసులో 12 మందిపై BNS 108 కింద కేసు

కర్నూలు జిల్లా గోనెగండ్లలో 72 ఏళ్ల చాకలి ఈరమ్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు 12 మందిపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. వృద్ధురాలి భూమికి సంబంధించి ఇతరులకు పాస్‌బుక్‌ మంజూరు చేయడంలో అధికారులు వ్యవహరించిన తీరుపై, అలాగే ఆమెపై మరో వర్గం దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై వృద్ధురాలి కుమారుడు కర్రెన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి భూమి విషయంలో అధికారులు, మరో వర్గానికి చెందిన వ్యక్తులు వేధింపులకు…

AP

కర్నూలులో ఉద్రిక్తత.. గాయపడిన శేఖర్ యాదవ్ కుటుంబానికి టీడీపీ నేతల పరామర్శ

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో దాడిలో తీవ్రంగా గాయపడిన శేఖర్ యాదవ్ కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలాజీ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన అనుచరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. యాదవ కుటుంబాలను…

AP

Nellore: Road Accident Victim’s Family Receives Financial and Essential Support

నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తిరుమనతిప్ప ఎస్టీ కాలనీలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుడు మణి కుటుంబానికి ఆదివాసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక, నిత్యావసర సహాయం అందించారు. ఆదివాసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేష్ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు బొచ్చు నాగేశ్వరరావు సహకారంతో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన దాతలు, టీడీపీ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్, నేతాజీ కాలేజ్ కరస్పాండెంట్ మదర్ భాష తదితరుల…