AP

AP

విజయవాడలో ఉగ్ర కలకలం… ముగ్గురు యువకుల అరెస్ట్..

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడలో ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్ అధికారులు మంగళవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై మహమ్మద్ రహమతుల్లా షరీఫ్ (23), ఎండీ డానిష్ (27), మీర్జా సోహైల్ బేగ్ (23)‌లను అదుపులోకి తీసుకున్నారు.   విజయవాడలోని వించిపేటలో నిందితుల నివాసాల సమీపంలో వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నివాసాల్లో సోదాలు…

AP

జనసేన పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. నోవాటెల్ భేటీలో కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశంపై కూలంకషంగా చర్చించనున్నారు. కేవలం ఎన్నికల విజయానికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా జనసేనను ప్రతి గ్రామంలోనూ నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.   ముఖ్యంగా పార్టీని…

AP

కదిరిలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం: ‘టీబీ అంతం – మన పంతం’ అంటూ భారీ ర్యాలీ

ఈరోజు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా కదిరి టీబి యూనిట్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉన్న సాయంత్రం పూట జ్వరము వస్తూ ఉన్న దగ్గినప్పుడు గళ్ళలో రక్తం పడిన బరువు తగ్గిపోతున్న వారు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో గల్ల పరీక్ష మరియు వీలైతే ఎక్సరే కూడా చేయించుకోవాలి ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే…

AP

ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో భారీ అధ్యాయం మొదలైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) ఇండియా ఏర్పాటు చేయనున్న మెగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు సోమవారం శంకుస్థాపన జరిగింది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌గా నిలవనున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా, పారిశ్రామిక ఆవిష్కరణలలో ఏపీని ముందంజలో నిలుపుతుందని ఆయన…

AP

అమరావతిపై కుట్రలు సహించం.. హోంమంత్రి అనిత సీరియస్..

రాజధాని అమరావతిలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు కుట్రలు పన్నినా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.   అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. సోమవారం అర్ధరాత్రి రాయపూడి సమీపంలోని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంపై వివరాలు వెల్లడించారు. ఐదు అగ్నిమాపక వాహ‌నాలు శ్రమించి…

AP

రాయలసీమ పునరుత్పాదక వెలుగులు: అన్నదాత తోడ్పాటుతో దేశానికి ఇంధన భరోసా

ఒక్కరి సాయం… వేయి ఊళ్లకు దీపం. ………………………………. *ప్రపంచానికి కాంతి తేజం. *ప్రాజెక్టుల ఆశా కిరణం. *చరిత్రకు ఎక్కిన రైతు లోకం. *మట్టిలో మాణిక్యం. ……………………………….. వ్యవసాయంలో “సాయం” ఉంది. అన్నదాతలో “దాత” దాగి ఉంది.సాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక దానకర్ణుని మించిన మేటి. దాన్యపు గింజలు పండించి అందరి ఆకలిని తీర్చే అలుపెరుగని యోధుడు…నేడు ప్రపంచానికి వెలుగునిచ్చే కాంతి కిరణం అయ్యాడు. ప్రాజెక్టుల పాలిట ఆశా దీపమై మట్టిలో మాణిక్యం అనిపించు కున్నాడు.…

APkarnataka

పరిపాలనాపరమైన జాప్యాల వల్ల కర్ణాటకలో పునరుత్పాదక ఇంధన విస్తరణ మందగమనం ​బెంగళూరు:

భారతదేశంలో నవీకరింపబడే ఇంధన (Renewable Energy) అభివృద్ధిలో కర్ణాటక దీర్ఘకాలంగా అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. బలమైన గాలి కారిడార్లు, అపారమైన సౌరశక్తి సామర్థ్యం మరియు ప్రగతిశీల విధాన చట్రంతో, స్వచ్ఛ ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించిన మొదటి రాష్ట్రాలలో ఇది ఒకటి. ​అయితే, ఇటీవలి సంవత్సరాలలో హరిత విద్యుత్ ఉత్పత్తిని వేగంగా పెంచుతున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, కర్ణాటకలో ఈ వృద్ధి వేగం తగ్గింది. ​ప్రస్తుత పరిస్థితి మరియు గణాంకాలు ​కర్ణాటక పునరుత్పాదక ఇంధన…

AP

గోదావరిలో విషాదం: సెల్ఫీ సరదా ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది!

భద్రాచలం సమీపంలోని ఏటపాక మండలం కొల్లూగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరి నదిలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అమరావతిలోని ఎస్ఆర్ఎంటీ (SRMT) కళాశాలలో చదువుతున్న నవదీప్, తేజసాయి, సతీష్ కుమార్, దీపక్, హర్షవర్ధన్ అనే విద్యార్థులు ఉగాది సెలవుల నేపథ్యంలో భద్రాచలం వచ్చారు. అక్కడ తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి నది ఒడ్డున ఫోటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఒకరు నీటిలో పడిపోయారు. అతడిని కాపాడే ప్రయత్నంలో…

AP

ఏపీలో ఉద్యోగులకు గుడ్ న్యూస్: పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs) మరియు గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా ఉద్యోగులు చేస్తున్న విన్నపాలను మన్నిస్తూ, మంత్రుల బృందం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్…

AP

కదిరి ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణం ఈద్గాహ్ మైదానంలో ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు #eidmubarak2026 #EidUlFitrMubarak #Kadiri #kandikuntavenkataprasad #kadiriMLAkandikunta