Kurnool: వృద్ధురాలి ఆత్మహత్య కేసులో 12 మందిపై BNS 108 కింద కేసు
కర్నూలు జిల్లా గోనెగండ్లలో 72 ఏళ్ల చాకలి ఈరమ్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు 12 మందిపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. వృద్ధురాలి భూమికి సంబంధించి ఇతరులకు పాస్బుక్ మంజూరు చేయడంలో అధికారులు వ్యవహరించిన తీరుపై, అలాగే ఆమెపై మరో వర్గం దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై వృద్ధురాలి కుమారుడు కర్రెన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి భూమి విషయంలో అధికారులు, మరో వర్గానికి చెందిన వ్యక్తులు వేధింపులకు…

