AP

సం కల్ప సిద్దేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనానికి తెల్లవారు జామున 3గంటల నుండి భక్తులు పోటెత్తారు

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజక వర్గం
కిర్లంపూడి మండలం గోనేడ గ్రామం లో ఉన్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ
సం కల్ప సిద్దేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనానికి తెల్లవారు జామున 3గంటల నుండి భక్తులు పోటెత్తారు.పవిత్ర ఏలేరు నదిలో
స్తానా లు ఆచరించి స్వామివారిని. దర్శించుకునీ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా తగు ఏర్పాట్లు చేశారు