కశ్మీర్లో గాజా తరహా సొరంగ యుద్ధానికి పాక్ ఉగ్రవాద సంస్థలు..
కశ్మీర్లో గాజా తరహా సొరంగ యుద్ధానికి ఉగ్రవాద సంస్థలను పాక్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హమాస్ నుంచి లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం)కు యుద్ధ నైపుణ్యాలు అందేలా పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ వ్యూహం పన్నుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా హమాస్, పాక్ ఉగ్ర సంస్థల మధ్య పెరుగుతున్న సంబంధాలపై భారత భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సొరంగాల ఆధారంగా గెరిల్లా యుద్ధం సాగించేలా లష్కర్, జైష్ను సిద్ధం చేయడం…

