News

National

వరుస షాకులు, కేజ్రీవాల్ ఆ పిటీషన్ తిరస్కరించిన ట్రయల్ కోర్టు..!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న ఢిల్లీ హైకోర్టు కేజ్రివాల్ అరెస్ట్ అక్రమమని, ఈడి అధికారుల అరెస్ట్ ను రద్దు చేయాలంటూ దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేసి కేజ్రీవాల్ కు షాకిచ్చింది. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కూడా మరొక గట్టిషాక్ ఇచ్చింది.   లాయర్లను కలిసే సమయం పెంచాలన్న…

TELANGANA

హోరాహోరీగా వాదనలు.. విచారణ ఏప్రిల్ 26కు వాయిదా..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయ్యి ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కాలం కలిసి రావడం లేదు. ఆమె ఏ కోర్టుకు వెళ్లిన చుక్కెదురే అవుతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఒకపక్క ఈడీ విచారణ తో పాటు, మరోపక్క సిబిఐ కూడా విచారణకు రెడీ అవ్వడంతో ఎమ్మెల్సీ కవిత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.   కవిత సీబీఐ విచారణ పిటీషన్ వాదనలు…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక పరిణామం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వార్ రూములను ఏర్పాటు చేసి రాజకీయ నాయకుల, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి, రకరకాల సెటిల్మెంట్లకు, బెదిరింపులకు పాల్పడ్డారని, పోలీసు ఉన్నతాధికారుల నుండి, కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని తాజాగా జరుగుతున్న విచారణలో తెలుస్తుంది.   ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు…

AP

సీఎం జగన్ ఆపరేషన్ పిఠాపురం – కీలక నిర్ణయం..!!

ఏపీలో ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతోంది. మూడు పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. జగన్ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవటమే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నారు. అటు పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైన అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం పైన జగన్ ఫోకస్ చేసారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.   పిఠాపురం సమరం జనసేనాని…

AP

పవన్ కళ్యాణ్ కు ఈసీ నోటీసులు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ ఇవాళ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ పై తాజాగా అనకాపల్లి సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముకేష్ కుమార్ మీనా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపారు. 48 గంటల్లోగా ఈ వ్యాఖ్యలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆయనకు సూచించారు. దీంతో పవన్ వివరణ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు.   ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో రాజకీయ…

APTELANGANA

క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజు మనం ఉగాది జరపుకుంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని… జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. ఉగాది ప్రాముఖ్యతపై బిగ్‌టీవీ నెట్ యూజర్స్‌కు స్పెషల్‌.   ఉగాది హిస్టరీలోకి వెళ్తే..!   హిందూ పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. దుర్గామాత తొమ్మిది రూపాలను జరుపుకునే తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజు – చైత్ర నవరాత్రి.…

National

కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు వెలువరించనున్న ఢిల్లీ హైకోర్టు..

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.   హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జాబితా ప్రకారం, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తారు.   తన అరెస్ట్‌తో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో తన తదుపరి రిమాండ్‌ను…

TELANGANA

కవిత మధ్యంతర బెయిల్ పై కోర్టు కీలక నిర్ణయం..!

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ.. బెయిల్‌ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది. మార్చి 26 నుంచి తిహార్‌ జైల్‌లో ఉన్నారు. రేపటితో కవిత జ్యూడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. దీంతో, కవిత నెక్స్ట్ స్టెప్ పైన ఆసక్తి కొనసాగుతోంది.  …

TELANGANA

ఎన్నికల వేళ కేసీఆర్ బిగ్ స్కెచ్ – టార్గెట్ రేవంత్…!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొని గులాబీ పార్టీని దెబ్బ తీసేందకు ప్రయత్నిస్తోంది. దీంతో, పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. రైతు సమస్యలపైన రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.   తెలంగాణలో 14 ఎంపీ సీట్లలో గెలుపే…

AP

టీడీపీ కూటమి మేనిఫెస్టో పై కీలక నిర్ణయం – వైసీపీకి పోటీగా..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలు విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే అమలు చేసే నిర్ణయాల గురించి ప్రచారంలో వివరిస్తున్నారు. ఇక, మూడు పార్టీల ఎన్డీఏ కూటమి..వైసీపీ తమ మేనిఫెస్టోల రూపకల్పన పైన ఫోకస్ చేసాయి. టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇటు జగన్ ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ సమయంలోనే టీడీపీ కూటమి మేనిఫెస్టో పైన కీలక నిర్ణయం…