News

AP

త్రిశూలం ఆకారంలో ముల్లంగి.

అరుదైన ఆకృతిలో ముల్లంగి: అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కత్తివారిపల్లి గ్రామంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రైతు నాగభూషణ తన పొలంలో సాగు చేసిన ముల్లంగి పంటను తీస్తుండగా, ఒక ముల్లంగి వింత ఆకృతిలో కనిపించింది. సాధారణంగా పొడవుగా లేదా గుండ్రంగా ఉండే ముల్లంగికి భిన్నంగా, ఇది స్పష్టమైన త్రిశూలం ఆకారంలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తరలివచ్చిన గ్రామస్థులు: ఈ వింత ముల్లంగి వార్త దావాగ్నిలా గ్రామం మొత్తం వ్యాపించింది.…

AP

కదిరిలో నేరగాళ్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్: గజదొంగ పసుపులేటి సాయికి సంకెళ్లు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నేరాలకు పాల్పడాలంటే భయపడే విధంగా ముద్దాయిల పై కదిరి పోలీసుల ఉక్కు పాదం మోపారు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 28 కేసుల్లో ముద్దాయి అయినా తనకల్లు మండలం చెందిన పసుపులేటి సాయి అనే భయంకర నేరస్తుడిని తమదైన స్టైల్ లో నిందితుడు పసుపులేటి సాయికి కోటింగ్ ఇచ్చి చేతులకు బేడీలు వేసి మండే ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు ఆసక్తిగా తిలకించిన పట్టణ…

AP

అంగన్వాడి వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేయాలి… రిలే నిరాహార దీక్షలో గోవిందమ్మ, మేరీ డిమాండ్..

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం అంగన్వాడి వర్కర్లకు తక్షణమే గ్రాట్యుటీ అమలు చేయాలని రాయదుర్గం ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గోవిందమ్మ, కార్యదర్శి మేరీ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రెండు రోజుల రిలే నిరాహార దీక్షలో భాగంగా రాయదుర్గం ప్రాజెక్టు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్లు నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్లు ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో సేవలందిస్తున్నప్పటికీ…

AP

తాడిమర్రిలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పర్యటన: నూతన వధూవరులకు ఆశీస్సులు, వైసీపీ నాయకులతో తేనీటి విందు

తాడిమర్రి, ఫిబ్రవరి 23:(YES9TV) ఆదివారం తాడిమర్రి మండలంలోని చిల్ల కొండయ్యపల్లి గ్రామంలో జరిగిన సందీప్–చందన వివాహ కార్యక్రమానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. తదుపరి మండలంలోని వైసీపీ నాయకులతో కలిసి తాడిమర్రి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ, అభివృద్ధి అంశాలపై నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఆరవేటి కాటమయ్య, ఆరవేటి శివ,…

AP

తాడిమర్రి కస్తూర్బా పాఠశాలలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం: విద్యార్థులకు క్విజ్ పోటీలు మరియు బహుమతుల ప్రదానం

తాడిమర్రి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలిక ల పాఠశాలలో ప్రధాన మంత్రి నిర్వహించే మంకీ బాత్ కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఆ అంశాలపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోతలయ్య రామాంజనేయులు కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిన్న పార్థసారథి , మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నరేష్ గారు పాల్గొన్నారు.

AP

రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

తలుపులమ మండల కేంద్రానికి చెందిన చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అలియాస్ డిక్కీ బాబు అనే వ్యక్తి రైస్ బిల్డింగ్ చేసే వస్తువులు తాను తయారు చేస్తానని వాటికి పెట్టుబడిగా కొంత నగదు ఇస్తే కోట్లలో లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రెండు మార్లు 10 లక్షలు తీసుకుని మోసం చేయడంతో పాటు డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో చంపుతానని బెదిరించడంతో వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని డీకే బాబుని…

AP

కదిరిలో ఘనంగా ‘ప్రత్యూష హాస్పిటల్’ ప్రారంభోత్సవం

*నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యూష హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి పట్టణం కాలేజ్ సర్కిల్ నందు ఓల్డ్ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యూష హాస్పిటల్ వారి ఆహ్వానం మేరకు పూజ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి హాస్పిటల్ ను ప్రారంభించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

AP

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు – 2026: ఘనంగా ఏర్పాట్లు, అధికారుల సమన్వయ సమావేశం

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి పట్టణము వెలశీయున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు-2026 సంవత్సరము సందర్భముగా 27.02.2026  నుండి 13.03.2026 వరకు 15 రోజులు పాటు అత్యంత వైభవముగా జరుగును. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవములకు వివిధ ప్రాంతముల నుండి విశేషముగా లక్షలాది మంది భక్తులు వచ్చెదరు. సదరు బ్రహ్మోత్సవ రోజులలో భక్తాదులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండ వుండుటకు, బ్రహ్మోత్సవములు విజయవంతముగా నిర్వహించుటకు తీసుకొనవలసిన చర్యలు విషయమై కదిరి శాసన సభ్యులు గౌరవనీయులైన శ్రీ.కందికుంట వెంకటప్రసాద్ గారి…

AP

స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*

కదిరి నియోజకవర్గం తలుపుల మండలం మేజర్ పంచాయతీ గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సుపరిపాలనకు నిదర్శనం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఇస్తే, ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ రథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో తలుపుల మండలం ఎంపిడివో గారు మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద…

CINEMA

బెంగళూరులో ఏఎంబీ సినిమాస్: దక్షిణ భారతదేశంలోనే తొలి డాల్బీ విజన్ స్క్రీన్‌ను ప్రారంభించిన మహేశ్ బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు శనివారం బెంగళూరులో పర్యటించారు. అక్కడ కొత్తగా ప్రారంభమైన తన సొంత మల్టీప్లెక్స్ చైన్ ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas)ను ఆయన స్వయంగా సందర్శించి, అందులోని అత్యాధునిక వసతులను పరిశీలించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అత్యంత విజయవంతంగా నడుస్తున్న ఏఎంబీ సినిమాస్ బ్రాండ్‌ను ఇప్పుడు కర్ణాటక రాజధానికి విస్తరించడం ద్వారా మహేశ్ బాబు వ్యాపార రంగంలో మరో కీలక ముందడుగు వేశారు. ఈ మల్టీప్లెక్స్ ఒక ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణ…