ఎల్పీజీ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన..!
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి ప్రభుత్వం ముందస్తుగానే అదనపు గ్యాస్ కార్గోలను సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో ఎక్కడా అంతరాయం కలగకుండా చమురు సంస్థల ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ సాగిస్తున్నారు. గత రెండు రోజులుగా అధికారులు స్వయంగా డిస్ట్రిబ్యూషన్…

