కేటీఆర్, హరీశ్రావువి అన్నీ అబద్ధాలే: కాళేశ్వరం వైఫల్యాలపై మంత్రి పొంగులేటి ధ్వజం
తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ దూరమని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఆశించిన ఫలితం మాత్రం శూన్యమని విమర్శించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని, వారి విమర్శలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన ఆక్షేపించారు. గత పాలకులు దాదాపు రూ.…

