భారత్ చుట్టూ విదేశీ నిఘా..? వరుస ఘటనల వెనుక ఏం జరుగుతోంది..?
భారత్తో పాటు దక్షిణాసియా ప్రాంతంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస ఘటనలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల అమెరికా, ఉక్రెయిన్కు చెందిన వ్యక్తుల అరెస్టులు, బంగ్లాదేశ్లో అమెరికా ప్రత్యేక దళాల అధికారి అనుమానాస్పద మృతి వంటి పరిణామాలు ప్రాంతీయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఈ ఘటనల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు ఏ అధికారిక సంస్థ కూడా నిర్ధారించలేదు. నేపాల్ సరిహద్దులో అమెరికా పౌరుడు ఈ నెల ఉత్తరప్రదేశ్లోని సోనౌలి సరిహద్దు…

