News

TELANGANA

ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం..!

ఏ హానీ జరగకుండా చూసుకోవాల్సిన వారే ఆ చిన్నారి పాలిట రాక్షసులయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వరుసకు అన్నలయ్యే ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అది చూసి మందలించాల్సిన మేనమామ కూడా అత్యాచారం జరిపాడు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.   6వ తరగతి చిన్నారి.. కీసర ప్రాంతానికి చెందిన బాధిత చిన్నారి తండ్రికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి…

TELANGANA

రాజీనామాతో సరిపెట్టేస్తారా.. నీట్ లీకేజీ బాధ్యులపై చర్యలెక్కడ..? కేంద్రంపై కవిత ఫైర్..

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయటంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. విద్యార్థుల ప్రొటెస్ట్ కారణంగానే కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం కేంద్ర మంత్రి రిజైన్ చేస్తే సరిపోదన్నారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. పేపర్ లీకేజీ సంక్షోభాలకు ఇది ఎంత మాత్రం పరిష్కారం కాదన్నారు. కేవలం బీజేపీకి జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకే కేంద్రమంత్రి తో రాజీనామా చేయించారని చెప్పారు.  …

AP

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో కలకలం.. భర్త, అత్తమామలతో సహా 11 మందిపై మందిపై గృహ హింస కేసు..

వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంలో ఊహించని వివాదం తెరపైకి వచ్చింది. ఆయన కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో జోగి రమేష్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం స్థానికంగానే కాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.   వరకట్న వేధింపులు.. హత్యాయత్నం ఆరోపణలు బాధితురాలు మేఘన పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం…

AP

ఆగస్టు నుంచి ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన..

కర్నూలు జిల్లాలోని స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.197 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అనంతరం సంజీవని బహిరంగ సభలో మాట్లడారు. సీఎం అంటే సెక్రటేరీయేట్‌లో ఉండే చీఫ్ మినిస్టరే కాదు.. ప్రజలతో ఉండే కామన్ మ్యాన్ అనేది నా భావన.. అందుకే నిత్యం ప్రజలతోనే ఉంటున్నానని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటేనే ఉత్సాహంగా ఉంటానని, నెలలో నాలుగు కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకున్నాంమని తెలిపారు.   రాష్ట్రవ్యాప్తంగా…

National

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి..

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పుకు దారితీసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. అనంతరం, ఆయన స్థానంలో సీనియర్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది.   నీట్ పేపర్ లీక్…

National

రాజకీయాల్లోకి ‘కాక్రోచ్’ పార్టీ..?

నీట్ పేపర్ లీక్ వివాదంపై నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాతో ముగిశాయి. నిరసనలకు నాయకత్వం వహించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో సుదీర్ఘ పోరాటం ముగిసింది. అయితే, ఈ విజయం తర్వాత సీజేపీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తుందా? అనే చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.   ఈ పరిణామాల అనంతరం ‘ఎన్డీటీవీ’కి ఇచ్చిన…

TELANGANA

హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్… ఇకపై నీళ్ల కష్టాలకు శాశ్వత చెక్..!

క్యూర్ (కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ) ప‌రిధిలో తాగు నీటి స‌ర‌ఫ‌రాకు సంబంధించి స‌మ‌గ్ర తాగు నీటి స‌ర‌ఫ‌రా మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల‌తో పాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి స‌ర‌ఫ‌రాలో ఏక‌రూప‌త ఉండాల‌న్నారు. రానున్న 50 ఏళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మాస్ట‌ర్ ప్లాన్ ఉండాల‌ని సీఎం సూచించారు.   తాగునీటి సరఫరాపై సీఎం సమీక్ష..     హైద‌రాబాద్ మ‌హా న‌గ‌ర తాగు నీటి…

TELANGANA

నీట్ కుట్రల వెనుక విదేశీ శక్తులు: బండి సంజయ్..

ఢిల్లీలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. నీట్ ఆందోళనల ముసుగులో దేశంలో అరాచకాలు సృష్టించేందుకు కొన్ని కుట్ర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఎండగట్టారు.   నీట్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల కలలు, తల్లిదండ్రుల ఆశలతో ముడిపడి ఉన్న అంశమని, ఈ ఘటనపై ప్రధాని మోదీ…

National

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొననున్న మమతా బెనర్జీ..

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో సంస్కరణలు కోరుతూ యువత చేపట్టిన ఉద్యమానికి ఆమె తన మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా, జూలై 27న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని శుక్రవారం వెల్లడించారు.   ఇదే సమయంలో, లోక్‌సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా సీనియర్…

AP

మంగళగిరి కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కల్యాణ్..

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ‘జయంత్’, ‘అభిమన్యు’ అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.   కుంకీ ఏనుగులకు పూలమాలలు వేసి, స్వయంగా చెరుకు…