News

Business

Gas Cylinder: e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ బుకింగ్ రద్దు? వినియోగదారులకు కీలక అలర్ట్

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్యాస్ సిలిండర్ సబ్సిడీని సక్రమంగా అందించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు e-KYC ప్రక్రియను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులు తమ e-KYC ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థలు సూచిస్తున్నాయి. e-KYC పూర్తి చేసేందుకు ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో నిబంధనలు ముందుగానే అమల్లోకి వస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఆగస్టు 1 నుంచే…

AP

Nellore: Road Accident Victim’s Family Receives Financial and Essential Support

నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తిరుమనతిప్ప ఎస్టీ కాలనీలో ఇటీవల బైక్ ప్రమాదంలో మృతి చెందిన గిరిజనుడు మణి కుటుంబానికి ఆదివాసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక, నిత్యావసర సహాయం అందించారు. ఆదివాసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేష్ సూచనల మేరకు, జిల్లా అధ్యక్షుడు బొచ్చు నాగేశ్వరరావు సహకారంతో ఈ సహాయ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన దాతలు, టీడీపీ నాయకుడు కాకు మధుసూదన్ యాదవ్, నేతాజీ కాలేజ్ కరస్పాండెంట్ మదర్ భాష తదితరుల…

TELANGANA

KTR Criticised: సీఎం రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారు.. యువజన కాంగ్రెస్ నేత శ్రీకర్ గౌడ్

ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, విద్యావ్యవస్థ బలోపేతంపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకర్ గౌడ్ విమర్శించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ రాజకీయ స్వార్థంతో తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీకర్ గౌడ్…

National

E20 Petrol: పెట్రోల్ ధర తగ్గించేందుకు కాదు.. E20పై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్‌లోని కొన్ని భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇథనాల్ మిశ్రమ ఇంధనానికి ప్రత్యేక ధర నిర్ణయించాలని, సాధారణ పెట్రోల్‌కు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలని కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే E20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం…

World

Trump Warns Iran: అమెరికాతో ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌కు సరఫరాలు అడ్డుకుంటామని ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ ఒకవైపు తెరవెనుక అమెరికాతో చర్చలకు ప్రయత్నిస్తూ, మరోవైపు బహిరంగంగా మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని చెబుతోందని ఆయన ఆరోపించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే లేదా ఆ దేశం పూర్తిగా లొంగిపోకపోతే, తమ అనుమతి లేకుండా ఎలాంటి సరఫరాలు ఇరాన్‌కు చేరవని ట్రంప్ హెచ్చరించారు. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో సోమవారం చేసిన పోస్టులో ట్రంప్ ఇరాన్ నాయకత్వం ద్వంద్వ…

TELANGANA

నిమ్స్‌లో 1000 రోబోటిక్ సర్జరీలు.. దేశంలోనే కొత్త రికార్డ్..!

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య రంగంలో అరుదైన మైలురాయిని అధిగమించింది. మూడేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఇదొక నూతన రికార్డు అని, సామాన్యులకు సైతం అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రభుత్వం పేర్కొంది.ఈ అద్భుత ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్, యూరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం సీనియర్…

TELANGANA

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసులో మరో ట్విస్ట్..! ఏపీ మహిళతో రిలేషన్..

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసు ఎంతవరకు వచ్చింది? తీగలాగితే డొంక కదులుతోందా? తాజాగా మరో మహిళతో అతడికి రిలేషన్ షిప్ ఉందా? గదిలో ప్రేమ లేఖల మాటేంటి? సదరు మహిళ ఏపీకి చెందిన మహిళా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కేసు కొత్త మలుపు ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన మరో…

AP

ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..

అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ నేతల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాను నిరోధించేందుకు ఉరవకొండలోని వైసీపీ కార్యాలయం వద్ద విశ్వేశ్వర్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా, అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా పోలీసులను…

AP

రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించండి: సీఎం చంద్రబాబు..

రవాణా శాఖలో అనవసర నిబంధనలను తక్షణమే తొలగించాలని, టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించి ప్రజలకు సులభతరమైన, అవినీతి రహిత సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్‌లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై సీఎం కీలక సూచనలు చేశారు.రవాణా శాఖలో సంస్కరణలకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్…

National

బీజేపీకి భారీ షాక్.. బంకీపూర్ కోట బద్దలు కొట్టిన ప్రశాంత్ కిశోర్..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేశారు. బీహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన ఘన విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో, ఆ పార్టీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై సుమారు 19,324 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సోమవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 32 రౌండ్ల…