కాంగ్రెస్ నాయకులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!
కాంగ్రెస్ మాటలు నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారు.. వరంగల్ కలెక్టర్ అఖిలపక్ష సమావేశం పెట్టి నీళ్లు ఇవ్వం, నాట్లు వేసుకోవద్దు అంటారు. మంత్రులు మాత్రం 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. మంత్రులది ఒక మాట, కలెక్టర్ది ఒక మాటనా? మంత్రులు కరెక్టా? కలెక్టర్ కరెక్టా? రామప్ప కింద తూములు మూసేశారు. నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏమిటి? గోదావరిలో బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి. అయినా కలెక్టర్ ఎందుకు తూములు మూసారు?..ఎవరు కరెక్ట్?..మంత్రులు రైతులకు క్షమాపణలు…

