8 ఏళ్లు భరించా, ఇక సహించను: సోషల్ మీడియా ట్రోలర్లకు రష్మిక మందన్న ఘాటు హెచ్చరిక
తన వ్యక్తిగత విషయాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై నటి రష్మిక మందన్న తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ఎనిమిదేళ్ల క్రితం తన తల్లి సుమన్ మందన్న ఒక కన్నడ ఛానల్కు ఇచ్చిన పాత ఆడియో క్లిప్ను ఇప్పుడు కావాలనే వైరల్ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా తనపై వస్తున్న విమర్శలను ఓపికగా భరించానని, అయితే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగడం సహించబోనని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా…

