సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. తల్లి రక్త నమూనాల సేకరణ..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.ఈ రక్త నమూనాలను డీఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం ఉపయోగించనున్నారు. ఇప్పటికే దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న కొన్ని అనుమానాస్పద శాంపిల్స్తో తల్లి డీఎన్ఏను సరిపోల్చనున్నారు. దీని ద్వారా బాధితుడిని…

