News

Health

టీ టైమ్‌కు పర్ఫెక్ట్ స్నాక్.. గోధుమపిండితో కరకరలాడే క్రిస్పీ చిప్స్ ఇలా తయారు చేయండి

సాయంత్రం టీ సమయానికి కరకరలాడే స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు బయట జంక్ ఫుడ్ కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉన్న గోధుమపిండితో ఆరోగ్యకరమైన, రుచికరమైన క్రిస్పీ వీట్ ఫ్లోర్ స్నాక్స్ తయారుచేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ స్నాక్ తయారీ చాలా సులభంగా ఉంటుంది. గోధుమపిండితో తయారుచేసే ఈ చిప్స్ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచివిగా ఉంటాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే,…

World

ఫోర్బ్స్ ‘బెస్ట్ అండర్ ఎ బిలియన్ 2026’లో భారత్ సత్తా.. 27 కంపెనీలకు చోటు

ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. దీనికి నిదర్శనంగా ఫోర్బ్స్ ఆసియా విడుదల చేసిన ప్రతిష్టాత్మక ‘బెస్ట్ అండర్ ఎ బిలియన్ 2026’ జాబితా నిలిచింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని అత్యుత్తమ చిన్న, మధ్య తరహా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల్లో ఎంపికైన 200 సంస్థల జాబితాలో 27 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో 28 కంపెనీలతో చైనా మొదటి స్థానంలో నిలవగా, ఒక్క కంపెనీ తేడాతో…

SPORTS

శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్.. బుమ్రా దూరం, సుందర్‌కు గాయం

శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతున్న వేళ గాయాల సమస్య జట్టును కలవరపెడుతోంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంక గడ్డపై టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. 2017లో చివరిసారిగా శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడిన భారత జట్టులో ప్రస్తుతం కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు మాత్రమే అక్కడ ఆడిన అనుభవం ఉంది. ఈ సిరీస్‌కు ముందు శ్రీలంక బోర్డు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఏకైక వార్మప్ మ్యాచ్…

TELANGANA

తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. సీఎం రేవంత్…

AP

డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి: బొత్స

వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో పార్టీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంపై జరిగిన దాడి దురదృష్టకరమని బొత్స పేర్కొన్నారు. టెంట్లను…

World

Pakistan Army: అధికారిక కమ్యూనికేషన్‌కు వాట్సాప్‌కు బదులు వీచాట్‌.. పాక్ ఆర్మీ కీలక నిర్ణయం?

పాకిస్థాన్ ఆర్మీ తన అధికారిక సమాచార మార్పిడిలో వాట్సాప్ వినియోగాన్ని నిలిపివేసి, చైనాకు చెందిన మెసేజింగ్ యాప్ వీచాట్‌కు మారాలని సిబ్బందికి ఆదేశించినట్లు ఓ నివేదిక పేర్కొంది. అధికారిక సంభాషణల్లో నిఘా, డేటా లీక్‌, హ్యాకింగ్‌ వంటి భద్రతా ముప్పులు ఉండొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఆర్మీ అధికారులు, సైనికులు అధికారిక చాట్స్‌, సమాచార మార్పిడికి క్రమంగా వీచాట్‌ను ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సున్నితమైన సైనిక సమాచారం…

National

PM Modi: కొత్త రాజ్యసభ ఎంపీలకు మోదీ కీలక సూచనలు.. 100% హాజరుపై ఫోకస్

నూతనంగా ఎన్నికైన ఎన్డీయే రాజ్యసభ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు కొత్త ఎంపీల కోసం తన నివాసంలో మోదీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పలువురు కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాల్లో ఎంపీలు చురుగ్గా పాల్గొనాలని ప్రధాని సూచించినట్లు సమాచారం. వీలైనంత…

AP

Kurnool: వృద్ధురాలి ఆత్మహత్య కేసులో 12 మందిపై BNS 108 కింద కేసు

కర్నూలు జిల్లా గోనెగండ్లలో 72 ఏళ్ల చాకలి ఈరమ్మ ఆత్మహత్య ఘటనపై పోలీసులు 12 మందిపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు. వృద్ధురాలి భూమికి సంబంధించి ఇతరులకు పాస్‌బుక్‌ మంజూరు చేయడంలో అధికారులు వ్యవహరించిన తీరుపై, అలాగే ఆమెపై మరో వర్గం దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై వృద్ధురాలి కుమారుడు కర్రెన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి భూమి విషయంలో అధికారులు, మరో వర్గానికి చెందిన వ్యక్తులు వేధింపులకు…

Business

LIC: LICలో 6.5% వాటా విక్రయం.. పాలసీదారులు, ఇన్వెస్టర్లపై ప్రభావం ఎలా ఉంటుంది?

దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ LICలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 6.5 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ వాటా తగ్గడంతో పాటు మార్కెట్‌లో ప్రజల వాటా పెరగనుంది. దీంతో పాలసీదారులు, పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ మొదలైంది. ప్రభుత్వం LICలో వాటాను ఎందుకు విక్రయించాల్సి వస్తోందంటే.. స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీల్లో కనీసం…

TELANGANA

మియాపూర్‌లో చైన్ స్నాచింగ్.. కొరియర్ బాయ్‌గా వచ్చి మహిళపై పెప్పర్ స్ప్రే

మియాపూర్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కొరియర్ బాయ్‌గా నటిస్తూ ఇంట్లోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న మహిళపై పెప్పర్ స్ప్రే చేసి బంగారు మంగళసూత్రాన్ని అపహరించిన నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయుర్వేద మందుల కొరియర్ డెలివరీ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన షేక్ ఖాజా అర్షాల్ (20)…