Editor

TELANGANA

రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్.. ఫ్రీగా డిజిటల్ కోచింగ్.. డిప్యూటీ సీఎం భట్టి..!

తెలంగాణ‌లో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశ‌గా కృత నిశ్చ‌యంతో ప్రజాప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌రోసారి ప్ర‌క‌టించారు. లోయ‌ర్ ట్యాంక్ బండ్ వ‌ద్ద రూ.110 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న బాబాసాహెబ్ అంబేద్క‌ర్ నాలెడ్జ్ సెంట‌ర్, నింబోలి అడ్డా వ‌ద్ద రూ. 25 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న ఎస్సీ హాస్టల్ కు స‌ంబంధించి స్థ‌ల ప‌రిశీల‌న అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఇప్ప‌టికే ఈ రెండు భ‌వ‌నాల‌కు సంబంధించి ఆర్థిక‌, పాల‌న‌పార‌మైన అనుమ‌తులు మంజూర‌య్యాయ‌ని భ‌ట్టి విక్ర‌మార్క…

National

పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకుంటే.. దాని ఆధారంగా వారి ప్రవర్తన లేదా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో సాగిన ఇలాంటి సంబంధాలను చట్టం ఏమాత్రం నిషేధించలేదని స్పష్టం చేసింది.   తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే అభ్యర్థి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ 2014లో అతనిపై ఓ యువతి క్రిమినల్ కేసు పెట్టింది. ఆ తర్వాత 2015లో లోక్…

TELANGANA

‘ఇండియా’ కూటమి భేటీ..! 15 నిమిషాలు మాట్లాడిన రాహుల్ గాంధీ

బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మిత్రపక్షాలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి రావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒకరినొకరు విమర్శించుకోవడం మానుకొని, సమైక్యంగా ముందుకు సాగాలని మిత్రపక్షాలకు సూచించారు.   సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించిన రాహుల్, “కలిసికట్టుగా ఉంటేనే మన మనుగడ సాధ్యం” అని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు, అధికార పక్షాన్ని సమర్థంగా…

AP

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం..! 9కి పెరిగిన మృతుల సంఖ్య..!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ దుర్ఘటన జరిగిన తీరును వారు పరిశీలించారు.   ప్లాంట్‌లోని SMS-2, STC-3 విభాగాల్లో వేడి లోహ ద్రవం లీకైన ప్రదేశాన్ని హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీభరత్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అక్కడి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, సహాయక చర్యలు,…

AP

డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి..

ఏపీ మెగా డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నియామకాల్లో నిజంగానే అవకతవకలు జరిగి ఉంటే, క్రీడా కోటా కింద కేటాయించిన 421 పోస్టుల్లో 39 పోస్టులు ఇప్పటికీ ఎందుకు ఖాళీగా ఉన్నాయో సమాధానం చెప్పాలని వారు నిలదీశారు.   మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి టీజీ…

TELANGANA

వచ్చేది మా ప్రభుత్వమే.. రాసి పెట్టుకోండి.. రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్..

పెద్దపల్లిలో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల గార్డెన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, దాసరి మనోహర్ రెడ్డి వంటి కీలక నేతలు పాల్గొన్నారు.   రేవంత్ పాలనపై ఘాటు విమర్శలు   రేవంత్ రెడ్డి ఎన్ని తలకిందుల తపస్సులు చేసినా రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, వచ్చే ఎన్నికల్లో తమ…

TELANGANA

కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ..! కవిత సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం, పటాన్ చెరు లో తెలంగాణ రక్షణ సేన జెండాలను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ, పటాన్ చెరు, సంగారెడ్డి లో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలే నడుస్తున్నాయని అన్నారు.   కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ   అన్ని పార్టీల్లోని పెద్ద నాయకులంతా ఒకరికి…

National

జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే: అభిజీత్ దీప్కే అల్టిమేటం..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఏడు రోజుల్లోగా మంత్రి తన పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా నిరసనలను ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.   నిన్న జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో తాము చేపట్టిన శాంతియుత నిరసన ఒక చరిత్ర అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. “‘బొద్దింకలు’ ఏకమైతే…

AP

ఏపీకి మరో గుడ్ న్యూస్..! ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. !

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, మాస్కోలో కీలక సమావేశంలో పాల్గొన్నారు. రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ ఖనిజాల సంస్థ ‘గిరెడ్‌మెట్ ఇనిస్టిట్యూట్’ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించారు.   ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో లభించే భారీ ఖనిజ వనరులను ఉపయోగించుకుని, ఒక డీప్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్…

AP

రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జూన్ 8) పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో జరిగే ఈ సభలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలను ముఖ్యమంత్రి స్వయంగా అందజేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకుంటారు.   గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన పాస్‌పుస్తకాల్లోని తప్పులను సరిదిద్ది, పారదర్శకమైన రీతిలో…