Editor

AP

స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి స్తోత్రాద్రికి పెద్దయెత్తున గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు.

నవనారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం.శ్రీ స్వామి వారు కదిరి పట్టణానికి సమీప దూరంలో కొండల లక్ష్మీ నారసింహుడుగా స్తోత్రాద్రిపై మొదటగా పాదం మోపారని అందుకే ఈ క్షేత్రానికి “ఖాద్రీపురం” అనే పేరు వచ్చిందని ‘ఖ’ అనగా విష్ణుపాదం ‘అద్రి’ అనగా పర్వత. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రహ్లాద సమేతంగా దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని ఖాద్రీ పురాణంలో పేర్కొనబడింది…

AP

కదిరిలో పోలీసుల భారీ ‘కార్డన్ సెర్చ్’: 150 మంది సిబ్బందితో నిజాం వలి కాలనీలో ఆకస్మిక తనిఖీలు!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కార్డెన్ సర్చ్….. శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో భారీ గా పోలీస్ తనిఖీలు ఉదయం 5 గంటల నుంచి నిజాం వలి కాలనీలో పోలీసుల సోదాలు డీఎస్పీ కదిరి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో ఆపరేషన్ పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు రికార్డులు లేని పలు వాహనాలు స్వాధీనం గంజాయి కేసులపై ప్రత్యేక దృష్టి రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ తనిఖీ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న…

TELANGANA

ఒవైసీకి బండి సంజయ్ సవాల్…..

భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడం గురించి కలలు కనే ముందు, కనీసం బురఖా ధరించిన మహిళను మీ పార్టీకి (AIMIM) అధ్యక్షురాలిని చేసే ధైర్యం మీకుందా అని ఆయన ప్రశ్నించారు. కేవలం మాటల్లో మహిళా సాధికారత అని చెప్పడం కాదు, చేతల్లో చూపాలని ‘ఎక్స్’…

TELANGANA

మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు: భక్తుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న మంత్రి రాజనర్సింహ

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో వైద్య ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్ష నిర్వహించి, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు జాతరకు బయలుదేరినప్పటి నుండి తిరిగి వెళ్లే వరకు ప్రతి మార్గంలోనూ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా 42 ఎన్‌-రూట్ (En-route) క్యాంపులను కూడా సిద్ధం చేశారు.…

World

బంగాళాఖాతంలో భారత నౌకాదళం సరికొత్త వ్యూహం: హల్దియాలో కొత్త నేవీ బేస్ ఏర్పాటు!

బంగాళాఖాతంలో చైనా మరియు బంగ్లాదేశ్ కదలికలపై నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో ఒక కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ఇండియన్ నేవీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉన్న హల్దియా డాక్ కాంప్లెక్స్‌ను విస్తరించి, స్వల్ప స్థాయి యుద్ధ నౌకలను మోహరించడానికి అనువుగా మార్పులు చేయనున్నారు. ఇది ఉత్తర బంగాళాఖాతంలో శత్రువుల చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, దేశ రక్షణకు ఒక అదనపు కవచంలా పనిచేయనుంది.…

AP

కదిరిలో ఘనంగా సింగిల్ వికెట్ క్రికెట్ పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం

కోచింగ్ క్యాంపు క్రీడాకారులకు క్రికెట్ పోటీలు కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నందు రెండు రోజులు గా సింగల్ వికెట్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.ఇందులో అండర్ 19 విభాగం లో నరసింహ, అండర్ 16 విభాగం లో దేవేంద్ర, అండర్ 12 విభాగం లో శివాజీ విజేతలు అయ్యారు. సంక్రాంతి సంబరాలు లో భాగంగా ACA Subcenter క్రీడాకారులకు ఈ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందించారు. అలాగే కదిరి మండల క్రికెట్ సంఘం తరఫున…

AP

వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో జగన్‌పై ఎమ్మెల్యే కందికుంట ఫైర్: “హిందూ ధర్మంపై కుట్రలను తిప్పికొడతాం”

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219 జయంతి వేడుకలు వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమావేశంలో వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, ధోరణి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. టిటిడి పై కుట్రలు చేస్తున్న జగన్ మత ప్రచారాలను ప్రోత్సహించి తోడ్పాటుకు…

National

‘జన నాయగన్’ వాయిదా.. సంక్రాంతి బరిలో విజయ్ క్లాసిక్ ‘తేరి’!

విజయ్ తన రాజకీయ ప్రయాణం ప్రారంభించకముందు వస్తున్న చివరి చిత్రం కావడంతో **’జన నాయగన్’**పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి ఈ చిత్రం జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యం చేయడం, ఈ వివాదం మద్రాస్ హైకోర్టుకు చేరడంతో సినిమా విడుదల వాయిదా పడింది. హైకోర్టు ఈ కేసు విచారణను జనవరి 20కి వాయిదా వేయడంతో, ఈ సంక్రాంతికి విజయ్ కొత్త సినిమా…

TELANGANA

విద్యార్థులకు సీపీఆర్ శిక్షణ ఇస్తే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘ఫెలోస్ ఇండియా’ అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులకు వైద్యులు స్వచ్ఛందంగా సీపీఆర్ (CPR) ప్రక్రియపై అవగాహన కల్పించి శిక్షణ ఇస్తే, ఆపద సమయంలో వారు ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించడంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. తాను వృత్తిరీత్యా…

AP

ఏపీలో జనగణన షురూ: తొలిసారి డిజిటల్ లెక్కలు – అడ్డుకుంటే జైలు శిక్ష తప్పదు!

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా లెక్కల సేకరణ (Census) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రక్రియలో భాగంగా, ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం విశేషం. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌లను రూపొందించారు. ఈ విధులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మున్సిపల్, సబ్ డివిజన్ స్థాయిలో ప్రత్యేక కమిటీలను మరియు అధికారులను ఇప్పటికే నియమించింది. జనగణన షెడ్యూల్ మరియు వివరాలు: ఈ ప్రక్రియను రెండు ప్రధాన దశల్లో పూర్తి చేయనున్నారు: తొలి దశ…