Editor

AP

ఇజితిమ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

  కదిరి పట్టణం నందు డిసెంబర్ 27,28, తేదీన జరగబోతున్న అనంతపురము,హిందూపురం, గోరంట్ల, పెనుకొండ,ధర్మవరం, పుట్టపర్తి,కళ్యాణదుర్గం, రాయదుర్గం,కదిరి ఇజితిమ ప్రాంగణాన్ని దర్శించి, విద్యుత్ అంతరాయం లేకుండా వాహన దారులకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు పై,ఇజితిమ ప్రాంగణంలో వీధి దీపాలు,హైమస్ లైట్స్ ఏర్పాటు చేసి ఇజితిమ కు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్…

AP

కదిరి పోలీస్ శాఖకు భారీ విరాళం: రూ. 1.1 కోట్లతో 8 వాహనాలు, 2 డ్రోన్లను అందజేసిన ఎమ్మెల్యే కందికుంట

ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వాహనాలు కీలకం — జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు… ఎమ్మెల్యే సహకారం ఎంతో అభినందనీయం… కదిరి ఎమ్మెల్యే కందికుంట సహకారంతో.. రూ, కోటి మూడు లక్షల విలువ చేసే 8 పోలీస్ వాహనాలు… రూ, ఎనిమిది లక్షలు విలువచేసే డే విజిన్ , నైట్ విజన్2 డ్రోన్ కెమెరాలను.. జిల్లా ఎస్పీ గారికి అందజేత… కదిరి పట్టణంలో ప్రజల శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడంలో…

AP

పల్స్ పోలియో పోస్టర్ ఆవిష్కరణ: ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే కందికుంట పిలుపు

దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా రేపు ఆదివారం జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కదిరి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమం నందు కదిరి నియోజకవర్గం లోని మెడికల్ ఆఫీసర్లు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరంల వరకు గల చిన్నారులు ప్రతి ఒక్కరూ నిండు…

CINEMA

ధురంధర్’ భారీ ఓటీటీ డీల్: రూ. 285 కోట్లతో ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్!

రణ్‌వీర్ సింగ్ మరియు ‘ఉరి’ ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధార్ కలయికలో వచ్చిన ‘ధురంధర్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 285 కోట్లు వెచ్చించింది. ఇది ఇటీవలే ‘పుష్ప 2: ది రూల్’ (దాదాపు రూ. 275 కోట్లు) సాధించిన ఆల్ టైమ్ హైయెస్ట్ ఓటీటీ డీల్ రికార్డును అధిగమించడం విశేషం.…

TELANGANA

సినిమాల నిర్మాణానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా!

తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు సులభంగా, సౌకర్యవంతంగా నిర్మించుకునేందుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్‌ను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మరియు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత: తెలంగాణలో సినిమా, టెలివిజన్ ఎకో సిస్టంను మరింత బలోపేతం చేయడానికి…

AP

వైద్యుల నిర్లక్ష్యంపై జె.సి.కి ఫిర్యాదు: న్యాయం చేయాలని బాధితుడి వేడుకోలు

హెచ్ వైద్యులు నిర్లక్ష్యం వల్ల తన చేయి కోల్పోయానని (పనిచేయకుండా) జె సి కి ఫిర్యాదు చేసిన వెంకటరమణ అనే వ్యక్తి.. ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్ శివానందం ను ప్రశ్నిస్తే పెన్షన్ రాస్తానులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని జె సి దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంకటరమణ..

AP

వ్యక్తి మిస్సింగ్, కేసు నమోదు

పత్రికా ప్రకటన వ్యక్తి మిస్సింగ్, కేసు నమోదు తలుపుల మండలం, కోటవీధికి చెందిన షేక్ బాబ ఫక్రుద్దీన్ వయస్సు 37 సంవత్సరాలు, తండ్రి ఖాదర్ బాషా అను వ్యక్తి స్టీల్ వెల్డింగ్ పని చేస్తూ జీవనం, అయితే ఇప్పటికి నాలుగు రోజుల క్రితం సాయంత్రం బాబా ఫక్రుద్దీన్ మరియు తలుపుల గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ భాష తో పాటు తన వ్యక్తిగత పనుల మీద కదిరికి వచ్చినాడనీ, తర్వాత తాను ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని…

AP

ప్రజల వద్దకే పాలన: కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ‘ప్రజా దర్బార్’

సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ కుమ్మరవాండ్ల పల్లి గ్రామ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ప్రారంభించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన. ప్రజాదర్బార్ కు కుమ్మరవాండ్ల పల్లి గ్రామ పంచాయతీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో…

TELANGANA

కరోనా కాలం నాటి ధర్నా కేసు: నాంపల్లి కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (అనసూయ) గురువారం (డిసెంబర్ 18, 2025) నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2021లో ఆమెపై నమోదైన ఒక రాజకీయ కేసు విచారణలో భాగంగా ఈ అటెండెన్స్ నమోదైంది. సీతక్కతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఈ విచారణకు హాజరయ్యారు. కేసు నేపథ్యం: ఆరోగ్యశ్రీ కోసం పోరాటం ఈ కేసు 2021లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో జరిగిన ఒక నిరసన…

TELANGANA

శంకర్‌పల్లి వద్ద తప్పిన పెను ప్రమాదం: హైదరాబాద్-బెళగావి రైలులో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెళగావికి వెళ్తున్న ప్రత్యేక రైలు (నెం. 07043) గురువారం రాత్రి ప్రమాదం నుండి త్రుటిలో బయటపడింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు బోగీ కింద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రయాణికుల అప్రమత్తత, రైల్వే సిబ్బంది సత్వర స్పందనతో పెను ముప్పు తప్పింది. ప్రమాదానికి కారణం: బ్రేక్ జామ్ రైల్వే అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ మంటలకు బ్రేక్ జామ్ కావడమే ప్రధాన…