Editor

AP

కాకినాడలో సిపిఐ రాష్ట్రస్థాయి కీలక సమావేశాలు: పాల్గొన్న జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

కాకినాడ నగరంలో జరుగుతున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) రాష్ట్ర సమితి సమావేశాల్లో నెల్లూరు జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ గారు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు మరియు పార్టీ బలోపేతంపై చర్చించేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నాయకత్వంతో కలిసి జిల్లా స్థాయి నివేదికలను ఆయన ఈ సందర్భంగా సమర్పించారు. సమావేశం సందర్భంగా వేమయ్య యాదవ్ మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై…

AP

కదిరిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

సత్య సాయి జిల్లా కదిరి క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు పాల్గొన్నారు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు అవుతున్న టి.బి. ముక్త్ భారత్ అభియాన్ – gపోషణ యోజన పథకం కింద ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వెంకట ప్రసాద్ మాట్లాడుతూసంగ్వూ మరియు AG&P ప్రధం కంపెనీ సహకారంతో క్షయవ్యాధి రోగులకు శనగలు, కంది బేడలు, పెసర బేడలు, చెనిగి…

TELANGANA

హంగ్ మున్సిపాలిటీలపై కేటీఆర్ ‘స్పెషల్ ఆపరేషన్’: కౌన్సిలర్లను కాపాడుకునేందుకు సీనియర్ నేతలకు బాధ్యతలు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని (హంగ్) 8 పట్టణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో, తన పార్టీ కౌన్సిలర్లను కాపాడుకోవడానికి మరియు మేయర్/ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి కేటీఆర్ సీనియర్ నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పిస్తూనే, ఇతర పార్టీలతో అవసరమైన వ్యూహాలను రూపొందించాలని ఆయన ఆదేశించారు. కేటీఆర్ నియమించిన ప్రత్యేక ఇన్‌ఛార్జుల…

TELANGANA

తెలంగాణలో ముగిసిన ‘మేయర్’ల ఎన్నిక: 5 చోట్ల కాంగ్రెస్ హవా.. కరీంనగర్‌లో బీజేపీ, కొత్తగూడెంలో సీపీఐ జయభేరి

తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించి మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. నిజామాబాద్‌లో మజ్లిస్ పార్టీ (AIMIM) మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకోగా, రామగుండం మరియు మంచిర్యాల వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఏ…

AP

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్..

వికసిత్ 2047 రూపకల్పన బడ్జెట్ 2026 బడ్జెట్ అంకెల గారిడి కాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల మంది ప్రజల అభీష్టం మేరకు ముందుకు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టిన రైతాంగానికి పెద్ద పీట వేస్తూ 13వేలు కోట్లు అమలు ధరల స్త్రీరీకరణకు అత్యధికంగా కేటాయింపు ఆపద్ధాలు వల్లివేయడంలో జగన్ దిట్ట పేదవాడి సొంతింటి కోసం 6750 కోట్లు రూపాయలు నిధులు కేటాయింపు…

AP

కదిరిలో నూతన ‘సత్య’ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

కదిరి పట్టణంలోని కాలేజీ సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య షోరూంను స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో అత్యాధునిక హంగులతో వెలసిన ఈ షోరూం వినియోగదారులకు అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. షోరూంను సందర్శించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కదిరి లాంటి పట్టణాలు వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇలాంటి ప్రముఖ బ్రాండ్లు…

AP

కదిరిలో వైభవంగా తిమ్మమ్మ మర్రిమాను మహాశివరాత్రి ఉత్సవాలు: ఆదియోగి పల్లకి సేవలో పాల్గొన్న ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో కన్నుల పండుగగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ మర్రిమాను తిమ్మమాంబ మహాశివ రాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఈశా ఫౌండేషన్ సద్గురు టీం వారిచే ఆదియోగి పల్లకి సేవ ఉత్సవం,శివాంగ స్ఫూర్తి,రుద్రాభిషేకం,తిమ్మమ్మ గారి జీవిత చరిత్ర గానం,సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున విచ్చేసిన భక్తులుకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్…

AP

తిమ్మమ్మ మర్రిమానులో వైభవంగా ప్రారంభమైన తిమ్మమాంబ, మహాశివరాత్రి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ గారు.

కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి అధ్వర్యంలో తిమ్మమ్మ మర్రిమాను లో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ,మహాశివరాత్రి ఉత్సవాలు సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్.పీ.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గూటి బైలు) గ్రామంలో ఘనంగా ప్రారంభమయిన తిమ్మమాంబ మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్ గుస్సాడి నృత్యాలతో, హిమాన్షు శాస్త్రీయ భరత నాట్యంతో కళాకారులు అద్భుతంగా అలరించారు. అనంతరం…

AP

తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ…

శ్రీ సత్య సాయి జిల్లా…… తిమ్మమ్మ మర్రిమాను ఆలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ… శివరాత్రి మహోత్సవం సందర్భంగా వి.వి.ఐ.పిల రాక, భక్తులకు అనుగుణంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు… డ్రోన్, సిసి కెమెరాలతో పాటు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా… ఉత్సవాలకు పోలీస్ శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం…… భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం….. లేపాక్షి, హేమావతి, తిమ్మమ్మ మర్రిమాను, కాటి కోటేశ్వర ఆలయాల వద్ద పోలీసులతో బందోబస్తు…

CINEMA

‘ధురంధర్’ విలన్ పాత్రపై నాగార్జున క్లారిటీ: ఆ వార్తల్లో నిజం లేదన్న కింగ్ నాగ్!

రూమర్లకు చెక్ పెట్టిన నాగార్జున ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను నాగార్జున తిరస్కరించినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగ్ విలన్ పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో, డేట్స్ సర్దుబాటు కాక ‘ధురంధర్’ను వదులుకున్నారని అంతా భావించారు. అయితే, ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ, తనకు అసలు ‘ధురంధర్’ టీమ్ నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టం చేశారు. ఆ వార్తలన్నీ కేవలం…