తొలి పేపర్ లెస్గా తెలంగాణ కేబినెట్ సమావేశం..
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలో తొలిసారి పేపర్ లెస్గా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎర్పాటు చేశారు. ఘతంలో మంత్రి శ్రీధర్ బాబు ఫైలెట్ ప్రాజెక్ట్ క్రింద దీన్ని ఎర్పాటు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. ఈ-క్యాబినెట్ విధానంలో రాష్ట్రంలోని మంత్రులందరు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం ఎర్పాటు చేశారు. వీబీ జీ-రామ్ పథకం.. అయితే తెలంగాణకు ప్రధాన కార్యదర్శి…

