రూటు మార్చిన బెంగాల్ మాజీ సీఎం మమత..! న్యాయవాదిగా న్యాయస్థానానికి మాజీ సీఎం..
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూటు మార్చారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఆమె బయటకు వచ్చారు. నల్లటి న్యాయవాది గౌను ధరించి న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆమె పార్టీ ఘోర పరాజయం తర్వాత ఎన్నికల సందర్భంగా జరిగతిన హింసాకాండ ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం కలకత్తా హైకోర్టుకు హాజరయ్యారు. రూటు మార్చిన బెంగాల్ మాజీ సీఎం మమత బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ గురువారం కోల్కత…

