Editor

TELANGANA

నైనీ కోల్ బ్లాక్ వివాదం: సింగరేణి టెండర్ల చుట్టూ ముసురుతున్న రాజకీయ ముఠా!

ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గని ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీసింది. సింగరేణి తన విస్తరణలో భాగంగా ఈ బ్లాక్‌ను దక్కించుకున్నప్పటికీ, అక్కడ తవ్వకాలు జరిపేందుకు పిలిచిన టెండర్లలోని ‘క్లాజ్ 1.8’ నిబంధన చిచ్చు రేపింది. ఈ నిబంధన ప్రకారం, టెండర్ వేసే కంపెనీలు గని ప్రాంతాన్ని సందర్శించి సింగరేణి జనరల్ మేనేజర్ (GM) నుండి ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ పొందాలి. అయితే, అధికారులు కావాలనే కొన్ని నిర్దిష్ట కంపెనీలకు…

CINEMA

మెగా ఫ్యామిలీ నుంచి మరో సింగర్: గాయనిగా చిరంజీవి మేనకోడలు ‘నైరా’ ఎంట్రీ!

మెగాస్టార్ చిరంజీవి సోదరి డాక్టర్ మాధవి రావు కుమార్తె నైరా, గాయనిగా సినీ రంగ ప్రవేశం చేశారు. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలోని ‘ఫ్లైయింగ్ హై’ (Flying High) అనే పెప్పీ సాంగ్‌ను ఆమె ఆలపించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా వెల్లడిస్తూ, ఆమె పాట పాడిన వీడియోను విడుదల చేశారు. నైరా ప్రస్తుతం సింగపూర్‌లోని లసలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో…

TELANGANA

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా: ఒకేసారి 47 మంది కమిషనర్ల బదిలీ!

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో పరిపాలనాపరమైన మార్పులు చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మార్గదర్శకాలకు అనుగుణంగా నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో పురపాలక శాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తున్న 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న వారు,…

AP

తాళం వేసిన ఇంటిలో చోరీ, కేసు నమోదు…

కదిరి టౌన్, నిజాం వలి కాలనీలో ఉమ్మర్ మసీద్ వద్ద నివాసం ఉండు షేక్ షాహీదా, భర్త బాబజాన్ అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తాను, తన పిల్లలు గత వారం రోజుల క్రితము హైదరాబాద్ లో ఉన్న వారి అమ్మగారు ఇంటికి వెళ్ళి ఈ రోజు ఉదయము కదిరికి వచ్చి చూడగా, గుర్తు తెలియని వ్యక్తులు వారింటికి తాళాలు పగలగొట్టి, బీరువాలో ఉన్న 42 వేల రూపాయల నగదు, మరియు 1 ½ గ్రాముల…

AP

ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దు: కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ కదిరిలో సిఐటియు (CITU) నిరసన

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి, ఉపాధిని దెబ్బ కొట్టే కొత్త చట్టాన్ని వ్యతిరేకించండి ! కదిరి మండలం మల్లయ్య గారి పల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ, కరపత్రాలను పంచడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాంబా శివ, కదిరి పట్టణ కార్యదర్శి బాబ్ జాన్ మాట్లాడుతూ2005సం.లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వామపక్ష పార్టీల కృషితోనే కేంద్ర ప్రభుత్వం, ఈ పథకం అమలు చేయడం…

AP

కదిరిలో క్షుద్రపూజల కలకలం: కుమ్మరివాండ్లపల్లి రహదారిపై భయానక దృశ్యాలు

కదిరి మునిసిపల్ పరిధిలోని స్థానిక కుమ్మరివాండ్లపల్లి కి వెళ్లేదారిలో క్షుద్రపూజలు భయాందోళనలోగ్రామ ప్రజలు నేషనల్ హైవే పక్కనే కుమ్మరివాండ్లపల్లికి వెళ్లే మెయిన్ రోడ్డులో పెద్ద భయంకర ఆకారంలో క్షుద్ర బొమ్మ వేసి భయంకరమైన రూపం లో తల ఆకారంలో బూడిద భోగ్గుల పొడి వేప పలురకాల భూడిదలతో భయానక వాతావరణం నెలకొంది అంతే కాక స్థానిక వైస్సార్సీపీ cec సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లే ప్రధాన దారిఆ గ్రామం నుంచి కూలి పనులకోసం నిత్యం *వందలాది…

CINEMA

శోభిత ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’: అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల

టాలెంటెడ్ నటి శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. చాలా కాలం తర్వాత ఆమె నేరుగా ఒక తెలుగు సినిమాలో కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో శోభిత…

TELANGANA

తెలంగాణ పోలీసుల సంచలనం: ఇంటి నుంచే ఫిర్యాదు.. మొబైల్‌కే ఎఫ్‌ఐఆర్ కాపీ!

శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడించి తెలంగాణ పోలీస్ శాఖ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పనిలేకుండా, నేరుగా వారి ఇంటి వద్దే ఫిర్యాదులు స్వీకరించేలా ‘సీ-మిత్ర’ (C-Mitra) అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు శారీరక ఇబ్బందులతో స్టేషన్‌కు రాలేని బాధితుల కోసం ఈ సేవలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ విధానం ద్వారా ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా, ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైన వెంటనే దాని…

TELANGANA

హరీశ్ రావు సిట్ విచారణ పూర్తి: 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నల వర్షం

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ మంగళవారం ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారులు ఆయనను సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సోమవారం రాత్రే నోటీసులు అందుకున్న హరీశ్ రావు, మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ విచారణలో పాల్గొని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో…

AP

తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ బాస్ ఎస్. సతీష్ కుమార్ మంగళవారం తలుపుల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో అందుతున్న పోలీస్ సేవలపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ రికార్డులను మరియు పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, పూర్తి అంకితభావంతో పనిచేయాలని పోలీస్ సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. తనిఖీలో భాగంగా స్థానిక…