Editor

World

వారసురాలికి యుద్ధ తంత్రాల్లో శిక్షణ: కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్ జోంగ్ ఉన్ షికారు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన వింత చర్యలతో అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి ఆయన ఒక ఆర్మీ ట్రైనింగ్ యూనిట్‌ను సందర్శించారు. వీరిద్దరూ నలుపు రంగు లెదర్ జాకెట్లు ధరించి, యుద్ధ ట్యాంక్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం సందర్శనకే పరిమితం కాకుండా, ట్యాంకర్ లోపల కూర్చుని…

CINEMA

‘ధురంధర్-2’పై నటి రమ్య ఘాటు విమర్శలు: థియేటర్లో సమయం, డబ్బు వృథా అంటూ వ్యాఖ్య

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్-2’ చిత్రంపై నటి రమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనను తీవ్రంగా నిరాశపరిచిందని, చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ నెల 19న విడుదలైన ఈ చిత్రాన్ని చూసిన అనంతరం ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇది ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ఉందని, థియేటర్లలో సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని అభిమానులకు సూచించారు. ఈ సినిమా ఓటీటీలో చూడటానికే సరిపోతుందని…

CINEMA

యాక్షన్ లెజెండ్ చక్ నోరిస్ కన్నుమూత: మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో ఒక శకం ముగింపు

ప్రపంచ ప్రఖ్యాత యాక్షన్ హీరో, మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం చక్ నోరిస్ (86) శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన ప్రశాంతంగా కన్నుమూసినట్లు సన్నిహితులు వెల్లడించారు. తన అద్భుతమైన పోరాట నైపుణ్యంతో తరతరాల ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం అంతర్జాతీయ సినీ రంగానికి తీరని లోటు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఒక లెజెండ్‌గా ఆయన పేరు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. వెండితెరపై అసాధ్యమైన…

AP

ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు.

  పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం వినూత్న ప్రయత్నం గూడూరు గ్రామంలోకి ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు అని బ్యానర్లు ఏర్పాటు. నిషేధాన్ని ఉల్లంఘించి ఐస్ క్రీం బండి ఊర్లోకి వస్తే రూ.5,000 జరిమానా. ఇప్పుడు ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

AP

రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులను ఘనంగా సత్కరించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ శ్రవణంలో శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అర్చకం వెంకట నరసింహ వసంతచార్యుల వారిని సత్కరించిన ముఖ్య మంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

AP

రాయలసీమ బీడు భూముల్లో సోలార్ వెలుగులు: కరువు నేలపై కురుస్తున్న కాసుల వర్షం.. అన్నదాతలకు అండగా కొత్త ప్రాజెక్టులు

సీమలో సోలార్ కాంతులు. ………………………………. *రానున్న కొత్త ప్రాజెక్టులు.. మట్టి మనిషికి మంచి రోజులు. *బీడు పడ్డ రైతు పొలాల్లో విద్యుత్ వెలుగులు. *అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు. ………………………………… ఒకప్పుడు రత్నాలను రాశులుగా పోసి మురిసి పోయిన రాయలసీమను కరువు రక్కసి కౌగిలించుకుంది. ప్రతీ ఏటా పచ్చి, వట్టి కరువు కన్నీరు మిగిల్చింది.రైతు కళ్లెదుటే పొలాలు బీళ్లు గా మారాయి. కన్న బిడ్డల్లా పెంచుకున్న మూగజీవాలు మేత లేక విలవిల లాడుతున్నాయి.ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. ఉన్న…

CINEMA

వివాదాస్పద పాటపై గాయని మంగ్లీ క్షమాపణలు: ‘సర్కే చునారే తేరీ సర్కే’ పాటను ప్లాట్‌ఫామ్స్ నుండి తొలగింపు

కన్నడ చిత్రం ‘కేడీ: ది డెవిల్’ లోని ‘సర్కే చునారే తేరీ సర్కే’ పాట సాహిత్యంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో గాయని మంగ్లీ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఈ హిందీ పాటలోని కొన్ని పదాలు అసభ్యకరంగా ఉన్నాయంటూ నెటిజన్ల నుండి విమర్శలు రావడంతో చిత్ర యూనిట్ మరియు మంగ్లీ వెంటనే స్పందించారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ మరియు సోషల్ మీడియా నుండి ఈ పాట యొక్క లిరికల్ వీడియోను తొలగించినట్లు…

TELANGANA

జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ కావాలన్న కోమటిరెడ్డి: కాంగ్రెస్‌లో రేగిన దుమారంపై మంత్రి వివరణ

సంగారెడ్డిలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపినట్లుగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో పీసీసీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయన్న విమర్శలు రావడంతో మంత్రి వెంటనే…

TELANGANA

మూసీ ప్రాజెక్టు రూ.1.5 లక్షల కోట్ల స్కామ్: అసెంబ్లీలో కేటీఆర్ సంచలన ఆరోపణలు.. బీఆర్‌ఎస్ వాకౌట్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో భారీ ఆర్థిక కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.5 లక్షల కోట్లుగా చూపుతూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) లేకుండానే వేల సంఖ్యలో ఇళ్ల కూల్చివేతకు, భూసేకరణకు ప్రభుత్వం ఎలా సిద్ధమవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లేదని నిరసిస్తూ కేటీఆర్ మరియు బీఆర్‌ఎస్…

AP

త్వరలోనే విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం: పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వెల్లడి

విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలను వీఎంఆర్డీఏ (VMRDA)కు చెందిన ‘ది డెక్’ భవనం నుండి త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే రూ.106.89 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. విశాఖలోని ముడసర్లోవ వద్ద ఏపీ ప్రభుత్వం కేటాయించిన 52.2 ఎకరాల భూమిలో ప్రధాన కార్యాలయ భవన పునాది పనులు పూర్తయ్యాయని,…