Editor

AP

కదిరిలో ఘనంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి: ‘సమర్పణ దివస్’ నిర్వహించిన బీజేపీ శ్రేణులు

  పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా కదిరిలో బిజెపి ఆధ్వర్యంలో సమర్పణ దివస్… భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షలు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ జిఎం శేఖర్ స్వామి గారి ఆదేశాల మేరకు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు బిజెపి కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి బంగ్లా లో ఘనంగా నివాళులు అర్పించి సమర్పణ దివస్ కార్యక్రమం…

CINEMA

దృశ్యం 3: రంగంలోకి ప్రకాశ్ రాజ్ – అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్!

అజయ్ దేవగణ్, అభిషేక్ పాఠక్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దృశ్యం 3’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్టులో చేరడం ఆసక్తికరంగా మారింది. గతంలో ‘సింగం’ చిత్రంలో అజయ్ దేవగణ్, ప్రకాశ్ రాజ్ మధ్య జరిగిన పోరాటం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. మళ్ళీ చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ప్రకాశ్ రాజ్ తన పాత్ర గురించి స్పందిస్తూ.. ఇది ఒక ‘సెన్సేషనల్…

AP

ఏపీలో 15 ఏళ్ల సుస్థిర పాలన: గుజరాత్ తరహా అభివృద్ధి కోసం కూటమి ఐక్యత అవసరం – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు బలంగా కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందు ప్రదర్శించిన ఐక్యతనే భవిష్యత్తులోనూ కొనసాగించాలని, అప్పుడే గుజరాత్ తరహాలో సుస్థిరమైన అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గత 20 నెలల పాలనలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి విభేదాలు రాకపోవడం శుభపరిణామమని, ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలకు…

TELANGANA

తెలంగాణ మున్సిపల్ పోరు: 70 శాతానికిపైగా పోలింగ్ – శుక్రవారమే ఫలితాల వెల్లడి!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 2,981 వార్డు డివిజన్లకు ఓటింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకే సగటు పోలింగ్ 62 శాతంగా నమోదు కాగా, సాయంత్రం ముగిసే సమయానికి అనేక ప్రాంతాల్లో ఇది 70 శాతానికి పైగా చేరినట్లు తెలుస్తోంది. మొత్తం 52.43 లక్షల మంది…

TELANGANA

శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ శుభవార్త: 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులు!

మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ మొత్తం 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 ప్రముఖ శైవక్షేత్రాలకు ఈ బస్సులను అనుసంధానం చేశారు. గత ఏడాదితో పోలిస్తే భక్తుల సౌకర్యార్థం ఈసారి అదనంగా మరో 208 బస్సులను పెంచడం విశేషం. ముఖ్యంగా భక్తులు ఎక్కువగా సందర్శించే శ్రీశైలం క్షేత్రానికి 781…

AP

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2026: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా గవర్నర్ ప్రసంగం!

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ ప్రక్రియ పక్కాగా గాడిన పడిందని, రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి మరియు సంక్షేమం వైపు పరుగులు తీస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత 19 నెలలుగా కూటమి ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలను వెల్లడించారు: రాష్ట్ర GSDP: గత ఏడాది రూ.15.91 లక్షల కోట్ల నుంచి రూ.17.62 లక్షల కోట్లకు పెరిగింది (10.75%…

CINEMA

ఓటీటీలో ఐశ్వర్య రాజేశ్ క్రేజ్: ఆకట్టుకుంటున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ప్లాన్ బి’!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఐశ్వర్య రాజేశ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె ఎంచుకునే వైవిధ్యమైన కథలు, పాత్రలే అందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆమె నటించిన ఫర్హానా, డ్రైవర్ జమున, సొపన సుందరి వంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇదే కోవలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ‘ప్లాన్ బి’ (తమిళంలో థిట్టమ్ ఇరాండు) సినిమా కూడా ఇప్పుడు ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ సినిమా కథాంశం విషయానికి…

AP

తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రంలో కనువిందుగా మహాశివరాత్రి ఉత్సవాలు: భక్తులందరికీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి సాదర ఆహ్వానం

ఎన్.పి.కుంట మండలం తిమ్మమ్మ మర్రిమాను (గుటిబైలు) గ్రామంలో. అనాదిగా జరిగే పండుగ తిమ్మమ్మ మాంబా మహాశివ రాత్రి ఉత్సవాలు ఈ తూరి ఎన్నడు లేని విధంగా పెద్ద ఎత్తున ఈశా ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఈ నెల 14,15,16 తేదీలలో జరిగే ఉత్సవాలలో కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. మీరు అందరూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు పాల్గొని శివానుగ్రహం పొందాలని కోరిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు. #mahasivaratri #thimmammamarrimanu…

AP

నిరుపేదలకు అండగా ‘ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్’: నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం మదనపల్లి రోడ్డు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ట్రస్ట్ నిర్వాహకులు అన్సర్ గారి పిలుపు మేరకు నిరుపేద కుటుంబాలకు ఆల్ ఖైర్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న మంచి కార్యక్రమాలకు మా తరుపున హృదయ పూర్వక అభినందనలు తెలుపుతూ వారి అధ్వర్యంలో నిర్వహించిన నిరుపేధ…

AP

కదిరి రౌడీషీటర్ ‘బాలు’పై పీడీ యాక్ట్ నమోదు: కడప సెంట్రల్ జైలుకు తరలింపు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి టౌన్ నందు రౌడీ షీటర్ పై PD Act నమోదు, కడప సెంట్రల్ జైల్ కు తరలింపు…  కదిరి టౌన్, పూల బజారులో నివాసము ఉంటున్న బంగారు బాల మురళి క్రిష్ణ @ బాలు, వయస్సు 24 సంవత్సరాలు, తండ్రి: బి సురేశ్ ఆచారి అను వ్యక్తి కదిరి టౌన్ మరియు కదిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఈ క్రింద తెలిపిన నేరాలలో పాల్గొనడము జరిగింది. అవి…