కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు..!
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసులు మళ్లీ వెలుగులోకి రావడం ప్రజల్లో కొద్దిగా టెన్షన్ పుట్టిస్తోంది. దానికి తోడు నలుగురు చనిపోయారనే వార్త ఈ ఆందోళనను మరింత పెంచింది. అయితే, దీనిపై వైద్యారోగ్య శాఖ స్పందిస్తూ.. ప్రజలు అస్సలు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటి? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి సులభంగా అర్థం చేసుకుందాం. వైరస్ ఎక్కడికీ పోలేదు.. ఎందుకు పెరుగుతోందంటే?…

