Editor

AP

తాడిమర్రి కస్తూర్బా పాఠశాలలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం: విద్యార్థులకు క్విజ్ పోటీలు మరియు బహుమతుల ప్రదానం

తాడిమర్రి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలిక ల పాఠశాలలో ప్రధాన మంత్రి నిర్వహించే మంకీ బాత్ కార్యక్రమాన్ని విద్యార్థులు వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఆ అంశాలపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోతలయ్య రామాంజనేయులు కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిన్న పార్థసారథి , మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నరేష్ గారు పాల్గొన్నారు.

AP

రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

తలుపులమ మండల కేంద్రానికి చెందిన చింతకుంట కృష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అలియాస్ డిక్కీ బాబు అనే వ్యక్తి రైస్ బిల్డింగ్ చేసే వస్తువులు తాను తయారు చేస్తానని వాటికి పెట్టుబడిగా కొంత నగదు ఇస్తే కోట్లలో లాభాలు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి వద్ద రెండు మార్లు 10 లక్షలు తీసుకుని మోసం చేయడంతో పాటు డబ్బు తిరిగి ఇవ్వమని అడగడంతో చంపుతానని బెదిరించడంతో వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని డీకే బాబుని…

AP

కదిరిలో ఘనంగా ‘ప్రత్యూష హాస్పిటల్’ ప్రారంభోత్సవం

*నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యూష హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి పట్టణం కాలేజ్ సర్కిల్ నందు ఓల్డ్ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యూష హాస్పిటల్ వారి ఆహ్వానం మేరకు పూజ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి హాస్పిటల్ ను ప్రారంభించిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

AP

కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు – 2026: ఘనంగా ఏర్పాట్లు, అధికారుల సమన్వయ సమావేశం

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి పట్టణము వెలశీయున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు-2026 సంవత్సరము సందర్భముగా 27.02.2026  నుండి 13.03.2026 వరకు 15 రోజులు పాటు అత్యంత వైభవముగా జరుగును. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవములకు వివిధ ప్రాంతముల నుండి విశేషముగా లక్షలాది మంది భక్తులు వచ్చెదరు. సదరు బ్రహ్మోత్సవ రోజులలో భక్తాదులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండ వుండుటకు, బ్రహ్మోత్సవములు విజయవంతముగా నిర్వహించుటకు తీసుకొనవలసిన చర్యలు విషయమై కదిరి శాసన సభ్యులు గౌరవనీయులైన శ్రీ.కందికుంట వెంకటప్రసాద్ గారి…

AP

స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు*

కదిరి నియోజకవర్గం తలుపుల మండలం మేజర్ పంచాయతీ గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు సుపరిపాలనకు నిదర్శనం. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం. ఇంట్లో ఉన్న వ్యర్ధాలు ఇస్తే, ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛ రథం ప్రగతి పథంలో పయనిస్తోంది. స్వచ్ఛ రథం సేవలపై పల్లె ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో తలుపుల మండలం ఎంపిడివో గారు మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద…

CINEMA

బెంగళూరులో ఏఎంబీ సినిమాస్: దక్షిణ భారతదేశంలోనే తొలి డాల్బీ విజన్ స్క్రీన్‌ను ప్రారంభించిన మహేశ్ బాబు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు శనివారం బెంగళూరులో పర్యటించారు. అక్కడ కొత్తగా ప్రారంభమైన తన సొంత మల్టీప్లెక్స్ చైన్ ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas)ను ఆయన స్వయంగా సందర్శించి, అందులోని అత్యాధునిక వసతులను పరిశీలించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అత్యంత విజయవంతంగా నడుస్తున్న ఏఎంబీ సినిమాస్ బ్రాండ్‌ను ఇప్పుడు కర్ణాటక రాజధానికి విస్తరించడం ద్వారా మహేశ్ బాబు వ్యాపార రంగంలో మరో కీలక ముందడుగు వేశారు. ఈ మల్టీప్లెక్స్ ఒక ప్రత్యేక రికార్డును సొంతం చేసుకుంది. దక్షిణ…

TELANGANA

గిరిజన విద్యార్థుల భవితకు పోలీస్ భరోసా: మహేశ్వరం గురుకులంలో విద్యార్థులకు సిఐ దిశానిర్దేశం!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం జోన్ పరిధిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో శనివారం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షిక వేడుకలకు మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 400 మంది విద్యార్థులతో నేరుగా ముచ్చటించిన పోలీస్ అధికారులు, వారి భవిష్యత్తుకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా, క్రీడలు మరియు…

AP

కొణిదెల గ్రామానికి మహర్దశ: పవన్ కల్యాణ్ దత్తతతో రూపురేఖలు మారుతున్న వైనం!

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్, తన వ్యక్తిగత విరాళంతో పాటు ప్రభుత్వ నిధులను వెచ్చించి గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన అందించిన రూ. 50 లక్షల సొంత నిధులతో నిర్మించిన 90,000 లీటర్ల సామర్థ్యం గల భారీ ఓవర్ హెడ్ ట్యాంకు పనులు పూర్తయ్యాయి. దీనివల్ల గ్రామస్థుల…

TELANGANA

హైదరాబాద్‌లో ఉగ్రకుట్ర భగ్నం: చంచల్‌గూడ జైలు ములాఖత్‌లే కేంద్రంగా విధ్వంసానికి స్కెచ్!

భాగ్యనగరంలో మరోసారి భారీ పేలుళ్లు జరిపేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మరియు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. నగరంలోని చంచల్‌గూడ కేంద్ర కారాగారం ఈ కుట్రకు ప్రధాన కేంద్రంగా మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జైలులో ఉన్న ఖైదీలను కలిసేందుకు వచ్చే ‘ములాఖత్’ సమయాన్ని ఉగ్రవాదులు తమ దాడుల ప్రణాళికలను చేరవేయడానికి వాడుకుంటున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) కి చెందిన ఒక…

AP

ఆ ‘నాటకాల రాయుడు’ వేషాలు ఇక సాగవు: తిరుమల లడ్డూ కల్తీ దోషులను వదిలేది లేదు – సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ మహా పాపానికి బాధ్యులైన వారిని నడిరోడ్డుపై నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గుజరాత్‌లోని ఎన్డీడీబీ (NDDB) ల్యాబ్ నివేదిక ప్రకారం, ప్రసాదంలో వాడినది నెయ్యి కాదని, జంతువుల కొవ్వు అని తేలిందని ఆయన గుర్తుచేశారు. ఈ అక్రమాల నుండి తప్పించుకోవడానికే వైసీపీ నేతలు హెరిటేజ్ సంస్థపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. వైఎస్…