Editor

World

పాక్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకం: 21 ఏళ్ల మోనికా జెన్నిఫర్ కిడ్నాప్ కేసుతో మరోసారి వెలుగులోకి వచ్చిన మత మార్పిడి దారుణాలు

పాకిస్థాన్‌లో హిందూ మరియు క్రిస్టియన్ వర్గాలకు చెందిన మైనారిటీ యువతులే లక్ష్యంగా బలవంతపు మత మార్పిడులు వ్యవస్థీకృతంగా కొనసాగుతున్నాయి. రావల్పిండికి చెందిన మోనికా జెన్నిఫర్ అనే 21 ఏళ్ల యువతిని అపహరించి, బెదిరింపులతో మతం మార్చి పెళ్లి చేసిన ఉదంతం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. బాధితులు కోర్టులో తమ ఇష్టపూర్వక మత మార్పిడి అని వాంగ్మూలం ఇస్తున్నప్పటికీ, అది నిందితుల ఒత్తిడి మరియు ప్రాణ భయంతోనే జరుగుతోందని మానవ హక్కుల సంఘాలు మరియు…

CINEMA

స్టేజ్‌పై స్టెప్పులేసిన రెహమాన్: ‘మూన్‌వాక్’ వేడుకలో ప్రభుదేవాతో కలిసి సందడి చేసిన మ్యూజిక్ మాస్ట్రో

సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ తన పుట్టినరోజును ‘మూన్‌వాక్’ చిత్ర బృందంతో కలిసి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో రెహమాన్ స్వయంగా ఐదు పాటలను లైవ్‌లో పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా, ఈ చిత్రంతో ఆయన నటుడిగా కూడా అరంగేట్రం చేస్తుండటం విశేషం. ఈ వేడుకలో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆయన బర్త్‌డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది…

AP

కదిరిలో పాత నేరస్తుడికి రూ. 5 లక్షలకు బైండోవర్: తహసీల్దార్ ముందు హాజరుపరిచిన పోలీసులు

కదిరి టౌన్, వేమలా సినిమా హాల్ దగ్గర నివాసం ఉంటున్న చెన్నక రవి కుమార్, వయస్సు 40 సంవత్సరాలు, తండ్రి పేరు : శ్రీనివాసులు, అను వ్యక్తి గతములో పేకాట కేసులో ముద్దాయిగా ఉండి, ప్రస్తుతము అతని కదలికలు చురుకుగా ఉన్న విషయములో అతన్ని ఈ రోజు కదిరి తాహసీల్దార్ వారి వద్ద ఒక సంవత్సరం కాలనికి సత్ప్రవర్తన కాలని 5 లక్షల రూపాయలకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది.

AP

కదిరిలో నిరుపేదల సొంతింటి కల సాకారం: 60 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే గారి ప్రత్యేక కృషితో, కలెక్టర్ గారి చొరవతో ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు లేని నిరుపేదల కుటుంబాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణంలోని కుటాగుళ్ళ గ్రామంలో నిరుపేదలైన ఇల్లు లేని 60 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే చొరవతో ఎన్నో సంవత్సరాల ఇల్లు లేని నిరుపేదల కల నెరవేయడంతో ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు పొజిషన్…

AP

కదిరిలో వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం: 108 జంటలచే సామూహిక హోమం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వాసవి దీక్షా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. లోక కల్యాణార్థం మరియు వర్తక వాణిజ్య రంగాల్లో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టంగా 108 జంటలతో సామూహిక హోమ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా…

AP

పోలీస్ స్టేషన్ ముందే దారుణం: భార్యతో అక్రమ సంబంధం ఉందని వ్యక్తిని నరికి చంపిన భర్త!

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు ఈశ్వరప్ప అనే వ్యక్తిని హత్య చేసిన హరి అనే వ్యక్తి. తెల్లవారి మూడు గంటల సమయంలో జరిగిన హత్య.ఈశ్వరప్ప పై కొడవలి తో నరికి దారుణంగా హత్య చేసిన హరి ఆయన సోదరుడు చిన్నప్ప. హరి భార్య గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన హరి.ఈ రోజు తెల్లవారి జామున మూడు గంటలకు హరి భార్యతో పాటు ఈశ్వరప్ప…

AP

కది రి వినూత్న ఆవిష్కరణ – షెడ్ లేకుండా సౌర ప్యాన్డిరి (Solar Pandiri) నిర్మాణం

కడిరి పట్టణంలో LS GREENSYNCE – Ahaskara Solar ఆధ్వర్యంలో వినూత్నమైన సౌర ఆవిష్కరణను ప్రారంభించారు. సంప్రదాయంగా ఉపయోగించే షెడ్ రూఫింగ్ అవసరం లేకుండా, నేరుగా సౌర ప్యానెల్స్‌తోనే సోలార్ ప్యాన్డిరి (Solar Pandiri) నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ ప్రత్యేకమైన డిజైన్ ద్వారా భూమి వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటంతో పాటు, ఖర్చు తగ్గడం, గాలి ప్రసరణ మెరుగ్గా ఉండటం, దీర్ఘకాలిక మన్నిక వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. రైతులు, గృహ యజమానులు, వ్యాపార సంస్థలు…

TELANGANA

పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిది? – తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో పోలీస్ అధికారులు తమంతట తాముగా సెర్చ్ వారెంట్లు జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీపి (ACP), కమిషనర్ స్థాయి అధికారులు వారెంట్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మోహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా అస్సలు పోలీసులకు సెర్చ్ వారెంట్లు ఇచ్చే అధికారం ఎక్కడిదని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. పిటిషనర్ విజయగోపాల్ వాదనలు వినిపిస్తూ.. కేవలం…

TELANGANA

దేవుడి మీద ఒట్టు.. తెలంగాణకు అన్యాయం జరగనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు మరియు కృష్ణా జలాల పంపకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రయోజనాలే తనకు అత్యంత ప్రాధాన్యత అని, తన ప్రాంత హితం కోసమే గతంలో పార్టీని వీడానని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా తాను ఎన్నడూ వ్యవహరించబోనని, ఒకవేళ అన్యాయం జరిగే పరిస్థితి వస్తే పదవి కంటే తెలంగాణే ముఖ్యమని స్పష్టం చేస్తూ “దేవుడి మీద ఒట్టు” వేసి తన కమిట్‌మెంట్‌ను…

AP

యువతి మిస్సింగ్, కేసు నమోదు…

యువతి మిస్సింగ్, కేసు నమోదు… కదిరి టౌన్ అమీన్ నగర్ నందు కాపురం ముందు షేక్ మహబూబ్ జాన్ వయస్సు 40 సంవత్సరాలు, భర్త షేక్ మసూద్ అను ఆమె కూతురు షేక్ అప్స, వయస్సు 19 సంవత్సరాలు, ఈ రోజు సాయంత్రం ఐదు గంటల సమయంలో తాను మెడికల్ షాపుకు మందులు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో , తన కూతురు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిందని, అయితే తన కూతురు కనిపించకపోవడానికి కారణము నల్లచెరువు మండలం…