జగన్ అక్రమాస్తుల కేసులో రూ. 793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్ ఆస్తులు తాత్కాలిక జప్తు..
జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా భారత్ సిమెంట్స్ లిమిటెడ్ (డీబీసీఎల్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.793.34 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడిపై 2011లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా డీబీసీఎల్ ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చామని ఈడీ తెలిపింది. డీబీసీఎల్ గతంలో హైదరాబాద్లో రూ. 377.26 కోట్లతో కొనుగోలు చేసిన భూమిని…

