కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల గైర్హాజరు: గంటల తరబడి రోగుల నిరీక్షణ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. శనివారం ఉదయం 11:20 గంటలు దాటినా సంబంధిత విభాగానికి చెందిన డాక్టర్లు ఎవరూ విధులకు హాజరుకాకపోవడం పట్ల రోగులు మరియు వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ఓపి (OP) నమోదు చేసుకున్న పేషెంట్లు డాక్టర్ల కోసం గంటల తరబడి ఆసుపత్రి ఆవరణలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన…

