తెలంగాణలో కొత్త పాలసీ..! వారికి మాత్రమే..!
కపటనాటక సూత్రధారి మళ్లీ ప్రజల్లోకి వస్తానని అంటున్నాడు. పదేళ్లు గాయాలు చేసి, ఇప్పుడు మళ్లీ అవే గాయాలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రాష్ట్ర ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకు సీఎం ఇంతలా విమర్శించింది ఎవరినంటే మాజీ సీఎం కేసీఆర్ ను. మేడే సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆరోపించారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మేడే ప్రత్యేక…