Editor

TELANGANA

రేవంత్‌కు ‘రేషన్‌’ టెన్షన్‌..

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. పాలనలో తన మార్కు చూపించేందుకు కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే.. గ్యారంటీలను అమలు చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తోంది. ఈ క్రమంలో పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న అర్హులకు కొత్త కార్డుల జారీపై దృష్టిపెట్టింది. అయితే, ముందుగా ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డులు రద్దు చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. వాటిస్థానంలో డిసెంబర్‌…

AP

జగన్ ఓకే చెబితేనే.. చంద్రబాబు వెయిటింగ్..

టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహాలను పన్నుతున్నారు. ఈసారి విజయం కీలకం కావడంతో ప్రతి అడుగు ఆచీతూచీ వేస్తున్నారు. తప్పటడుగులు వేస్తే మూల్యం తప్పదని భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ తో చేతులు కలిపారు. జనసేనతో పొత్తులు పెట్టుకున్నారు. జగన్ కు గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. అయితే జగన్ ఆ అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. అయితే ఏ చిన్న అవకాశం ఇచ్చిన చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో…

AP

షర్మిల గిఫ్ట్.. లోకేష్ కామెంట్స్..

రాజకీయాలన్నాకా ఏవైనా జరుగుతాయి. ఇందులో తర్కం వెతుక్కోకూడదు. అందుకే కదా స్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదనేది. ఫర్ సపోజ్ ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు.. అతడు జైల్లో ఉన్నప్పుడు.. అతని సోదరి షర్మిల పాదయాత్ర చేసింది. ఏపీలో పార్టీని బతికించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. పైగా ఆమె తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వచ్చింది.. ఆంధ్రలో కాదనుకొని తెలంగాణలో రాజన్న రాజ్యం…

National

దేశంలో 63 కొత్త ఉపరకం జేఎన్.1 కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. అలాగే కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 63కు చేరాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ వేరియంట్‌ బారినపడ్డారు. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు(4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది.   జేఎన్‌.1 వేరియంట్‌ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే…

TELANGANA

మరో యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్‌.. స్వయంగా రంగంలోకి గులాబీ బాస్‌!

సిట్టింగుల మార్పు..? తెలంగాణలో ప్రస్తుతం బీఆరెస్‌కు 9 మంది సిటింగ్‌ ఎంపీలు ఉన్నారు. వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సిటింగ్‌లకు సీట్లు ఇవ్వడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో కేసీఆర్‌ ఉన్నారు. అందుకే సిటింగ్‌ ఎంపీలలో మార్పు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్‌లకు మాత్రం టికెట్‌ కన్ఫర్మ్‌ చేశారని సమాచారం. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆ స్థానం నుంచి పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి…

TELANGANA

రేవంత్ కు తొలి పరీక్ష…

అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వని హామీలు అంటూ ఏమి లేవు. ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. వారి అభిమానాన్ని పొందగలిగారు. తెలంగాణలో అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎలా ముందుకెళ్తారో నన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ పథకాలను అమలు చేయడం ఒక ఎత్తు అయితే అభివృద్ధిని కొనసాగించడం కూడా ఒక ఎత్తు. సంక్షేమ పథకాల ఖర్చు ఒక ఎత్తు అయితే.. పడిపోతున్న ఆదాయాన్ని నిలబెట్టడం కూడా కాంగ్రెస్ పార్టీపై…

AP

జనసేన ఆషామాషి కాదు..

ఉమ్మడి ఏపీని సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తిగా చంద్రబాబు కు గుర్తింపు లభించింది. ఆయన పూర్వాశ్రమం సైతం కాంగ్రెస్ పార్టీయే. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పూర్వాశ్రమం కూడా కాంగ్రెస్ పార్టీయే. కెసిఆర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వారు. ఈ లెక్కన తెలంగాణ, ఏపీకి పాలించిన సీఎంలలో ముగ్గురుని అందించింది కాంగ్రెస్ పార్టీయే. అలాగని వారు చెప్పుకోవడం లేదే. పార్టీలు అన్నాక నాయకులు తయారవుతారు. వారి ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలు మారుతారు. దానిని మన గొప్పతనంగా చెప్పుకోవడం…

AP

మొన్న పీకే.. నిన్న షర్మిల.. అసలేం జరుగుతోంది?

అటు జగన్ సైతం చంద్రబాబుకు మించి వ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. సామాజిక సమీకరణలను తెరపైకి తెస్తూ టిడిపి, జనసేనలకు సవాల్ విసురుతున్నారు. ఆ రెండు పార్టీలను డైలమాలో పెడుతున్నారు. అయితే చంద్రబాబు దీనికి కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా తనకు టచ్ లో ఉన్న ప్రశాంత్ కిషోర్ ను ఏకంగా తన ఇంటికి రప్పించారు. గత ఎన్నికల్లో వ్యూహాలతో వైసిపికి విజయం చేకూర్చిన ప్రశాంత్ కిషోర్ ను…

CINEMA

గేమ్ ఛేంజర్’.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీలో చరణ్ రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉండగా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఆలస్యం పై ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చిత్రం రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. ‘2024 సెప్టెంబర్‌లో విడుదల కానుంది’ అని తెలిపాడు.

AP

ఏపీ బీజేపీకి కొత్త ప్రెసిడెంట్ – హైకమాండ్ నిర్ణయం..!

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా. పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రెండు రోజులుగా వచ్చే లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా ఏపీలో చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల మార్పు పైన కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న పురందేశ్వరి స్థానంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.   ఏపీ…