తుఫాన్ బాధితుల పరామర్శ: పవన్ కల్యాణ్ గ్రౌండ్ విజిట్తో వైసీపీ విమర్శలకు చెక్?
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మొంథా తుఫాన్ విపత్తు సమయంలో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఫీల్డ్ విజిట్లు చేసి, అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ వైసీపీ పలుమార్లు పవన్పై విమర్శలు చేసింది. అయితే, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సేనాని, నీళ్లు, బురదను లెక్క చేయకుండా పొలాల్లోకి వెళ్లి రైతులను పరామర్శించడం, వారి సమస్యలను వినడం ద్వారా వైసీపీ విమర్శలకు చెక్ చెప్పినట్లుగా…

