రాజ్ భవన్లు ఇక లోక్ భవన్లు; పీఎంఓ ఇక ‘సేవా తీర్థ్’
కేంద్ర ప్రభుత్వం దేశంలో వలస పాలన (British Colonial) వారసత్వాన్ని తొలగించే ప్రక్రియలో భాగంగా, దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్ల పేర్లను లోక్ భవన్లుగా మార్చాలని నిర్ణయించింది. అలాగే, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును కూడా ‘సేవా తీర్థ్’ గా నామకరణం చేసింది. ప్రజలకు దగ్గరగా ఉండే ‘లోక్’ (ప్రజలు) అనే పదాన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో హోం మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ మార్పులు దేశంలోని…

