రాయలసీమకు జగన్ చేసింది శూన్యం.. సీమను రతనాల సీమగా మార్చడమే చంద్రబాబు లక్ష్యం: ఎమ్మెల్యే కందికుంట
రాయలసీమకు వైఎస్ఆర్, జగన్ చేసింది శూన్యం: కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కృష్ణా నదిలో మిగులు జలాలు కోరబోమని వైఎస్ఆర్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతుల గొంతు కోస్తే… అప్పర్ భద్ర నిర్మిస్తున్నా జగన్ పట్టించుకోలేదు.. కృష్ణా జలాల్లో 512 టీఎంసీల నీటిని కేసీఆర్ తో ఒప్పించి సంతకం చేయించి చంద్రబాబు సాధిస్తే… సెక్షన్ 3పై చర్చించేలా జగన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ లో వాదనలు వినిపించకుండా…

