టీ20 ప్రపంచకప్ 2026 వేదికలు ఖరారు: ఫైనల్ నరేంద్ర మోదీ స్టేడియంలో?
భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం, ఫైనల్ వేదిక వచ్చే ఏడాది భారత్ మరియు శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఐసీసీ (ICC) వేదికలను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ టోర్నీలోని ఫైనల్ మ్యాచ్ను గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనుంది. భారత్లోని ఐదు మైదానాల్లో మరియు శ్రీలంకలోని రెండు మైదానాల్లో మ్యాచ్లు జరుగుతాయని సమాచారం. అయితే, దీనిపై…

