Editor

National

తమిళనాడులో పోలీస్ ఎన్‌కౌంటర్: కరడుగట్టిన నేరగాడు అళగురాజా హతం.. పోలీసులపై దాడికి యత్నించడంతో కాల్పులు!

తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ అళగురాజా మరణించాడు. హత్యలు, దోపిడీలు, కాంట్రాక్ట్ మర్డర్లు వంటి దాదాపు 30కి పైగా తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతను, చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల మరో నేరగాడిపై జరిగిన దాడి కేసులో ఇతని ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు, పక్కా సమాచారంతో ఊటీలో అరెస్ట్ చేశారు. ఆయుధాల రికవరీ కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై…

National

శిల్పా శెట్టి కొత్త రెస్టారెంట్: ఉచిత టిఫిన్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కట్టిన జనం!

బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో ‘అమ్మకాయ్’ (Ammaaki) పేరుతో ఒక నూతన రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం “ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత” అనే ప్రాతిపదికన ఉచిత బ్రేక్‌ఫాస్ట్ (Free Breakfast) ఆఫర్‌ను ప్రకటించింది. ఈ వార్త తెలియగానే తెల్లవారుజాము నుంచే వందలాది మంది ప్రజలు రోడ్లపై బారులు తీరారు. ఉదయం 9 గంటలకు రెస్టారెంట్ ప్రారంభం కావాల్సి ఉండగా, 7 గంటలకే కిలోమీటర్ల మేర…

TELANGANA

అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట: ‘AI లవ్ స్టోరీ’ సినిమాపై స్టే!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డీప్‌ఫేక్ టెక్నాలజీతో తన అనుమతి లేకుండా రూపొందించిన ‘AI లవ్ స్టోరీ’ అనే సినిమా ప్రసారంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. అకీరా నందన్ పేరు, రూపురేఖలు, స్వరం మరియు వ్యక్తిత్వాన్ని (Personality Rights) చట్టవిరుద్ధంగా వాడుతూ ఈ సినిమాను నిర్మించడంపై జస్టిస్ తుషార్ రావు గెదెలా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా, ఇలాంటి తప్పుడు కంటెంట్ ద్వారా ప్రతిష్టకు భంగం కలిగించడం క్షమించరానిదని కోర్టు వ్యాఖ్యానించింది.…

AP

కదిరి పద్మావతి ఆసుపత్రి ఘటన: కేసు అవసరం లేదని మృతురాలి కుటుంబ సభ్యుల వెల్లడి

కదిరి లోని పద్మావతి హాస్పిటల్ వద్ద కాన్పుకోసము వచ్చి తల్లి, బిడ్డ చనిపోయిన విషయములో, మృతిరాలి భర్త ఓబుల్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తన భార్య మాచి రెడ్డి హరిణి కుమారి తన పురిటి నొప్పులతో గత 7 రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగిందని, అయితే ఈ రోజు ఉదయము 5:30 గంటల సమయములో ఆమెకు పురిటి నొప్పులు రావడముతో డాక్టర్ గారు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని…

CINEMA

అనిల్ సుంకర కొత్త సాహసం: ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత ‘ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్’

ఈ ఏడాది సంక్రాంతికి శర్వానంద్ హీరోగా అనిల్ సుంకర నిర్మించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌తో ఉన్న ఆయన, తన తదుపరి ప్రాజెక్టుగా కొత్త నటీనటులతో ఒక వినూత్న చిత్రాన్ని పట్టాలెక్కించారు. ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షో ద్వారా ఎంపికైన కొత్త టాలెంట్‌తో ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నలుగురు నిరుద్యోగ యువకుల…

AP

రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశాభివృద్ధి సాధ్యం: ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా

.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా… దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏపీ మెప్మా సంస్థ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏపీ మెప్మా కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏ విధంగా పాలించాలి అభివృద్ధి పథంలో ఏ విధంగా…

AP

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం నందు పలు చోట్ల జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కదిరి మదరసా-ఏ- ఫుర్ఖనియా ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ…

AP

“ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం తగదు: వైసీపీ నేత మక్బూల్‌పై ప్రభాకర్ ప్రసాద్ ధ్వజం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ప్రైవేట్ ఆస్తులపై వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ప్రకటనపై తీవ్రస్థాయిలో స్పందించిన సామాన్య బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ సాక్షాదారాలు లేకుండా మక్బుల్ ప్రకటన చేయడం తగదు 1915 వ సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 1584 ద్వారా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ ముత్తాత సీతారామయ్య కొనుగోలు చేశాడు ఈ విషయం పదే పదే చెబుతున్నప్పటికీ దాన్ని మసి పోసి మారేడు కాయ చేస్తూ మైనార్టీల భూమి అంటూ…

AP

వంద కోట్ల ముస్లింల భూమి పై కన్నేసిన నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధి!

కదిరిలో అడుగు భూమి కూడా కబ్జా కానివ్వం కదిరిని కబ్జాల నుండి కాపాడుతాం , అక్రమ లేఔట్లను ఎక్కడ ఉపేక్షించం వాటిని తొలగిస్తాం కదిరి పరిరక్షిస్తాం అని చెప్పే ప్రజాప్రతినిధులు కదిరి నడిబొడ్డున వందల కోట్ల రూపాయలు విలువచేసే భూములు లేఅవుట్లుగా మారుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కదిరిలో 100 కోట్ల భూ వ్యవహారంపై కదిరి వైయస్సార్సీపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ స్పందించారు. రికార్డులు పరంగా పరిశీలిస్తే ఆ భూమి ముస్లింలు దేనిని వారు లేకపోవడంతో…

AP

N. P. కుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.

N. P. కుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఈ రోజు N. P. కుంట మండల కేంద్రం నందు గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ప్రతి గ్రామంలోనూ పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని విభాగాలకు పార్టీ క్యాడర్ ను భాగస్వామ్యం చేస్తూ , మండల స్థాయికమిటీ లు, పంచాయతీ కమిటీలు, గ్రామ కమిటీ లు,ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ…