News

AP

తలుపులలో మిన్నంటిన జగనన్న జన్మదిన వేడుకలు: పాల్గొన్న మక్బూల్ అహ్మద్ మరియు పూల శ్రీనివాస రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో కదిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్ మరియు ప్రముఖ నాయకులు పూల శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్టీ కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా…

AP

కదిరిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ మక్బూల్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలందరూ ఐక్యంగా…

AP

కదిరిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం సింహకోట వీధి చంద్రమోహన్ ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా, బహుద్దీన్,వైస్ చైర్మన్ రాజశేఖర్ ఆచారి,వార్డు కౌన్సిలర్ ఓం ప్రకాష్,వార్డు…

AP

పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’: బీటీఎస్ వీడియోలు పంచుకున్న రాశీ ఖన్నా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాశీ ఖన్నా తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) వీడియోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలను షేర్ చేస్తూ రాశీ ఖన్నా, “యాక్షన్, కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది.…

TELANGANA

తెలంగాణ భవన్‌కు కేసీఆర్: సాగునీటి హక్కులపై ‘జల ఉద్యమం’ దిశగా బీఆర్‌ఎస్ అడుగులు

చాలా కాలం విరామం తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఆయన అధ్యక్షతన బీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ (BRSLP) మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు మరియు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ తన కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ‘ఏపీ జల దోపిడీ’…

AP

ఇజితిమ ఏర్పాట్లను పరిశీలించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

  కదిరి పట్టణం నందు డిసెంబర్ 27,28, తేదీన జరగబోతున్న అనంతపురము,హిందూపురం, గోరంట్ల, పెనుకొండ,ధర్మవరం, పుట్టపర్తి,కళ్యాణదుర్గం, రాయదుర్గం,కదిరి ఇజితిమ ప్రాంగణాన్ని దర్శించి, విద్యుత్ అంతరాయం లేకుండా వాహన దారులకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డు పై,ఇజితిమ ప్రాంగణంలో వీధి దీపాలు,హైమస్ లైట్స్ ఏర్పాటు చేసి ఇజితిమ కు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్…

AP

కదిరి పోలీస్ శాఖకు భారీ విరాళం: రూ. 1.1 కోట్లతో 8 వాహనాలు, 2 డ్రోన్లను అందజేసిన ఎమ్మెల్యే కందికుంట

ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ వాహనాలు కీలకం — జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారు… ఎమ్మెల్యే సహకారం ఎంతో అభినందనీయం… కదిరి ఎమ్మెల్యే కందికుంట సహకారంతో.. రూ, కోటి మూడు లక్షల విలువ చేసే 8 పోలీస్ వాహనాలు… రూ, ఎనిమిది లక్షలు విలువచేసే డే విజిన్ , నైట్ విజన్2 డ్రోన్ కెమెరాలను.. జిల్లా ఎస్పీ గారికి అందజేత… కదిరి పట్టణంలో ప్రజల శాంతి భద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడంలో…

AP

పల్స్ పోలియో పోస్టర్ ఆవిష్కరణ: ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే కందికుంట పిలుపు

దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా రేపు ఆదివారం జరగబోవు పల్స్ పోలియో కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కదిరి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమం నందు కదిరి నియోజకవర్గం లోని మెడికల్ ఆఫీసర్లు డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నాగేంద్ర నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరంల వరకు గల చిన్నారులు ప్రతి ఒక్కరూ నిండు…

CINEMA

ధురంధర్’ భారీ ఓటీటీ డీల్: రూ. 285 కోట్లతో ‘పుష్ప 2’ రికార్డు బ్రేక్!

రణ్‌వీర్ సింగ్ మరియు ‘ఉరి’ ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధార్ కలయికలో వచ్చిన ‘ధురంధర్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 285 కోట్లు వెచ్చించింది. ఇది ఇటీవలే ‘పుష్ప 2: ది రూల్’ (దాదాపు రూ. 275 కోట్లు) సాధించిన ఆల్ టైమ్ హైయెస్ట్ ఓటీటీ డీల్ రికార్డును అధిగమించడం విశేషం.…

TELANGANA

సినిమాల నిర్మాణానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా!

తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు సులభంగా, సౌకర్యవంతంగా నిర్మించుకునేందుకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్‌ను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మరియు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత: తెలంగాణలో సినిమా, టెలివిజన్ ఎకో సిస్టంను మరింత బలోపేతం చేయడానికి…