శ్రీవారి లడ్డూకు అపచారం చేసిన దోషులకు శిక్ష తప్పదు: కదిరి జనసేన ఇంచార్జీ భైరవ ప్రసాద్ హెచ్చరిక
తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ కల్తీకి పాల్పడి మహాపచారం చేసిన దోషులకు శిక్ష తప్పదు – జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలనే కాకుండా శ్రీ వారిని ఆరాధించే భక్తుల మనోభావాలను అవహేళన చేస్తూ జగన్ రెడ్డి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూకు తయారీకి నెయ్యిని సరఫరా చేసే సామర్థ్యం లేని భోలే బాబా డెయిరీకి…

